గులాబీ గూటికే: సీఎం కేసీఆర్‌ను కలిసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్

హైదరాబాద్: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మళ్లీ సొంత గూటికి చేరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, గురువారం నాడు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మేయర్ రవీందర్ సింగ్ కలిశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలు, సిక్కు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EAknLu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

Hyderabad University Students Screen BBC Series On PM, 'The Kashmir Files'