పబ్లిక్ ప్లేసుల్లో గుమికూడొద్దు, నైట్ కర్ఫ్యూ కూడా.. మహారాష్ట్ర కొత్త మార్గదర్శకాలు

ఒమిక్రాన్ బెంబేలెత్తిస్తోంది. కేసులు పెరగడంతో కర్ఫ్యూ తప్పడం లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బాటలో మహారాష్ట్ర కూడా పడింది. కరోనా కోసం కొత్త మార్గదర్శకాలను మహారాష్ట్ర విడుదల చేసింది. పబ్లిక్ ప్లేసులలో ప్రజలు గుమికూడొద్దని స్పష్టంచేసింది. అలాగే రాత్రి పూట కర్ఫ్యూ కూడా విధిస్తామని తేల్చిచెప్పింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు గుమికూడొద్దని ప్రభుత్వం తెలిపింది. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ExFcaA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments