Posts

Showing posts from September, 2019

ఏపీలో ప్రీమియం బ్రాండ్ల మద్యంపై భారి తగ్గింపు

మంగళవారం నుండి ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించనుండడంతో మద్యం ప్రియులకు భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. సోమవారం అర్థరాత్రీ వరకు ప్రైవేట్ వ్యాపారులు తమ మద్యాన్ని అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మద్యాన్ని ఎక్సైజ్ శాఖకు వాపసు చేయాల్సి ఉంటుంది. అయితే వాపసు చేసిన మద్యానికి తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తమ దగ్గర ఉన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ovy0tZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హర్యానా ఎన్నికలు: బీజేపీ తొలి జాబితా రిలీజ్, బబితా ఫోగట్, యోగేశ్వర్‌దత్‌లకు టికెట్లు

ఛండీగఢ్: భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో 78మందితో తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం తాజాగా విడుదల చేసింది. హర్యానా ముఖ్యమంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n4kOMn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడీపీ రెండో ఇన్నింగ్స్‌కు ఆదిలోనే దెబ్బ.. కీలక నేత గుడ్‌బై.. తెలంగాణలో పునర్ వైభవం సంగతేంటో?

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించిన టీడీపీ అగ్ర నాయకత్వానికి ఆదిలోనే పెద్ద దెబ్బ పడింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ఆ పార్టీ సీనియర్ నాయకుడు తూళ్ల దేవేందర్ గౌడ్ తనయుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప from Oneindia.in - thatsTelugu https://ift.tt/2minkhL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎట్టకేలకు ఐశ్వర్యరాయ్, అత్తగారి ఇంట్లోకి.....

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ పెద్దకోడలైన ఐశ్వర్యరాయ్‌ను ఎట్టకేలకు ఇంట్లోకి అనుమతించారు. గత మూడు నెలలుగా ఆమే ఇంటిలోని అవుట్ హౌజ్‌లోనే ఉంచుతూ ఇంట్లోకి రానీయకుండా కనీసం అన్నం కూడ పెట్టలేదని ఐశ్వర్యరాయ్ మీడియాకు వివరించిన నేపథ్యంలోనే ఐశ్వర్య అత్త రబ్రీదేవి దిగివచ్చారు. పోలీసుల జోక్యంతో సోమవారం మధ్యహ్నాం అనేక నాటకీయ పరిణామాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n6zNFt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మద్యం దుకాణాలు ఇక రాత్రి 8 వరకే: చివరి గంటల్లో భారీ ఆఫర్లు: వ్యాపారుల పాట్లు..!

మరి కొద్ది గంటల్లో ఏపీలోని మద్యం దుకాణాలు ఇక ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నాయి. మద్యం అమ్మకాల సమయాలను తగ్గించేసారు. దీంతో..ఈ రోజుల ప్రైవేటు మద్యం దుకాణాల్లో అమ్మకాలకు చివరి రోజు కావటంతో ఉన్న సరుకును వదిలించుకొనేందుకు వ్యాపారులు తిప్పలు పడుతున్నారు. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకే విక్రయాలు చేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లపై రూ.1000 వరకు తగ్గింపు అమలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nNtqXL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వర్షంతో చిత్తడైన భాగ్యనగరం, పలుచోట్ల ట్రాఫిక్ జాం, జూబ్లీహిల్స్‌లో నెలకొరిగిన వృక్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వీధులన్నీ చెరువులను తలపించాయి. రహదారులపై ట్రాఫిక్ ఎక్కడిక్క్కడే స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ప్రధానంగా సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావునగర్, పార్సీగుట్ట, రైల్వేస్టేషన్, సంగీత్, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్‌‌సిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, హిమాయత్ నగర్, జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో వర్షం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n4kNYP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘క్షమించాలి.. మూసేశాం! నో ‘పవర్’’: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడటంతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బొగ్గు కొరతను తీర్చేందుకు సింగరేణి సంస్థ నుంచి బొగ్గు సరఫరాను పెంచాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఓ లేఖను రాసిన విషయం తెలిసిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oAeahf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైయస్ విగ్రహాలకు ఎవరు అనుమతించారు: నేరస్తుడు సీఎం అయితే ఇలాగే: చంద్రబాబు ఫైర్..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పైన ఆరోణలు గుప్పిస్తున్నారు. కోడెల మరణానికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ గతంలో చేసిన విమర్శలను మరోసారి ప్రస్తావించారు. కోడెల విగ్రహం ఏర్పాటుకు అనుమతించకపోవటం పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరు అనుమతులు ఇచ్చారని వైఎస్ విగ్రహాలు పెట్టారని ప్రశ్నించారు. నేరస్తుడు సీఎం అయితే ఏం చేస్తున్నాడో చూస్తున్నామని.. నేరస్తుడికి మద్దతిస్తే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mhhFID viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మద్యం తాగిన మైకంలో ఫ్రెండ్ ను చంపేశారు, బాత్ రూంలో శవం, సీసీ కెమెరాల్లో!

బెంగళూరు: పీకలదాక మద్యం తాగి సాటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. మద్యం మత్తులో వినాయక అనే యువకుడు సాటి స్నేహితుల చేతిలో ఆదివారం రాత్రి హత్యకు గురైనాడని బెళగావి పోలీసులు తెలిపారు. బెళగావి నగరంలోని రాజపురోహిత్ లాడ్జ్ లో గత రెండు నెలల నుంచి నలుగురు స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oBkqWa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కృష్ణమ్మ పరవళ్లు.. రికార్డు స్థాయిలో వరద ఉధృతి

హైదరాబాద్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసం పూర్తి కాకుండానే 1270 టీఎంసీల వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణా నది జలకళ సంతరించుకుంది. రెండు దశబ్దాల చరిత్రలో ఇది నాలుగోసారి కావడం విశేషం. అదలావుంటే కృష్ణా బేసిన్ చరిత్రలో ఈ సంవత్సరం ప్రాధాన్యత సంతరించుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mV2Ko4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కుప్పకూలిన రైల్వే షెడ్: నిర్మాణంలో ఉండగానే.. భారీ వర్షాలే కారణమా?

హౌరా: నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే షెడ్ కుప్పకూలిపోయింది. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఒక్కసారిగా కుంగిపోయిందా షెడ్. ఈ ప్రమాదంలో సుమారు ఆరుమంది కార్మికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో హౌరాలోని షాలిమార్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ml62R6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోడెల తన జీవితాంతం క్రమశిక్షణతో మెలిగాడు : చంద్రబాబు నాయుడు

మాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు తన జీవితాంతం క్రమశిక్షణతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇలాంటీ నేపథ్యంలోనే అయన్ను అందరు పల్నాటి పులిగా పిలిచేవారని అన్నారు. ఆయనకు భయమంటే ఏమిటో తెలియదని చెప్పారు. అలాంటీ వ్యక్తి చనిపోయిన విధానాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పలు కేసులతో కోడెలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mgxwqW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తొమ్మిది రకాల బతుకమ్మ అవతారాలు.. నైవేద్యాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 బతుకమ్మ పండుగకు ప్రసిద్ధమైనది తెలంగాణ ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ' బతుకమ్మ' వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్క రోజు మినహా మిగిలిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oBGGzb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Pierre-Emerick Aubameyan is why Arsenal is ahead of goal-shy United

Arsenal and Man United are both incomplete, as their dour draw illustrated, but at least the Gunners have the goals of Pierre-Emerick Aubameyang. from www.espn.com - TOP https://ift.tt/2oExqdt via

మద్యం తాగిన మైకంలో ఫ్రెండ్ ను చంపేశారు, బాత్ రూంలో శవం, సీసీ కెమెరాల్లో!

బెంగళూరు: పీకలదాక మద్యం తాగి సాటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. మద్యం మత్తులో వినాయక అనే యువకుడు సాటి స్నేహితుల చేతిలో ఆదివారం రాత్రి హత్యకు గురైనాడని బెళగావి పోలీసులు తెలిపారు. బెళగావి నగరంలోని రాజపురోహిత్ లాడ్జ్ లో గత రెండు నెలల నుంచి నలుగురు స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mhLOYm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కృష్ణమ్మ పరవళ్లు.. రికార్డు స్థాయిలో వరద ఉధృతి

హైదరాబాద్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసం పూర్తి కాకుండానే 1270 టీఎంసీల వరద నీరు వచ్చి చేరడంతో కృష్ణా నది జలకళ సంతరించుకుంది. రెండు దశబ్దాల చరిత్రలో ఇది నాలుగోసారి కావడం విశేషం. అదలావుంటే కృష్ణా బేసిన్ చరిత్రలో ఈ సంవత్సరం ప్రాధాన్యత సంతరించుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nRTDV4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కుప్పకూలిన రైల్వే షెడ్: నిర్మాణంలో ఉండగానే.. భారీ వర్షాలే కారణమా?

హౌరా: నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే షెడ్ కుప్పకూలిపోయింది. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఒక్కసారిగా కుంగిపోయిందా షెడ్. ఈ ప్రమాదంలో సుమారు ఆరుమంది కార్మికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో హౌరాలోని షాలిమార్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n6LY59 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోడెల తన జీవితాంతం క్రమశిక్షణతో మెలిగాడు : చంద్రబాబు నాయుడు

మాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు తన జీవితాంతం క్రమశిక్షణతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇలాంటీ నేపథ్యంలోనే అయన్ను అందరు పల్నాటి పులిగా పిలిచేవారని అన్నారు. ఆయనకు భయమంటే ఏమిటో తెలియదని చెప్పారు. అలాంటీ వ్యక్తి చనిపోయిన విధానాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పలు కేసులతో కోడెలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mixZch viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తొమ్మిది రకాల బతుకమ్మ అవతారాలు.. నైవేద్యాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 బతుకమ్మ పండుగకు ప్రసిద్ధమైనది తెలంగాణ ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ' బతుకమ్మ' వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్క రోజు మినహా మిగిలిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mkJEHy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

5 Spider-Man: Far From Home Easter Eggs You Probably Missed

These are just a few of our favorites. from CinemaBlend Latest Content https://ift.tt/2nVIFxT via

How the Year of the Home Run will create a new level of October chaos

Balls have been leaving the yard at record rates all season long. Here's what that means for the postseason. from www.espn.com - TOP https://ift.tt/2nUn2xK via

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వనున్న సిపిఐ...

హుజుర్‌నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ కలిసివచ్చే భాగస్వామ్య పక్షాల కోసం ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల మద్దతు కోసం కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ ) నేతలను టీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎన్నికల్లో మద్దతు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nGPgwc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అసెంబ్లీ ఉప ఎన్నికలు, సమస్తిపూర్ లోక్‌సభ బై పోల్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్యాండెట్లను ప్రకటించింది. బీజేపీ 32 స్థానాలకు ఉప ఎన్నిక అభ్యర్థులను ప్రకటించిన కొద్దిసేపటికే బీహర్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహర్‌లోని ఒక లోక్ సభ, రాజస్థాన్, యూపీలోని 4 అసెంబ్లీ స్థానాలకు గెలుపుగుర్రాలను బరిలోకి దింపింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m9JBOM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి.. పొన్నం, కోమటిరెడ్డి పిలుపు

హైదరాబాద్ : హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రస్తుత నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వేర్వేరు మీడియా సమావేశాల్లో హుజుర్‌నగర్ బై పోల్స్‌కు సంబంధించి ఆ ఇద్దరు నేతలు పలు అంశాలు ప్రస్తావించారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో ఒకవేళ టీఆర్ఎస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m0sQVY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజుర్‌నగర్‌లో కేటిఆర్,ఉత్తమ్‌ల మధ్య అంతర్గత ఒప్పందం : లక్ష్మణ్

హుజుర్‌నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందంతో పని చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌లు కలిసి పని చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బయటకు మాత్రం విమర్శలు చేసుకుంటూ అంతర్గతంగా కలిసి పోటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nCb1gs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉప ఎన్నికల్లో సిపిఐ మద్దతు కోరిన టీఆర్ఎస్...

హుజుర్‌నగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన పరువును తిరిగి రాబట్టుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటే ..తిరిగి పార్టీకి పునర్‌వైభవంపై ప్రజల్లో నమ్మకం కలిగే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాటిన సత్తాను మరోసారి ఉప ఎన్నికల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mC48vD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్: హైదరాబాద్ లో అక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం: దాండియా చూడాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి

హైదరాబాద్: భజరంగ్ దళ్ ఓ సరికొత్త సంస్కృతికి తెర తీసింది. దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ లో ఏర్పాటయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియా ఆటలు, గర్భా నృత్యాలను చూడటానికి హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని భజరంగ్ దళ్ సూచించింది. సందర్శకుల మతం ఏమిటనే విషయాన్ని పరిశీలించడానికి వారి ఆధార్ కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పేర్కొంది. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mPjkWe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉపఎన్నిక: టీడీపీ హుజూర్‌నగర్ అభ్యర్థిగా చావా కిరణ్మయి

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయిని ఖరారు చేసినట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఆదివారం ప్రకటించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oe9QEa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

32 అసెంబ్లీ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థులు వీరే

దేశవ్యాప్తంగా 32 చోట్ల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఆయా చోట్ల తమ అభ్యర్థులను కాసేపటి క్రితం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, బీహర్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, రాజ్థస్థాన్, తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mEG3o0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉపఎన్నిక: హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావు

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా.. తాజాగా బీజేపీ కూడా ఖరారు చేసింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావును బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ఓ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oelHCb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొందరు సిట్టింగుల సీట్లు గల్లంతు.. కొత్తవారికి ఛాన్స్... అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ

మహారాష్ట్ర, హర్యానాకు అభ్యర్థుల కసరత్తుపై బీజేపీ దృష్టిసారించింది. ఇవాళ అభ్యర్థులను ప్రకటించనుంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతోపాటు మహారాష్ట్రతో సీట్ల కేటాయింపుపై కూడా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nIAh4x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కశ్మీర్ సంక్షోభానికి నెహ్రు తప్పిదాలే కారణం.. ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పు : అమిత్‌షా

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కశ్మీర్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంక్షోభానికి ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రు తప్పిదాలే కారణమని ఆరోపించారు. కశ్మీర్ అంశంపై ఐరాసకు వెళ్లడం పెద్ద తప్పుగా అభివర్ణించారు. అంతేకాదు చార్టర్ ఎంపిక కూడా మరో తప్పిదమని వ్యాఖ్యానించారు. చార్టర్ 35కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nJjXR5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీడియో: ఏనుగును ఢీ కొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్: కదల్లేక, నడవ లేక!

కోల్ కత: పశ్చిమ బెంగాల్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైలు ఢీ కొట్టడంతో ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. పట్టాల మీది నుంచి కదల లేని స్థితికి చేరుకుంది. లేచి నిల్చోలేక పోయింది. అతి కష్టం మీద తన ముందరి రెండు కాళ్లతో పాకుతూ పట్టాలను దాటుకోవడం కంట తడి పెట్టించింది. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mQ7lrh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చేప విలువ రూ. 23 కోట్లు...!

చేపలు పట్టడడం అనేది ఆయా దేశాల్లో చాలమందికి జీవనోపాధి... కాని కొద్దిమందికి మాత్రం హాబీగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని అభివృద్ది చెందిన దేశాల్లో ఈ చేపలు పట్టే హబీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటీ హాబీతోనే ఐర్లాండ్‌ తీరంలో చేపడుతున్నా ఓ వ్యక్తికి అదృష్టం నీళ్లపైన తన్నుకువచ్చింది...కాని కష్టపడకుండా వచ్చిన అదృష్టాన్ని వద్దనుకుని నీళ్లలోనే వదిలేశాడు. ఇలా ఒకటికాదు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nBNRa2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హిందూ దేవాలయాలపై జగన్ సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని జీవోలో స్పష్టం చేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m6C1Ez viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పుర్రె ఉన్న టోపీ పెట్టుకుంటే ఉగ్రవాది అనుకొని.. పోలీసులకు ఫోన్ చేసి... ప్యాసెంజర్ హల్‌చల్

ఇద్దరు మాసిన గడ్డంతో రైల్వేస్టేషన్‌లో తచ్చాడుతున్నారు. వారు పుర్రె గుర్తు ఉన్న టోపీలు పెట్టుకోవడం అనుమానాలకు తావిచ్చింది. వారు ఉగ్రవాదులు అనుకొని ఓ ప్రయాణికుడు భయపడిపోయాడు. అప్పుడే దేశరాజధాని ఢిల్లీ నుంచి శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలు భోపాల్ బయల్దేరింది. ఇంతలో కొందరు ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేశారు. ఫోన్ మోగిన వెంటనే అవతలి వ్యక్తి చెప్పే విషయం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nE6NVB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజుర్‌నగర్ మాదే.. కారుదే విజయం.. ఉత్తమ్‌వి వట్టి మాటలే : మంత్రి సత్యవతి రాథోడ్

నల్గొండ : హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కారు జోరు ఇక్కడ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేరేడు చర్లలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mQ7kDJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కళ్ల ముందే కొట్టుకుని వెళ్లబోయిన 20 మంది విద్యార్థులు: నదిలో చిక్కుకున్న ట్రక్కు..

అహ్మదాబాద్: రాజస్థాన్ లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. రాజస్థాన్ ఒక్కటే కాదు.. ఉత్తర్ ప్రదేశ్, బిహార్ లల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల్లో వరదల బారిన పడి ఇప్పటికే 80 మరణించారు. కొందరు వరదల బారిన పడి కొట్టుకునిపోగా.. బిహార్ లో గోడ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mFlTKz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణను దివాళా తీయించారు.. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు : భట్టి

వరంగల్ : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారంటూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క. బంగారు తెలంగాణ అంటూ కల్లిబొల్లి మాటలు చెబుతూ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ భట్టి మండి పడ్డారు. రాయపర్తి మండలం కిష్టాపురం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nDD9Qt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణ సెక్రటేరియట్‌కు తాళం... సోమవారం నుండి బీఆర్కే భవన్...

తెలంగాణ సెక్రటేరియట్‌కు నేటి అర్ధరాత్రి తాళం పడనుంది... నూతన కార్యాలయం నిర్మాణం నేపథ్యంలోనే సెక్రటేరియట్ విభాగాలన్ని బీఆర్కే భవన్ మారాలని గతంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించడంతో నేటి ఆర్ధరాత్రి వరకు పూర్తిస్థాయిలో కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే అక్కడ కొన్ని విభాగాలు తమ కార్యాకలాపాలు కొనసాగిస్తుండగా పాత సెక్రటేరియట్‌లో కొన్ని మంత్రుల చాంబర్‌లు కూడ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nBPMLS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బహిరంగ ముద్దులు, బిగుతు దుస్తులు వద్దు: పర్యాటకులపై సౌదీ ఆంక్షలు

రియాద్: ఇప్పుడిప్పుడే పాలనలో సంస్కరణలు తీసుకొస్తూ బయటి ప్రపంచానికి దగ్గరవుతున్న సౌదీ అరేబియా.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే, సౌదీకి వచ్చే పర్యాటకులపై పలు ఆంక్షలను కూడా విధించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nBNQTw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Follow live: Dak Prescott, Cowboys take on Saints

null from www.espn.com - TOP https://ift.tt/2mTSxrO via

Kitchens irked Raven not ejected for choking OBJ

Browns receiver Odell Beckham Jr. and Ravens cornerback Marlon Humphrey had several altercations during Sunday's game, but no one was ejected. from www.espn.com - TOP https://ift.tt/2orjeod via

Lakers won't 'overdo' LeBron's preseason reps

Lakers coach Frank Vogel says he wants LeBron James to get enough reps in the preseason to familiarize himself with his new teammates, but at the same time will be cognizant to "not overdo it." from www.espn.com - TOP https://ift.tt/2nFpHvt via

ఏసీఏ పైన పట్టు బిగించిన విజయ సాయిరెడ్డి..!! తమ వారితోనే కార్యవర్గం: భవిష్యత్ హోదా కోసం..!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీలను మరిపించే ఎత్తులు..పై ఎత్తులతో సాగితే..ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా సాగాయి. అయితే అక్కడా రాజకీయ ప్రమేయం.. ఏసీఏలోనూ అధికార పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపించాయి. హెచ్ సీఏలో అజారుద్దీన్ ను గెలిపించి.. వివేక్ ను ఓడించటానికి అధికార పార్టీ సహకరించిందనే వాదన ఉంది. ఇక, ఏసీఏలో మాత్రం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lTf4o6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రయాణికులకు షాక్: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ రేట్లు భారీగా పెంపు

హైదరాబాద్: దసరాకు ముందు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్లు రేట్లు పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్లాట్ ఫాం టికెట్ పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టికెట్ ధర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mDw8yH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అవినీతి ఐటీ అధికారులపై మరోసారి కేంద్రం కొరడా..ఈ సారి ఇంతమంది ఔట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి చేపలను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 15 మంది అవినీతి అధికారులను గుర్తించిన కేంద్రం వారిని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుంది. ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ఐటీ శాఖలో అవినీతి ముద్ర పడ్డ అధికారులను కేంద్రం తొలగించింది. గత మూడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mB7IWA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిన్న జయగోపాల్ అరెస్ట్.. ఇవాళ ప్లెక్సీ కట్టిన నిందితులకు బెయిల్...

చెన్నైలో ప్లెక్సీ పడి సాప్ట్‌వేర్ ఇంజినీర్ శుభశ్రీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి జయగోపాల్‌ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ప్లెక్సీ కట్టిన నలుగురు శనివారం బెయిల్ లభించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోన్న క్రమంలో.. నలుగురికి బెయిల్ రావడం అనుమానాలకు తావిస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o9VlBr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇళ్లలోనే మద్యం! జగన్ గారూ మిమ్మల్ని ఉరితియ్యాలా?: లోకేష్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే విమర్శలు చేస్తున్న ఆయన.. తాజాగా, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nrVakv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహిళ ప్రాణం తీసిన సోషల్ మీడియా పిచ్చి,స్నేహితుడు పాట పాడలేదని, భర్త, పిల్లలు !

బెంగళూరు: సోషల్ మీడియా పచ్చితో యాప్ లో పాట పోస్టు చెయ్యడానికి స్నేహితుడు తనతో కలిసి పాట పాడలేదని ఆవేదనతో మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపుర పట్టణంలో జరిగింది. కేవలం స్నేహితుడు పాట పాడలేదని, దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యలేదని ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హనీట్రాప్, దుబాయ్ రిటన్, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lUwzob viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేబినెట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు: డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కేబినెట్ సెక్రటేరియట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా అందేందుకు చివరితేదీ 12 నవంబర్ 2019. సంస్థ పేరు: కేబినెట్ సెక్రటేరియట్‌పోస్టు పేరు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/2noVznZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లీగల్ గా వ్యాపారం చేస్తే మాఫియా అంటారా .. మూడు రోజులు గ్రానైట్ క్వారీలు బంద్

కరీంనగర్ లో గ్రానైట్ క్వారీలు రాజకేయాలకు కేంద్ర బిందువుగా మారాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. మంత్రి, ఎంపీ మధ్య వివాదం క్వారీల యజమానులకు తలనొప్పిగా మారింది. రాజకీయాల్లోకి గ్రానైట్ క్వారీలను లాగాతంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్వారీల అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ బండి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lUwyAD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ నిర్ణయాలతో నిరాశ: అవసరానికి మించి సలహాదారులు.. భారీగా వేతనాలు: బాబు బాటలోనే..!

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ నిర్ణయం పారదర్శకంగా..ప్రతీ రూపాయి ప్రజావసరాల కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. అయితే, గతంలో చంద్రబాబు చేసిన విధంగానే ఇప్పుడు జగన్ చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు అవసరానికి మించి..అయినవారికి పదవులు కట్టబెట్టేందుకు సలహాదారులుగా అవకాశం కల్పించారు. ఇక, నామినేటెడ్ పోస్టుల పేరుతో రకరకాల పదువలు కట్టబెట్టారు. ఇప్పుడూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lWTpLW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధరలు..అదే బాటలో వెండి కూడా..!

గత కొద్ది రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం రోజున ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని రోజులుగా మార్కెట్లను ఒక ఆట ఆడుకున్న పుత్తడి ధరలు శనివారం మాత్రం దిగొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర 0.14 శాతం తగ్గి రూ.37,740కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గిపోయాయి. కిలో వెండి ధర 0.24శాతం తగ్గి రూ. 46,267కు చేరుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mqyBg7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో న్యూ ఎక్సైజ్ పాలసీ.. 1 నుంచి అమలు, ప్రజలు అభ్యంతరం తెలిపితే నిలిపేస్తాం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలవుతుందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. ఆయా మద్యం షాపుల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమైతే పరిశీలించి నిలిపివేస్తామని స్పష్టంచేశారు. రాత్రి 9 గంటల తర్వాత మద్యం షాపులు మూసివేస్తామని తేల్చిచెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nu48h0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు

ఒకపక్క తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే కేంద్ర మంత్రులకు సైతం ఆహ్వానాలు పంపి అట్టహాసంగా వేడుకలకు సంబంధించిన పనులలో బిజీగా ఉంది. ఇక ఇదే సమయంలో టిటిడి బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ నియమించారని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారం రేపాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lVM5Aa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహిళా జడ్జీ వెంటపడిన దొంగలు.. అదును చూసి..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తినే వెంబడించారు. ఆమె కారు అద్దాలు పగలగొట్టి ఆమె పర్సు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: బాలీవుడ్ స్టార్స్, మాజీ సీఎం, గవర్నర్‌, టాప్ పొలిటీషన్స్ విటులే! ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో మంగళవారం జరిగిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2my6Q52 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాడెన్ నుంచి హఫీజ్ సయీద్ వరకు: ఇమ్రాన్‌ఖాన్‌కు ఐదు ప్రశ్నలు సంధించిన భారత్

న్యూయార్క్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత్‌పై విషం చిమ్మడం ప్రపంచ దేశాలు చూశాయి. తన ప్రసంగంలో రక్తపాతం, హింసకు పాల్పడటం, తుపాకీలను చేతపట్టడం లాంటి పద వినియోగం చేసి చిక్కుల్లో పడ్డారు. అది ఒక బాధ్యత గల ప్రధాని మాట్లాడాల్సిన మాటలు కావని భారత్ ఆగ్రహం వ్యక్తం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lQ6h6j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇండియా, ఆరెస్సెస్ పర్యాయపదాలే.. ఏంటీ అని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆరెస్సెస్ చురకలు

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆరెస్సెస్ నేత ప్రధాన కార్యదర్శి సంఘ్ కృష్ణ గోపాల్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. భారత్, ఆరెస్సెస్ పర్యాయపదాలే అయితే ఏంటీ అని ప్రశ్నించారు. ఆరెస్సెస్‌పై ఇమ్రాన్ వెళ్లగక్కిన అక్కసుపై ధ్వజమెత్తారు. ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఇమ్రాన్‌ఖాన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోపాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్‌పై పాకిస్థాన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lPppRW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గవర్నర్ హరి చందన్ ను కలిసిన బీజేపీ నేతల బృందం .. వైసీపీ అప్రజాస్వామిక విధానాలపై ఫిర్యాదు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో బిజెపి ప్రతినిధుల బృందం ఏపీ లోని పరిస్థితులను గురించి గవర్నర్ హరి చందన్ ను కలిశారు. ఏపీ లోని తాజా పరిణామాలపై గవర్నర్ కు వివరించారు. ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన పై , ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mBTm8m viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ ఘనత చంద్రబాబుదే: కోడెల మరణం వెనుక: లక్ష్మీపార్వతి సంచలనం..!

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. రాజధాని..పోలవరం ద్వారా చంద్రబాబు ఈ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతి, దోపిడికి పాల్పడిన బాబుకు జగన్‌ పాలనను విమర్శించే హక్కు లేదన్నారు. ట్విటర్‌లో మాత్రమే మాట్లాడే కొడుకు కన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lQ6eHF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందంటే వారే కారణమట: యోగీ కొత్త భాష్యం

ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడానికి లేదా బలహీనపడటానికి కారణం మొఘల్ పాలకులు, బ్రిటీషు పాలకులే అని అన్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. మొఘలులు, బ్రిటీషర్లు దేశంలోకి రాకముందు భారత ఆర్థిక వ్యవస్థ అగ్రస్థానంలో ఉండటంతోపాటు ఎంతో బలంగా ఉండేదని యోగీ వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ప్రపంచ హిందూ ఆర్థిక వ్యవస్థ సమాఖ్యలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lOW9uA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇమ్రాన్‌ఖాన్‌కు తప్పిన ముప్పు... న్యూయార్క్‌లో ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఫైలట్లు తిరిగి న్యూయార్క్ తరలించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాల్గొనేందుకు ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. గత ఆరురోజుల నుంచి ఆయన అమెరికాలో ఉండి.. తిరిగి పాకిస్థాన్ బయలుదేరగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శుక్రవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lSWVH9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అవమానాలు ఎదురైన చోటే అందలం.. ఫిక్సింగ్, మాఫియా నుంచి ‘హెచ్‌సీఏ’ వరకు అజారుద్దీన్

వివాదాస్పద భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మళ్లీ వెలుగులోకి వచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలు రకాలుగా అవమానాల పాలైన ఈ హైదరాబాదీ క్రికెట్ తనపై పడిన మచ్చను తడిపేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రీడలపై దృష్టిపెడుతూనే అజహర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికై ఎక్కడైతే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nsY5JW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం: ఇంటి యజమాని సురక్షితం, ఓ జవాను మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ రాంబన్ జిల్లా బటోటే గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం చొరబడ్డారు. ఆ ఇంటి యజమానిని కూడా వారితోపాటు బంధించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో జల్లెడపడుతూ.. వాహనాలను కూడా తనిఖీ చేశారు. ఉగ్రవాదుల అదుపులో ఉన్న వారిని కాపాడేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించారు. స్పెషల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mokE2h viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Oklahoma, Notre Dame (again) earn 900th wins

Oklahoma and Notre Dame became the sixth and seventh FBS teams to earn 900 wins in program history on Saturday. from www.espn.com - TOP https://ift.tt/2mGLfYc via

Mets' Alonso hits 53rd HR, breaking rookie record

Mets star Pete Alonso hit his 53rd home run of the season on Saturday, breaking Aaron Judge's record for most homers by a rookie. from www.espn.com - TOP https://ift.tt/2mGTjIz via

భారత్‌లో బుద్దుడు నడయాడిన దేశం... శాంతిని కోరుకుంటుంది... యుద్దాన్ని కాదు... ఐరాసలో మోడీ

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ మరోసారి శాంతి సందేశాన్ని వినిపించారు. భారత దేశం ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని చెప్పిన ఆయన ప్రపంచ దేశాలకు శాంతిని అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా భారత దేశం బుద్దులు నడయాడిన దేశంగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు యుద్దాన్ని కోరుకోరని చెప్పిన ఆయన ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపిణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2msq2kO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

14 రోజుల తర్వాత చిక్కిన అన్నాడీఎంకే నేత.. అదుపులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కూడా...

సాప్ట్‌వేర్ ఇంజినీర్ మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి, మాజీ కౌన్సిలర్ జయగోపాల్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు. సరిగ్గా 14 రోజుల క్రితం చెన్నైలో ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ప్లెక్సీ పడటంతో కిందపడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో టెకీ మృతి వీడియో వైరలైంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o0kkXX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు, ఆయన బృందానికి పిచ్చి ముదిరింది...! ఎమ్మెల్యే రోజా

బాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగానే విశాఖలో బాక్సౌట్‌ తవ్వకాలను రద్దు చేశారని ఆమె తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత వైఎస్ఆర్‌సీపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. మొత్తం అయిదు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nZxLqZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వరంగల్, కరీంనగర్‌లో విపత్తు నిర్వహణ విభాగాలు: త్వరలో అన్ని కార్పొరేషన్లలోనూ

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహణ విభాగాలు(డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి నగరంలో అనుకోని ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖాధికారులను అదేశించారు. ముందుగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lKweEm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణ సీఎం కేసిఆర్ రాష్ట్రానికి హెడ్... అందుకే కలుస్తున్నా: అజహరుద్దిన్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ ( హెచ్‌సీఏ} ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దిన్ సీఎం కేసిఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ఫలితాల అనంతరం తన ప్యానల్‌తో కలిసి సీఎం కేసిఆర్ కలిసేందుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కేసిఆర్ రాష్ట్రానికి హెడ్ అని చెప్పిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nn3dyS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యుద్ధమని కవ్విస్తే.. శాంతి అని ఊరుకోం.. తగిన బుద్ధి చెబుతాం.. పాక్‌కు మోడీ వార్నింగ్

మహాత్మా గాంధీ మార్గం నేటికి అనుచరణీయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాంధీ 150వ జయంతి అక్టోబర్ 2న జరుపుకోబోతున్నామని స్మరించారు. కాసేపటి క్రితం ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ అని మోడీ స్పష్టంచేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lNbUlV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చేతక్: పైలెట్లు దుర్మరణం

న్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దట్టమైన అడవుల్లో కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. రెండు రోజుల కిందటే వైమానిక దళానికి చెందిన మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అంతలోనే- ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలిపోవడం కలకలం రేపుతోంది. చేతక్ హెలికాప్టర్ల పనితీరుపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nfUNtf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్ పార్టీకి నో సపోర్ట్.. హుజుర్‌నగర్‌లో పోటీ చేస్తాం : తమ్మినేని

నల్గొండ : హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఇక్కడి బై పోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. తమకు కంచుకోటైన కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిని బరిలోకి దించి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ క్రమంలో బీజేపీ కూడా నేను సైతం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nfUK0x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నన్ను చంపేస్తారు: కాపాడాండంటూ మోడీ, యోగికి మంత్రి భార్య వేడుకోలు

లక్నో: తన తన భర్త చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏకంగా ఓ మంత్రి భార్య ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటూ లేఖ రాసింది. మోడీ సార్, యోగి సార్ నా భర్త నన్ను చంపేయాలని చూస్తున్నాడని, నన్ను కాపాడాలంటూ యూపీ మంత్రి బాబు రామ్ నిషాద్ భార్య నీతూ నిషాద్ ఈ మేరకు వేడుకుంటోంది. గురువారం నీతూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nk3aUN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కచ్చులూరు గ్రామస్తులకు నగదు ప్రోత్సాహకం, సాహసం చేసినవారికి గుర్తింపు

గోదావరి పడవ ప్రమాదంలో చిక్కుకున్న వారిని 26 మంది టూరిస్టులను కాపాడిన కచ్చులూరు గ్రామస్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రాణాలకు తెగించి టూరిస్టుల ప్రాణాలను కాపాడిన వారికి నగదు ప్రోత్సహక బహుమతిని ప్రకటించారు. సాహాసంతో ప్రమాద బాధితులను కాపాడిన ఒక్కొక్కరికి రూ. 25వేలను ఇవ్వాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించినట్టు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mtnNxv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వివాహితతో కలిసి స్వామిజీ.. ఏకాంతంగా పూజ చేస్తుండగా.. పేలుడు

శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి చెందిన సరే మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. ఎక్కడో జరిగిన క్షుద్రపూజల గురించి ప్రతీరోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో క్షుద్రపూజలు చేస్తున్నారనే విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఇక్కడ పేలుడు జరిగింది. దీంతో క్షుద్రపూజల వ్యవహారం బయటకు పొక్కింది. లేదంటే గుంభనంగా పూజలు చేసుకుంటూ ఉండేవారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2msp8EW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీబీఐ ముందు బాంబు పేల్చిన ఐపీఎస్, 600 మంది ఫోన్లు ట్యాపింగ్ ?: కింగ్ పిన్ !

బెంగళూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి కీలకమైన సమాచారం సేకరించారని తెలిసింది. సీబీఐ విచారణలో ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ సంచలన వివరాలు చెప్పారని సమాచారం. అలోక్ కుమార్ నుంచి వివరాలు సేకరించిన సీబీఐ మరి కొంత మంది రాజకీయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nRbSdc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పంజాబ్ & సింద్ బ్యాంకులో ఉద్యోగాలు: వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

పంజాబ్ మరియు సింద్ బ్యాంకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఏజీఎం, కంపెనీ సెక్రటరీ, రాజభాష అధికారి, లా మేనేజర్, ఫైర్ సేఫ్టీ ఆణీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్ , సాఫ్ట్‌వేర్ డెవలపర్,/ఐటీ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2npir6t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

1000 కేసులు.. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు.. నెల్లూరులో చిక్కిన ఏటీఎం క్లోనింగ్ క్రిమినల్..!

నెల్లూరు : వెయ్యికి పైగా కేసులున్న ఘరానా దొంగ. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఏటీఎం కనిపిస్తే చాలు డబ్బులు మాయం చేసే రకం. ఎన్నో ఏళ్లుగా ఏటీఎం సెంటర్లలో యధేచ్ఛగా ఇతరుల డబ్బులు డ్రా చేస్తూ.. ఖాకీలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరానా మోసగాడిని ఎట్టకేలకు నెల్లూరు పోలీసులు పట్టుకోవడం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mtnAdH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైల్వే ఉద్యోగాలు : నార్త్ ఫ్రంటీరియర్ రైల్వేలో 2590 అప్రెంటిస్ ఉద్యోగాలు

నార్త్ ఫ్రంటీరీయర్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2590 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ అక్టోబర్ 31 2019. సంస్థ పేరు: నార్త్ ఫ్రంటీరియర్ రైల్వేపోస్టు పేరు: అప్రెంటిస్పోస్టుల సంఖ్య: 2590జాబ్ లొకేషన్: from Oneindia.in - thatsTelugu https://ift.tt/2muP82v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్ కు రాములమ్మ గుడ్ బై..! బీజేపీలోకి రీ ఎంట్రీ ఖాయం: ముహూర్తం ఫిక్స్..!

కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి దాదాపు ముగింపు లభిస్తోంది. అంచనా వేసిన విధంగానే ప్రముఖ సినీ నటి..తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే బీజేపీ నేతలు రాములమ్మను తిరిగి బీజేపీలోకి రావాలని మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు..నాయకత్వం మద్య from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nkyoej viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులకు రిమాండ్.. ఆ స్కామ్‌తో సంబంధం లేదన్న నాయిని అల్లుడు..!

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈఎస్ఐ మందుల కుంభకోణంలో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిర, సీనియర్ అసిస్టెంట్ హర్ష వర్ధన్, ఫార్మాసిస్ట్ రాధిక, ఉద్యోగి నాగరాజుతో పాటు ఓమ్ని మెడి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహరికి అక్టోబర్ 11వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2msoQOm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

WhatsApp news: పరిమితి విధింపుతో ఆ వార్తలు తగ్గాయన్న స్టడీ

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ ఈ మధ్య ఫార్వర్డ్ మెసేజ్‌లపై పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ఫార్వర్డ్ మెసేజ్‌లతో సమాజంలో అనవసరమైన ఆందోళనలకు గురిచేస్తోందని గ్రహించిన వాట్సాప్ దీనిపై పరిమితి విధించింది. అంతకుముందు ఒక వినియోగదారుడు ఒకే మేసేజ్‌ను 256 గ్రూపులకు పంపే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం ఐదు గ్రూపులకు మాత్రమే పంపేలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nnrDby viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్టోబర్ 4నుండి వైయస్సార్ వాహనమిత్ర: 94 వేల మందికి ఆమోదం : ఏటా 10 వేలు..!

జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lGGUDU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లైవ్‌లో ఉన్న మహిళ రిపోర్టర్‌కు ముద్దు...! వేధింపుల కేసు నమోదు..

టీవీ లైవ్ కార్యక్రమాల్లో ఎన్నో వింత వింత సంఘటనలు జరగడం చాలా సార్లు చూసే ఉంటారు. లైవ్ చర్చల్లో కొట్టుకోవడం నుండి ఎన్నో విషాధ సంఘటనలు కూడ జరిగాయి. దీనికి తోడు మీడియా రంగంలో ఉన్న మహిళ జర్నలిస్టుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు పలుసార్లు విమర్శలకు దారితీసిన సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. ఇలాంటీ సంఘటనే తాజాగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nWLezH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇక ‘టిక్‌టాక్’లో..: తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం!

హైదరాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా కీలకంగా మారుతోంది. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వేదికలు కీలకంగా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడు టిక్‌టాక్ కూడా దూసుకెళుతోంది. ఇటీవల నిషేధానికి గురైన అశ్లీల కంటెంట్‌కు తావులేకుండా చూసుకుంటోంది టిక్‌టాక్. ఇప్పటి వరకు సరదా కోసమే యువత, పెద్దలు ఈ యాప్‌ను ఉపయోగిస్తుండగా.. ఇప్పుడు రాజకీయ పార్టీలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2muvuDA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దొంగల్లా మారిన అధికారులు.. ఉపాధి హామీ నిధులు హాంఫట్..!

రంగారెడ్డి : ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు దొంగల్లా మారారు. ప్రభుత్వ నిధులను పక్క దారి పట్టించి అందినకాడికి దోచుకున్నారు. ఉపాధి హామీ నిధులను అధికారులు అడ్డగోలుగా బొక్కేసిన వైనం రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. పనులు పూర్తి చేయకుండానే దొంగ బిల్లులు పెట్టుకుని లక్షలాది రూపాయలు హాంఫట్ అనిపించారు. చివరకు గ్రామస్థులు, రైతులు ఈ బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nYBIw4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Alonso ties Judge's rookie mark with 52nd homer

Mets slugger Pete Alonso hit his 52nd homer of the season, tying Yankees star Aaron Judge's total from 2017 for most by a rookie. from www.espn.com - TOP https://ift.tt/2lPqObk via

భారీ మొత్తంగా లోన్లు.. ఎగవేతదారుడి ఇంటి ఎదుట బ్యాంకు ఉద్యోగుల ధర్నా

ముంబై : భారీ మొత్తంగా లోన్లు తీసుకున్నారు. తీరా చెల్లించే విషయంలో మాత్రం జాన్తా నై అంటున్నారు. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా ఫోజులు కొట్టి రుణాలైతే తీసుకున్నారు గానీ తిరిగి చెల్లించేటప్పుడు మాత్రం బ్యాంకు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. కోట్ల రూపాయల్లో లోన్లు తీసుకోవడంతో అటు డిపాజిటర్లు, ఖాతాదారులు కూడా ఇబ్బందులు పడక తప్పడం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mSXIb6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పదవ తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు... ఏపీ విద్యాశాఖ మంత్రి

పదవ తరగతి పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పరీక్ష విధానంలో కూడ పలు మార్పులు చేశారు. ముఖ్యంగా వందమార్కుల పరీక్ష పేపరులో ఉండాల్సి బిట్ క్వశ్చన్ పేపరును ప్రత్యేకంగా ఇవ్వకుండా, జవాబు పత్రంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mUG9Yb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్ కళ్యాణ్ కు అస్వస్థత: తిరగబెట్టిన సమస్య!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఎంతో కాలంగా వెన్నుముక నొప్పితో బాధపడుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో గాయం కారణంగా మొదలైన ఈ సమస్య తిరిగి ఇప్పుడు మొదలైంది. వైద్యుల వద్ద ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఈ మధ్య కాలంలో ఎక్కవ అయిదంటూ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేసారు. తిరిగి ఇప్పుడు గాయం నొప్పి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.  from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mYuZ4w viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శ్రీకళారెడ్డికి షాక్: హుజూర్ నగర్‌లో బీజీపీ అభ్యర్దిగా తెరపైకి కొత్త అభ్యర్థి!

తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటి వరకు బీజేపీ నుండి శ్రీకళారెడ్డి బరిలోకి దిగుతారంటూ ప్రచారం సాగింది. అయితే అనేక తర్జన భర్జనల తరువాత పార్టీ అభ్యర్దిని ఖరారు చేసారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం అభ్యర్ధిని ఎంపిక చేసింది. హుజూర్ నగర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nvVz5x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు రైతులను వంచించాడు.. తొలి సంతకం చేసిన రుణమాఫీనే మరిచాడు...

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కన్నబాబు. ఐదేళ్లలో రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని ఆయన ప్రజలను వంచించారని విమర్శించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి కాలం వెళ్లదీశారని దుయ్యబట్టారు. రూ.85 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా.. రూ.15 వేల కోట్లు అందజేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2noOVhh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హరీశ్‌రావుకు కోపమొచ్చింది.. ఆ అధికారికి చివాట్లు.. ఇంతకు ఏం జరిగిందంటే..!

సిద్దిపేట : సదా పెదాలపై చెరగని చిరునవ్వుతో కనిపించే మంత్రి హరీశ్ రావుకు ఒక్కసారిగా కోపమొచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనలో కనిపించిన కోపం మరోసారి బయట పడింది. ఎవరినైనా సరే నవ్వుతూ పలకరించే హరీశ్ రావు సాధారణంగా ఆగ్రహానికి గురి కాబోరనే పేరుంది. అయితే ఓ అధికారి తీరుతో ఆయనలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. తాజాగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mYuW8Q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రివర్స్ టెండరింగ్‌లో రూ.200 కోట్లు ఆదా అయినా మంచిదే... జీవీఎల్ నర్సింహరావు

పోలవవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో కనీసం రూ.200 కోట్లు ఆదా అయినా ఆహ్వానించదగ్గ విషయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి ప్రాజెక్టులు నిర్మాణాలు చేస్తే అభ్యంతరం ఎవరికి ఉండదని అన్నారు. మరోవైపు పీపీఏల అనుమతుల్లో అవినీతీ లేదని తాము చెప్పలేదని, వాటిపట్ల సూచనలు మాత్రమే చేస్తున్నామని అన్నారు .పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nu83KR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ కేంద్ర మంత్రిపై టీడీపీ ఒత్తిడి: సీఎం జగన్ కు వ్యతిరేకంగా: నేరుగా అక్కడే తేల్చేలా..!

ఏపీలో పీపీఏల రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోసారి కేంద్ర మంత్రి నుండి ఏపీ సీఎం కు ఇదే అంశం పైన లేఖ అందింది. జగన్ మాత్రం తన పట్టు వీడటం లేదు. లేఖ వచ్చిన తరువాత సైతం జగన్ అదే అంశాన్ని ప్రస్తావించారు. విద్యుత్ సంస్థలు 20 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని.. వీటిని కాపాడుకోవాలంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nq5DwJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

24*7: గజరాజుకు గార్డులు, రాజసం ఒలకబోస్తూ, ఠీవీగా రహదారుల్లో రాజులా నడక..

గజరాజు.. ఆ ఠీవి, రాజసం కనిపిస్తోంది. మావాటిల జీవనాధారం అయిన ఏనుగులను చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు. చిన్నారులు అయితే సంబరపడిపోతుంటారు. ప్రధానంగా ఆలయాల వద్ద ఏనుగులు కనిపిస్తుంటాయి. అయితే పొరుగు దేశంలో అయితే ఏకంగా ఏనుగుకు సెక్యూరిటీ గార్డులను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lfHIzo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణను ఏం చేస్తున్నారు కేసీఆర్.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్నలు..!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొందని సాకుగా చూపిస్తున్న కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ఆరోపించారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే మరోవైపు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ljVwsK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హ్యాట్సాఫ్: సేంద్రీయ కూరగాయల కోసం ఈ కలెక్టర్ 10 కి.మీ నడిచి వెళతారట..!

మేఘాలయా: అసలే ఈశాన్యా భారతం. అడవులు ఎక్కువే. అక్కడ సదుపాయాలు కూడా చెప్పాలంటే కాస్త తక్కువే. ఎటు చూసిన కొండలు లోయలు. పైగా ప్రాణాలకు రక్షణ కూడా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అయితే అక్కడ ఓ కలెక్టర్ మాత్రం కూరగాయలు కొనేందుకు రోజూ 10 కిలోమీటర్లు నడిచి వెళ్తారట. తన కథను సోషల్ మీడియాలో పోస్టు చేయగానే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m1kM7x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పార్లమెంట్ భవనంలో కార్యాలయాల గదులను కోల్పోయిన తెలుగుదేశం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు పార్లమెంట్ భవన సముదాయంలో కార్యాలయ గదులను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్ అదనపు డైరెక్టర్ సంజయ్ సేథీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు కార్యాలయాలు లభించాయి. తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం దక్కలేదు. తెలుగుదేశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lZvJ9v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రూ. వేల కోట్ల స్కాం, సీబీఐ చార్జ్ షీట్ లో ఐఏఎస్, అధికారుల పేర్లు మాయం!

బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఐఎంఏ జ్యూవెలర్స్ చీటింగ్ కేసును కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఐఎంఏ స్కాం కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. రాష్ట్రపతి, కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో అధికారుల పేర్లు చార్జ్ షీట్ లో నమోదు కాలేదని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lNOE7q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు : 1000కిపైగా వీడియోలు.. మాజీ సీఎం, గవర్నర్, సినీతారల లీలలు

మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్‌ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ మంత్రులు, పదుల సంఖ్యలో ఉన్నతాధికారులను సిట్ విచారిస్తోంది. బుధవారం 92 వీడియోలు అని వెలుగులోకి రాగా.. వాటి సంఖ్య వెయ్యికి చేరింది. ఆ వీడియోలతో బెదిరించి రూ.కోట్లు దండుకున్నారు. వీడియోలతోపాటు ఆడియో సంభాషణలు కూడా కలకలం రేపుతున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lotOLC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజుర్‌నగర్ ఎన్నిక రెఫరెండం కాదు... కాంగ్రెస్

హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రెఫరెండం కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటి చేసినప్పుడే రెఫరెండంగా స్వీకరించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీటుపై అని చెప్పారు. మరోవైపు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ljpCwB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పుల్ స్టాప్: రద్దు చేస్తూ ఉత్తర్వులు

అమరావతి: బాక్సైట్ తవ్వకాలు. ఈ పేరు వినగానే నిద్రలో నుంచి కూడా ఉలిక్కిపడతారు గిరిజనులు, ఆదివాసీలు, ఏజెన్సీ గ్రామాల నివాసులు. విశాఖపట్నం జిల్లాలో వందలాది హెక్టార్లలో విస్తరించిన విలువైన బాక్సైట్ నిక్షేపాలను తవ్వి తీయడానికి ప్రభుత్వాలు చేస్తూ వచ్చిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు నిరసిస్తూ, అడ్డుకుంటూ వచ్చారు గిరిజనులు. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ దశాబ్దాల కాలం నుంచీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lhmGAs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. 10 వేలు విత్‌డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..!

ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు గొప్ప ఊరట లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నగదు విత్ డ్రా పరిమితిని పదివేల రూపాయలకు పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 60 శాతానికి పైగా డిపాజిటర్లు తమ ఖాతాలోని నగదును తీసుకునే ఛాన్సుందని ప్రకటించింది. ఖాతాదారులు పదివేల రూపాయల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lZQvFY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్ణాటక ఉప ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్, ఆ ఎమ్మెల్యేలు రిలాక్స్, కాంగ్రెస్, బీజేపీ !

న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 21వ తేదీ జరగవలసిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో అనర్హత ఎమ్మెల్యేలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mO6reF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంటెలిజెన్స్ అలర్ట్: పండగ సీజన్ సందర్భంగా భారత్‌లో ఆల్‌ఖైదా,ఐసిస్ దాడులు

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు జైషే మహ్మద్, లష్కరేతొయిబా లాంటి ఉగ్ర సంస్థలే భారత్‌ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తూ వచ్చాయి. తాజాగా ఆల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రసంస్థల కన్ను కూడా భారత్‌పై పడిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ , అక్టోబర్ నెలల్లో పండగ సందర్భంలో భారత్‌లో ఉన్న యూదులు, ఇజ్రాయిల్ సమాజంలే లక్ష్యంగా దాడులు చేయాలని భావిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lgxuig viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నారదా కుంభకోణం: సీబీఐ వలలో ఐపీఎస్ చేప: మరో వికెట్!

కోల్ కత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు. ఆయన పేరు ఎస్ఎంహెచ్ మీర్జా. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. 2016లో నారదా కుంభకోణం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ln9mL4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు హికా కారణమా? అసలు హికా తుపానుతో ఏపీ, తెలంగాణలో పడుతున్న వానలకు సంబంధం ఉందా? హికా కారణంగా వానలు పడుతున్నాయనే ప్రచారం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు కాదు అనే సమాధానం వస్తోంది. అయితే కొందరు పని గట్టుకుని పీక్ స్టేజీలో ప్రచారం చేస్తుండటంతో ఇప్పటి వర్షాలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mONN6y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దసరా ఉత్సవాలకు బంగారు దుర్గమ్మ ... 50 కేజీల బంగారంతో కలకత్తాలో తయారీ

దసరా ఉత్సవాలకు దేశమంతా సిద్ధమవుతోంది. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను ఆరాధించేందుకు సిద్ధమవుతున్నారు అమ్మవారి భక్తులు. అసలు దసరా అనగానే గుర్తొచ్చేది ముందుగా కలకత్తా కాళీమాత . దసరా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని  కలకత్తాలో అంగరంగ వైభవంగా చేస్తారు. చాకలి ఐలమ్మ స్పూర్తితోనే.. బంగారు తెలంగాణ: హరీష్ రావు దసరా ఉత్సవాలను ,దుర్గాపూజను మన ఇండియాలోని పశ్చిమ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lefGUW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Malaika, Amrita Share Hacks From When They 'Were Not Allowed Make-Up'

"She used to take beetroot and rub it on her cheeks," said Malaika when Amrita added to the conversation by saying: "Because we were not allowed make-up." from NDTV News - Special https://ift.tt/2lMcpwE

కిరాయిదారులకు కూడ ఉచిత విద్యుత్ : సీఎం కేజ్రీవాల్ మరో ఆఫర్

ఢిల్లీలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఢిల్లీ సర్కారు ఫ్రీ మానియాను తీసుకువస్తోంది. ఇప్పటికే 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజా ఇళ్లలో ఉండే కిరాయిదారులకు కూడ ఈ పథకాన్ని వర్తింప చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ 200 యూనిట్లవరకు విద్యుత్‌ను వినియోగించే వారికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఆయన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l5c3AD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సంపదలో క్షీణత: టాప్-10 భారతీయ సంపన్నులకేమైంది?

న్యూఢిల్లీ: భారత కుబేరుల సంపద కరిగిపోతోందా? అంటే అవుననే అంటోంది తాజా నివేదిక. హురున్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 ప్రకారం.. అత్యంత సంపన్నులైన భారతీయుల సంపద గత ఏడాది 11శాతం క్షీణించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l8aVwj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పీపీఏల సమీక్షపై కేంద్రం చెక్ ....! సీఎం జగన్‌కి లేఖ రాసిన విద్యుత్‌ మంత్రి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఒప్పందాలపై పున:సమీక్ష చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. విద్యుత్ డిస్కంల నష్టానికి అధిక టారీఫ్‌లే కారణమనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రం వ్యతిరేకించింది. విద్యుత్ నష్టాలకు అనేక కారణాలు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వాలు జరిపిన ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదని ఈ సంధర్భంగా స్పష్టం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lIESDd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నో హరిజన్.. రాజస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ స్కూళ్లు దాదాపు దళితుల ఇంటి దగ్గరలో ఉంటాయి. ఆయా గ్రామాల్లో ఇతర ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో ముందు హరిజన్ అని పలుకుతారు. సాధారణంగా అందరూ పిలుస్తుంటారు. కానీ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాల ముందు హరిజన్ పదం నిషేధించినట్టు రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇకపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ndU4ZD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒక స్థాయి ఉండాలంటే భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: అమెరికాలో మోడీ పిలుపు

న్యూయార్క్: ఒక స్థాయి ఉన్న మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరంతా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చారు. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఇటీవలే కార్పొరేటర్ టాక్స్ తగ్గించిందని, ఇది పెట్టుబడిదారులకు ప్రోత్సాహాన్ని ఇస్తోందని నరేంద్ర మోడీ వివరించారు. వాస్తవికతలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ltbK2Z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జంట నగరాల్లో దంచి కొడుతున్న వాన... అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం

జంటనగరాల్లో పలుచోట్ల వాన దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆసౌకర్యానికి గురయ్యారు. సుమారు రెండు గంటలుగా వాన కురుస్తుండడంతో విధులు ముగించుకుని ఇంటికి చేరుకునే నగరవాసులకు ఇబ్బందిగా మారింది. విపరీతమైన వర్షంతో ఎక్కడిక్కడ,ప్రయాణికులు వాహనదారులు రోడ్లపైనే నిలిచిపోయారు. ప్రధాన రోడ్లన్ని జలమయమయ్యాయి. రెండుగంటలుగా కురుస్తున్న వాననీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lwmoGf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనాలో స్టార్ ఫిష్ ఎయిర్‌పోర్టు ప్రారంభం: విమానాశ్రయం ప్రత్యేకతలు ఇవే !

బీజింగ్ : చైనాలో నూతనంగా నిర్మించిన దక్సింగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చైనా 70వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అతిపెద్ద దక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం విశేషం. ఈ విమానాశ్రయంను చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nagrit viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతులు, డ్వాక్రా మహిళలకు తీపి కబురు: బ్యాంకర్లకు జగన్ హామీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎల్‌బీసీ సమావేశంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిచ్చే అంశంపై బ్యాంకు అధికారులతో చర్చించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mILhyn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బైక్‌పై వచ్చి.. తుపాకీతో కాల్చి... కారు నుంచి దిగి వెళ్తుండగా ఘాతుకం...

ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తున్నారో తెలియదు కానీ .. తుపాకులతో విరుచుకుపడుతున్నారు. మెట్రో నగరాల్లో తుపాకులతో మోత మోగిస్తున్నారు. దీంతో అక్కడున్న స్థానికులు గజ గజ వణికిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఓ దుండగుడు రెచ్చిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని వచ్చిన అతడు .. చేతిలో తుపాకీతో బీభత్సం సృష్టించాడు. తాను అనుకొన్న లక్ష్యం దిశగా నడిచి టార్గెట్ చేధించాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mByGNy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అయ్యో పాపం: అక్కడ బహిర్భూమికి వెళ్లారని దళిత చిన్నారులను కొట్టి చంపారు

శివపురి: మధ్యప్రదేశ్‌లో కులవివక్ష కోరలు చాచింది. పంచాయతీ భవనం ఎదురుగా ఉన్న రోడ్డుపై బహిర్భూమికి వెళ్లారని ఇద్దరు దళిత చిన్నారులను ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ ఘటన శివపురి జిల్లాలో చోటుచేసుకుంది. శివపురి జిల్లాలో భావకేడి గ్రామంకు ఈ ఇద్దరు చిన్నారులు చెందినవారిగా తెలుస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lEk0Nz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బ్యాంకుల మూసివేత.. ఉత్త ప్రచారమే. : ఆర్‌బీఐ

పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహాకార బ్యాంకుపై ఆర్‌బీఐ నిబంధనలు విధించిన తర్వాత మరో తొమ్మిది వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు నానా హైరాన పడుతున్నారు. ఉన్నపళంగా తమ డిపాజిట్లను తీసుకునేందుకు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్రచారంపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mzYLwC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ ముందు మోకరిల్లేది లేదు, జైలుకే వెళ్తా: శరద్ పవార్ సంచలనం

ముంబై: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యేందుకు, జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్దమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. శరద్ పవార్, ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌పై బ్యాంకు స్కాం కేసులో ఈడీ కేసులు నమోదు చేసింది. రూ.25వేల కోట్ల బ్యాంక్ స్కాంలో శరద్ పవార్ మేనల్లుడు మహారాష్ట్ర స్టేట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l2TP2H viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ, బెయిల్ ఇవ్వలేం, తేల్చి చెప్పిన కోర్టు, తీహార్ జైల్లో!

న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడంతో ఆయన అభిమానులు షాక్ కు గురైనారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదుల మకాం, పేలుడు పదార్థాలు సీజ్, ఐటీ! from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mzMbNU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోలవరం రివర్స్ టెండరింగ్‌తో రూ.782 కోట్లు ఆదా.. ప్రాజెక్టు రూ.100 కోట్లు దాటితే జడ్జీ దృష్టికి...

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 782 కోట్ల పైచిలుకు ఆదా చేయగలిగామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పారదర్శక విధానాలు చేపడుతున్నామని వివరించారు జగన్. మరోవైపు పీపీఏలో కూడా విప్లవాత్మక విధానాలు తీసుకొస్తామని భరోసానిచ్చారు. దీంతో ఏపీ పారిశ్రామిక వర్గానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2najgjI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తూతూ మంత్రంగా పోలవరం రివర్స్ టెండరింగ్‌.. సుజనాచౌదరి ఫైర్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ ఎంపీ, సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ పై ఆయన పలు విమర్శలు చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అయ్యో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌లో సరైన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mzDgfp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రంప్‌పై అభిశంసన ఎందుకు? గట్టెక్కుతారా? గతంలో ఎదుర్కొన్న అధ్యక్షులెవరు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్లు స్పీకర్‌కు అభిశంసన తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోబిడెన్‌పై దుష్ప్రచారం చేయాల్సిందిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారన్నది డెమొక్రాట్ల ప్రధాన ఆరోపణ. ఒక్కసారి నిందపడిన తర్వాత తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ట్రంప్‌పై ఉంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lGWteX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వేణు కళామతల్లి ముద్దుబిడ్డ.. సినీరంగానికి తీరనిలోటు అని కీర్తించిన కేసీఆర్

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని అభివర్ణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ మధ్యాహ్నాం మృతిచెందారు. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోధా ఆస్పత్రిలో చేరారు వేణుమాధవ్. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూను కన్నుమూశారు. వేణుమాధవ్ మృతితో ఆయన స్వగ్రామం కోదాడలో విషాదఛాయలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ltR8rq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లేడీ కాదు కిలేడీ.. విద్యార్థినుల ఫోటోలు తీసి... పోర్న్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి....

ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. డబ్బే పరామావధిగా ప్రవర్తస్తున్నారు. తమకు జాలి, దయ, కరుణ ఏమీ లేదని చేష్టలతో రుజువు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సాధారణ నేరం చేయలేదు. పిల్లలే దేవుళ్లు అని చెప్పే .. విద్యార్థినుల ఫోటోలను తీసుకుంది. ఫోటోలను తీస్తూనే .. న్యూబ్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n4MGQ1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మానవత్వం చాటిన మంత్రి బళ్లారి శ్రీరాములు, ప్రజల ప్రశంసలు, గుడికి వెలుతుంటే !

బెంగళూరు: ప్రాణాలను కాపాడండి, ఆపదలో ఉన్న ఆడపడుచులకు సహాయం చెయ్యండి, మీకు ధన్యవాదాలు అంటున్నారు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు. తాను ఏదో త్యాగం చెయ్యలేదని, ఆపదలో ఉన్న మహిళకు సహాయం చేశాను అంతే అంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు. దమ్ముంటే పట్టుకోండి, ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్, అవమానం, వీడియో వైరల్! from Oneindia.in - thatsTelugu https://ift.tt/2n2YZwf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కదులుతున్న రైలులో నుంచి పడిన యువకుడు.. బతికి బయటపడ్డాడిలా (వీడియో)

అహ్మదాబాద్: కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం. తాజాగా, ఓ యువకుడు కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య పడిపోయాడు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.  హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: మాజీ సీఎం, గవర్నర్‌తోపాటు నేతలు, అధికారులూ విటులే! from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mAchAe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐఎఎస్ అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు: సుధీర్ బాబు బదిలీ: విలీనం దిశగా తొలి అడుగేనా?

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా తొలి అడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా ఐపీఎస్ అధికారి సారథ్యం వహిస్తూ వచ్చిన ఆర్టీసీ బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారి చేతికి అప్పగించింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తోన్న ఎంటీ కృష్ణబాబును ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lChszm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏడాదిన్నర బాలుడిపై కత్తితో దాడి.. కడుపు చీల్చిన దుండగులు...!

ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడిపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. పిల్లవాడి పేగులతోపాటు గుండె ఇతర అంతర్గత అవయవాలు బయటడేలా పదునైన ఆయుధంతో కడుపును చీల్చారు. అనంతరం ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న పోలంలో పడేసి వెళ్లిపోయారు. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లవాడిని తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. బీహార్‌లోని ముంగర్ జిల్లా తారాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lEWxvz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చింతమనేనికి షాక్ ... బెయిల్ నిరాకరించిన కోర్టు .. అక్టోబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కు ఏలూరు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ బెయిల్ కు నిరాకరించింది ఏలూరు కోర్టు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన చింతమనేని ప్రభాకర్ కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mzMQ1G viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాడు 85 వేల మంది.. నేడు పదుల సంఖ్యలో మృతి... పీవోకేలోనే భూకంపాలు ఎందుకు..?

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని న్యూ మిర్‌సిటీలో వచ్చిన భూప్రకంపనాలతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 19 మంది చనిపోయినట్టు పాకిస్థాన్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మరో 300 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2llU8pK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషాదం: అపార్ట్‌మెంట్‌పైనుంచి దూకి టీసీఎస్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని మదీనాగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ యువతి తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు కె మహతి(28) మదీనగూడలో నివాసం ఉంటూ గచ్చిబౌలిలోని టీసీఎస్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2liO1Cx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం నుంచి మహానగరంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వరదనీటిలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరో రెండు, మూడురోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mAkFiY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇళ్లు కూల్చుతారనే వార్తలు మనోవేదనకు గురి చేస్తున్నాయి... సీఎంకు లేఖ రాసిన లింగమనేని

బాద్యతగల పౌరుడిగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇళ్లు ఇచ్చానని లింగమనేని రమేష్ తెలిపాడు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూల్చివేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన సీఎం జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. తన ఇంటిని కూల్చివేస్తారని వస్తున్న వార్తలపై తాను ఆవేదన చెందుతున్నట్టు ఆయన లేఖలో పేర్కోన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఉండవల్లి పంచాయితీ నుండి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lvxsmQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భార్య హత్య కేసులో నిందితుడు.. కోర్టుకు తరలిస్తోండగా... పుట్టింటివారు....

తన కూతురిని అల్లుడి చేతిలో పెట్టి బాగా చూసుకోవాలని కోరారు ఆ తల్లిదండ్రులు. కానీ అతడు మూడుమూళ్లు వేసిన భార్యనే హతమర్చాడు. కట్టుకున్న సతిని కడతేర్చడంతో అతని కుటుంబసభ్యులు రగిలిపోయారు. తమ నుంచి తప్పించుకొని తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు పట్టుకొని .. తమ చేతులకు పనిచెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండలం, జంబారకు చెందిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kUJ02E viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒకరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే... ఉత్తర్వులు జారీ

ఏపీ మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి కొత్త పాలసీని తీసుకువచ్చారు.. ఈనేపథ్యంలోనే సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఒక్కోక్కటి అమలు పరుస్తున్నారు. మద్యం బాటిళ్ల పరిమితిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఓక్కో వ్యక్తి వద్ద మూడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kUIXE0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఎందుకు..? కేసీఆర్ ప్రభుత్వంపై జేజమ్మ గుస్సా

సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించారు. సర్పంచ్‌లతోపాటు ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడం సరికాదన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నరేందర్ సింగ్ తోమర్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచ్‌లతోపాటు ఉప సర్పంచ్‌లకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lvxr2g viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణ గవర్నర్‌గా కూతురు... కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటి పడనున్న తండ్రి...

తెలంగాణ గవర్నర్ తమళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ తమిళనాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు పోటిపడుతున్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా నంగునేరి స్థానం నుండి ఆయన పోటి చేసేందుకు సిద్దమయ్యారు. కాగా ఇందుకోసం కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే కూడ అంగీకరించింది. రాజకీయాల్లో ఒకే కుటుంభం నుండి పలు పార్టీలకు ప్రాతినిధ్యం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2liNT61 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Dadasaheb Phalke Award : లెజెండ్ అమితాబ్‌కు అత్యున్నత పురస్కారం

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డులను పొందిన అమితాబ్ .. సినీరంగంలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందారు. ఇదివరకు పద్మ శ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు కూడా అందుకొన్నారు అమితాబ్ బచ్చన్. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mYmI0A viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రజినీకాంత్ ఎంట్రీ త్వరలోనే!: ప్రశాంత్ కిషోర్‌తో కీలక భేటీ, ఇక ముందుకే

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించి దాదాపు ఏడాది గడిచిపోయినా తన పార్టీ పేరు, విధి విధానాలపై ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతానికైతే చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తూ బిజీగా గడుపుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2llG8MG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాండు రాసిస్తా... ఒక్క అవకాశం ఇవ్వండి... బోటు పైకి తీస్తా....! మరోసారి మీడియా ముందుకు వచ్చిన శివ

గోదావరి బోటు ప్రమాదం జరిగి పదిరోజులు గడిచిపోతుంది. ఇంకా పదమూడు మంది అడ్రస్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి.. ప్రమాద భారిన పడినవారు బోటులోనే చిక్కుకునే ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో దాన్ని బయటకు తీసేందుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు వెనక్కి వెళ్లాయి. అత్యాధునిక సాంకేతికను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kTdl1I viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రతీ పౌరుడు భారతీయుడే.. భారతీయులంతా హిందువులే... విదేశీ జర్నలిస్టులతో మోహన్ భగవత్

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్. కశ్మీర్‌‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో కశ్మీరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాము భూమి, ఉద్యోగాలు కోల్పోతామని ఆందోళన చెందొద్దని సూచించారు. మోహన్ భగవత్ మంగళవారం విదేశీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kKrCxs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘చచ్చిపో’ కోడికత్తి శ్రీనుకు జైల్లో వేధింపులు: చంపేస్తారేమోనంటూ పోలీసులకు ఫిర్యాదు

రాజమహేంద్రవరం: ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనును జైల్లో వేధిస్తున్నారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అతని సోదరుడు జనుపల్లి సుబ్బరాజు ఫిర్యాదు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mLLWz9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

EARTH QUAKE IN POK : మంగళ డ్యాంకు తప్పిన ముప్పు..

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో వచ్చిన భూ ప్రకంపనాలతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది. పీవోకేలోని న్యూ మిర్‌సిటీ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మిర్‌సిటీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలపై భూకంపం ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానాలో కూడా భూమి కంపించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mtzWlF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాకిస్తాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదు

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాదాపు 8 నుంచి 10 సెకన్ల వరకు భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్‌లో పలు నగరాల్లో భూప్రకంపనలు కనిపించాయి. భూమి కంపిస్తుండటంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్‌లోని సియాల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mLmdqy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎయిర్‌పోర్టులో మామిడి పండ్లు దొంగిలించిన ఉద్యోగి... దేశ బహిష్కరణ... 5000 దిర్హామ్‌ల జరిమాన ..!!

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఓ భారతీయ యువకుడు వింత కేసును ఎదుర్కోన్నాడు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగు నుండి రెండు మామిడి పళ్లను దోంగిలించాడనే ఆరోపణల నేపథ్యంలో విచారించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ న్యాయస్థానం ఆ యువకున్ని కఠినంగా శిక్షించింది. నేరం రుజువు కావడంతో యువకున్ని దేశం నుండి బహిష్కరిస్తూ 5000 దిర్హామ్‌లు జరిమాన విధించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kOIqn3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీది కాలకేయ రాజ్యం: ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది: చంద్రబాబు ఫైర్..!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. అధికార పార్టీ అక్రమాలు బయట పెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇది నాగరిక రాజ్యమా..కాలకేయ రాజ్యమా అని ప్రశ్నించారు. సచివాలయ పరీక్షల లీకేజీ వ్యవహారం పైన చంద్రబాబు మరోసారి స్పందించారు. ఏపీపీఎస్సీ తమకు పరీక్షలతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mjKsMp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెంట్రల్ జైల్లో వీఐపీ సేవలు, నెలకు రూ. 8 లక్షలు, సిగరెట్ ప్యాకెట్ రూ. 15 వేలు!

జైపూర్: రాజస్థాన్ లోని అజ్మర్ సెంట్రల్ జైలులో ఖైదీలు విలాసవంతమైన జీవితం (వీఐపీ సేవలు) అనుభవించడానికి నెలకు రూ. లక్షల్లో చెల్లిస్తున్నారని విచారణలో వెలుగు చూసింది. అజ్మర్ సెంట్రల్ జైలులో ఎంత అవినీతి జరుగుతుందో అనే విషయం అవినీతి నిరోదకదళం శాఖ (ఏసీబీ) వెలుగులోకి తెచ్చింది. అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lbUwae viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యరపతినేని అక్రమ మైనింగ్ సీబీఐకు అప్పగింత: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!

టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అక్రమ మైనింగ్ వ్యవహారం పైన సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే సీఐడీ విచారణ దాదాపు పూర్తయింది. ఇదే సమయంలో కోర్టులో సైతం ఏపీ ప్రభుత్వం తాము యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kOIx1X viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషసర్పంతో రొమాన్స్.. ఏం జరిగిందో మీరే చూడండి (వీడియో)

పాములతో ఆటలాడటం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ యువకుడు మాత్రం ఓ పెద్ద పాముతో ఆటలాడాడు. ఆ పాముకు విసిగిత్తిపోయే వరకు ఆటలాడాడు. దీంతో ఆ పాము అతడికి తగిన శాస్తి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kOIwuV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

BSNL సత్తా చాటుతుందా: త్వరలో విస్తరించనున్న 4జీ సేవలు, ఆఫర్స్ కూడా..!

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తిరిగి టెలికాం రంగంలో పోటీ ఇచ్చేందుకు తయారవుతోంది. ఇప్పటి వరకు కేవలం 3జీ సేవలకే పరిమితమైన బీఎస్ఎన్ఎల్.. తమ కస్టమర్ల కోసం పలు ఎంపిక చేసిన నగరాల్లో 4జీ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతూ 3జీ సేవల్లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kOIp2t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దమ్ముంటే పట్టుకోండి, ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్, అవమానం, వీడియో వైరల్!

బెంగళూరు: మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి, నా కారుకు ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవు, నేను వచ్చే తేదీ కూడా చెబుతాను, ఇదే నా చాలెంజ్ అని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్ చేసి వీడియో పంపించిన కారు డ్రైవర్ చివరికి మైసూరులో అడ్డంగా చిక్కిపోయాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను అవమానంగా మాట్లాడి ఆ వీడియో సోషల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mLmda2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గోదావరి నీళ్లను కృష్ణానదిలోకి తరలించడం మంచిదే, కాని...

కృష్ణానదిలోకి గోదావరి నీళ్ళను మళ్లించడం, మంచి నిర్ణయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అయితే ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. గత రెండు రోజులుగా సీపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lc5Cfq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాటలు చాలు.. మిగిలింది చేతలే... ఐక్యరాజ్యసమితి వాతావరణ సమిట్‌లో మోడీ

వాతావరణ మార్పులపై మాటలు చాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మిగిలింది చేతల్లో చూపాలని కోరారు. వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు మాటలు కోటలు దాటుతున్నాయని .. కానీ పని మాత్రం జరగడం లేదన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితి వేదికగా వాతావరణ మార్పుల అంశంపై ప్రసంగించారు. దీంతోపాటు పునరుత్పాదక వనరుల వినియోగం కూడా అవసరమేనని నొక్కి వక్కానించారు. భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mbNPFi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈసీ అశోక్ లావాసా భార్య ఆదాయంపై ఐటీ శాఖ నజర్ : నోటీసులు జారీ

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాసా భార్య నోవల్ సింఘాల్ లావాసా ఆదాయంపై ఐటీ విభాగం దృష్టిసారించింది. ఆమె ఆదాయంలో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆదాయంలో తేడా ఉందా ? ఐటీ రిటర్న్ తప్పుగా ఫైల్ చేశారా అని నోటీసులు కూడా జారీచేసింది. ఆమె ఆదాయ, వ్యయాలపై గత కొన్నిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mdmLVO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎస్సైనే చంపేందుకు యత్నించిన దొంగలు... హైదరాబాద్ నగరశివారులో ఘటన

హైదరాబాద్‌ మహనగరంలో పోలీసులు దోంగలకు ఓవైపు చుక్కలు చూపిస్తుంటే..అందుకు విరుద్దంగా ఓ దొంగల ముఠా పోలీసు అధికారిపైనే హత్యయత్నం చేసి సంచలనం స‌‌ృష్టించారు. హైదరాబాద్ నగర శివారులో దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డ ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. నగర శివారులోని దుండిగల్‌లో పీఎస్ పరిధిలోని ఓ బంగారం షాపులో దోంగలు చోరీకి యత్నించారు. అయితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kT9ZvJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు లేవు : బెయిల్ ఇవ్వాలని చిదంబరం వాదనలు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు వ్యతిరేకంగా ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు మాజీ కేంద్రమంత్రి చిదంబరం. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు సందర్భంగా తన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్‌లో తన పేరు కూడా లేదని స్పష్టంచేశారు చిదంబరం. కానీ కావాలని తనను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l2dRug viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్: ఎంఆర్ఐ మెషీన్‌లో పేషెంట్‌ను మర్చిపోయారు!, ఊపిరాడక..

ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామని మెషీన్‌లోకి పంపించిన వైద్యులు, సిబ్బంది తిరిగి అతడ్ని బయటకు తీయడం మర్చిపోయారు. దీంతో ఊపిరాడక ఆందోళన చెందిన ఆ వ్యక్తి.. మెషీన్‌ను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m4FV0n viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హుజుర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం : కేటీఆర్

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో భాగంగా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో పాల్గోని మాట్లాడారు. నల్గోండ జిల్లాను కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. జిల్లాను అభివృద్ది చేయకపోగా, కాంగ్రెస్ నేతలు జిల్లాను నట్టేట ముంచారని ఆయన దుయ్యబట్టారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mceFwF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

14.5 కిలోమీటర్లు.. రూ.4300 బిల్... కారులో కాదు.... టెకీని ముప్పుతిప్పలు పెట్టిన.....

కొత్త మోటారు వాహన చట్టం.. వాహనదారుల గుండె గుబేల్ అనిపిస్తోంది. హెల్మెట్, రిజిస్ట్రేషన్ లేదని చెబుతూ వేలకు వేలు ముక్కుపిండి వసూల్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇది ఇలా ఉంటే పుణులో ఓ డ్రైవర్ రెచ్చిపోయాడు. సిటీకొచ్చిన టెక్కీకి చుక్కలు చూపించాడు. దాదాపు 15 కిలోమీటర్లు తిప్పి.. బిల్లు మాత్రం వేలు వసూల్ చేశాడు. బిల్లు గురించి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mahte4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

46ఏళ్ల యువకుడే ఆదర్శం, ఎవరికాళ్లు పట్టుకుంటారో: చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

అమరావతి: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఆగడం లేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే: కలకలం రేపిన విజయసాయి, ఏకిపారేసిన చంద్రబాబు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kCqRqm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బోటు మృతుల కుటుంబాలకు అదనంగా పదిలక్షలు..,

గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు అదనంగా పది లక్షల రుపాయాలు అందించనున్నట్టు తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఇవి ప్రభుత్వ సహాయానికి అదనంగా అందివ్వనున్నట్టు జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. అదనపు డబ్బులను బీమా సహయం ద్వార అందించనున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m9XTP6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి బదిలి, రూ. 7,000 కోట్ల దెబ్బ, బీజేపీ ప్రభుత్వం !

బెంగళూరు: అవినీతి పరులకు సింహస్వప్నం అయిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి దాసరిని మరోసారి కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసింది. కట్టడ, భవన నిర్మాణ కార్మికుల శాఖ అధికారిగా ఉన్న సిన్సియర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని వేరే శాఖకు బదిలి చేశారు. కార్మిక శాఖలోని రూ. 7,000 కోట్ల బదిలి చెయ్యడానికి రోహిణి సింధూరి అంగీకరించకపోవడం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kvsG8k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గ్యాంగ్‌స్టార్ అనుచరులను.. షర్ట్, ప్యాంట్ విప్పేసి... ఒకరి వెనుక మరొకరు... వీధుల్లో....

గ్యాంగ్‌స్టార్లను తప్పించేందుకు అనుచరులు ఎంతటి సాహసానికైనా ఓకే అంటున్నారు. ఇదీ రీల్ లైఫ్ గురించి కాదు .. రియల్ లైఫ్‌లో జరుగుతున్న పరిణామాల గురించి. ఇటీవల హర్యానాలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తమ గ్యాంగ్‌స్టార్‌ను తప్పించేందుకు పోలీసుస్టేషన్‌పై కాల్పలు మోత మోగించారు. బుల్లెట్ శబ్ధంతో పీఎస్‌ మారుమోగింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kZUa6j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాసా సైన్స్ ఫ్యాక్ట్స్: ఆ గ్రహం పై ఒకప్పుడు నీరు ఉండేది..కానీ ఏమైందో తెలుసా?

నాసా: సౌర వ్యవస్థలోని రెండో గ్రహం శుక్రుడు గురించి కొన్ని ఆసక్తికరమై విషయాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వెల్లడించింది. శుక్ర గ్రహంపై 2 నుంచి 3 బిలియన్ ఏళ్ల వరకు ద్రవ రూపంలోనే నీరు లభించిందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అయితే 700 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే ఇది కనుమరుగు అవుతూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kwmKfh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘ఎన్ఆర్సీలో పేరు లేకున్నా హిందువులు ఇక్కడే ఉండొచ్చు’

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)లో పేర్లు లేకపోయినప్పటికీ ఏ ఒక్క హిందువు కూడా దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..? ఆ జాబితాలో పేరు లేనంత మాత్రాన హిందువులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mpkuXM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మెట్రో ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్, విచారణకు ఆదేశం

అమీర్‌పేట్ మెట్రో ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. జరిగిన సంఘటనపై ఇంజనీరింగ్ అధికారుల చేత విచారణ జరపాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్రోలో ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్ఫష్టం చేశారు. ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమీర్‌పేట్ మెట్రో ఘటనలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kZuw1x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రివర్స్‌ టెండరింగ్‌ డ్రామా: డ్యామ్‌ భద్రత తాకట్టు: సీఎంపై టీడీపీ నేతల ఫైర్..!

పోలవరం రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ మైనస్ 12.6% కోట్ చేసేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గతంలో ఆరోపణలు చేసిన సంస్థలను పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. వారికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఈ టెండర్ దాఖలు చేయించారని ఆరోపణలు చేసారు. గత ప్రభుత్వంపై బురదజల్లాలని డ్యామ్‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m4DmLE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆన్‌లైన్‌లో సచివాలయ ఉద్యోగుల మెరిట్‌ లిస్ట్‌: మిస్ అయితే మరో ఛాన్స్: ఇవి కావాల్సిందే..!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్ ను ఆన్ లైన్ లో ఉంచారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించారు. మెరిట్‌ లిస్ట్‌లోని అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం ఉంది. వెరిఫికేషన్‌కు వచ్చేటప్పుడు కాల్‌లెటర్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m3WYj6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల నారాయణమూర్తి పుష్ప శ్రీవాణి ఓ సినిమాలో నటిస్తున్నారు. మంత్రిగా పనిచేస్తూనే ఆ సినిమా షూటింగ్ కోసం తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సందేశాత్మక చిత్రం కావడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. Petition on Hrc: రాజ్‌భవన్‌ స్కూల్‌పై బాలల హక్కుల సంఘం ఫిర్యాదు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mtY5bT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్‌ఆర్ఐలకు గుడ్ న్యూస్: ఇక ఆధార్ సంఖ్య కోసం వేచిచూడాల్సిన పనిలేదు

ఇప్పటి వరకు ఎన్‌ఆర్ఐలకు ఆధార్ కార్డు లేదు. ఇకపై వారికి కూడా ఆధార్ కార్డు ఇస్తామని మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ఇక ఎన్ఆర్‌ఐలకు ఆధార్ కార్డు ఇచ్చే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. అంతకుముందు ఎన్ఆర్ఐ ఆధార్ కార్డు పొందాలంటే దాదాపు 180 రోజుల సమయం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mwQn0M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Petition on Hrc: రాజ్‌భవన్‌ స్కూల్‌పై బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

హైదరాబాద్ : రాజ్‌భవన్.. ప్రభుత్వ పాఠశాల. రాష్ట్రంలో మంచి పేరున్న సర్కార్ బడి. ఈ పాఠశాలలో సీటు దొరకడం అంత ఈజీ కాదు. రాజ్‌భవన్ పక్కనే ఉండటం, రాష్ట్ర ప్రథమ పౌరుడి పర్యవేక్షణలో స్కూల్ నడుస్తోంది. మాజీ గవర్నర్ నరసింహన్ చొరవతో స్కూల్‌కి మంచి పేరొచ్చింది. అయితే కొందరు విద్యార్థులు సరిగా చదవకపోవడం .. వారిని స్కూల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2l12N0j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి: బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం సీరియస్..!

ఉల్లిని కొనాలంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. కొద్ది రోజులుగా మార్కెట్ లో అనూహ్యంగా పెరుగుతన్న ఉల్లి ధరలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ 60 కు పైగా చేరింది. దీని పైన సాధారణ ప్రజల ఫిర్యాదులతో ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా మంత్రి మోపిదేవి అధికారులతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mp6zkv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భార్యను కాపురానికి పంపకపోతే బాంబులు పేల్చుకుని చస్తా...! భర్త వింత ఆందోళన

దేశంలో భార్య బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. గతంలో తమ భర్తలు కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ మహిళల ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి...కాని కాలం మారింది. ఇప్పుడు భర్తలే, భార్య బాధితులవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే తమ భార్యలను కాపురానికి పంపించాలని భర్తలు అత్తవారి ఇంటి ముందు ఆందోళనలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m3XLjW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాశ్మీర్ లో 50 వేల ఆలయాలు, పాఠశాలలను పునరుద్ధరిస్తాం: త్వరలో సర్వే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mtjH8h viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బతుకమ్మ చీరల పంపిణీ షురూ... తొలి చీరలు సమ్మక్క సారలమ్మలకు సమర్పించిన మంత్రి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒక పండుగలా జరగాలని నిర్ణయించిన ప్రభుత్వం చీరల పంపిణీ సంబరాన్ని ప్రారంభించింది. తొలి చీరలు సమ్మక్క-సారలమ్మలకు సమర్పించటంతో బతుకమ్మ చీరల పంపిణీ షురూ అయ్యింది. ఆ జిల్లా మహిళలకు బతుకమ్మ చీరలు లేనట్టే ... ఎందుకంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m9SJ5i viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం కేసీఆర్ అబద్దాలకు అంబాసిడర్ : భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ధిక మాంద్యం లేదని ప్రకటించిన ఆయన మాంద్యం ముసుగులో నిధులు లేవంటూ తన అసమర్ధను కప్పిపుచ్చుకునేందుక సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ను అబద్దాలకు అంబాసిడర్‌గా మారిస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LFE5NJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సేవలు మరువలేం: కోడెలకు కువైట్ టీడీపీ నేతల ఘన నివాళి

కువైట్: నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని కువైట్‌లో నివసిస్తున్న ప్రవాసీలు అన్నారు. శుక్రవారం తెలుగు దేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఫర్వానియాలోని దవాహి ప్యాలెస్‌లో కోడెల సంతాప సభ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oh2zyq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషాదం: మెట్రోస్టేషన్‌లో పెచ్చులూడి పడి మహిళ మృతి, నెలన్నర రోజుల క్రితమే పెళ్లి

హైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షం పడుతుందని తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర నిల్చున్న మహిళ తలపై.. మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LGrQ3g viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలుగు సీఎంల మరో భేటి... షెడ్యుల్‌కు ముందుగానే సమావేశం

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం మరోసారి భేటి కానున్నారు. నీటీ ప్రాజెక్టులతోపాటు నదుల అనుసంధానం , విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశం షెడ్యుల్ ప్రకారం మంగళవారం సమావేశం జరగాల్సిన ఉండగా, ఒకరోజు ముందుగానే అనగా సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక భవనమైన ప్రగతిభవన్‌లో కొననసాగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OgS5PQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాలుగేళ్ల కనిష్టం: భారీగా పడిపోయిన బీటెక్, ఎంటెక్ ఎన్‌రోల్‌మెంట్స్

బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా భారీగా తగ్గిపోతోంది. హైయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్‌హెచ్ఈ)పై ఆల్ ఇండియా సర్వే శనివారం విడుదలైంది. ఈ సర్వే ప్రకారం ప్రాఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య నాలుగేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. ఏఐఎస్‌హెచ్ఈ 2018-19 ప్రకారం. టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేసే విద్యార్థుల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. 2014-15లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LJNiEw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు దద్దమ్మ, 14 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగాల భర్తీ చేపట్టాడా: జోగి రమేష్

గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో టీడిపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఘటుగా స్పందించారు. చంద్రబాబు హాయంలో గతంలో ఎప్పుడైన ఇన్ని ఉద్యోగాలు కల్పించారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటనలతో బీసీ, ఎస్టీ, మైనారీటి పిల్లలు మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. మరోవైపు సచివాలయ పరీక్షలో లీకు గురించి వచ్చిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OdF75e viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే: కలకలం రేపిన విజయసాయి, ఏకిపారేసిన చంద్రబాబు

అమరావతి: ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న ప్రతిపక్ష టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యల రూపంలో మరో అస్త్రం దొరికింది. గ్రామ, వార్డుల సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, ఏపీపీఎస్సీలో ఉద్యోగుల పేపర్ లీక్ చేశారని ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ సర్కారే లక్ష్యంగా మండిపడుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LI3SVn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

75 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి అనుమతి అవసరం లేదు : కేటీఆర్

75 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పురపాలక,మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 76 గజాల నుండి 600 గజాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే వాళ్లు అన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక అన్‌లైన్‌లో అనుమతి కోరేవారికి నిబంధల ప్రకారం పత్రాలు ఉంటే 21 రోజుల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OhHDqX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దిన్ ఓవైసీ... ప్రధాన ప్రతిపక్షం హోదాను కాంగ్రెస్ కోల్పోవడంతో....

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పీఏసీ చైర్మన్ పదవి ఎమ్ఐఎమ్‌కు దక్కింది. ఎమ్ఐఎమ్ శాసనసభ పక్ష నేత అయిన అక్పరుద్దిన్ ఓవైసీ పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గత కొద్ది రోజులుగా తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎమ్ఐఎమ్ కోరుతోంది. దీంతో తెలంగాణ శాసన సభ సమావేశాల నేపథ్యంలోనే నిర్ణయం వెలువడింది. శాసన సభలో ప్రజా from Oneindia.in - thatsTelugu https://ift.tt/30cHfkW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈ ట్రాఫిక్ చలాన్లను అమలు చేస్తే కొంప కొల్లేరే: 90 శాతం వరకు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం!

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సరికొత్త వాహన చట్టం..ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోందో.. ప్రభుత్వాలు కూడా అన్నే ఇక్కట్లను ఎదుర్కొంటోంది. కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన చలాన్ల వల్ల వాహనదారుల నుంచి ఎక్కడ వ్యతిరేకత ఎదురవుతుందోనంటూ మథన పడుతున్నాయి. ట్రాఫిక్ చలాన్ల భారీ నుంచి అతి భారీగా పెంచుతూ మోటారు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31J1ao6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమెరికాతో భారత్ డీల్: 5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఒప్పందం

హూస్టన్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 16 ఆయిల్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శనివారం మోడీ హూస్టన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. యూఎస్ నాచురల్ గ్యాస్ కంపెనీ టెల్లూరియన్(అమెరికా)-పెట్రోనెట్(భారత్) మధ్య అవగాహనా ఒప్పందం from Oneindia.in - thatsTelugu https://ift.tt/30n8tWh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

AOB encounter: విశాఖలో భారీ ఎన్‌కౌంటర్, ఐదుగురు మావోయిస్టుల మృతి?

విశాఖపట్నం: ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. విశాఖలోని ధారకొండ ఏజెన్సీలోని మాదిగమల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మధ్యాహ్నం వార్తలు అందే సమయానికి ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరిన్ని పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డాయి. ఏవోబీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M1gllW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీలో అధికారంలోకి వస్తే... నామాలు తప్ప ఏమి ఉండదు .! సీఎం కేసీఆర్

ఇటివల టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపధ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ నేతలు పలు వేదికలపైన ప్రకటిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం వస్తుందో సీఎం కేసీఆర్ వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ చాల ప్రత్యేకంగా పారిపాలన from Oneindia.in - thatsTelugu https://ift.tt/352y19N viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మళ్లీ పేలిన పెట్రో బాంబు: వరుసగా ఏడో రోజు: పెరుగుదల ఇప్పట్లో ఆగదట

న్యూఢిల్లీ: ఆ సౌదీ అరేబియాలో చమురు ఉత్పాదక కేంద్రాలపై దాడులు సంగతేమో గానీ.. దాని దుష్ప్రభావం భారతీయ మార్కెట్ పై తీవ్రంగా పడింది. వాహనదారుల జేబులు ఖాళీ చేసి పడేస్తోంది. సౌదీ అరేబియాలో దాడుల తరువాత ఎకాఎకిన పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికే వాహనదారుల వీపును విమానం మోత మోగిస్తున్నాయి. తాజాగా- మరోసారి పెట్రోలు, డీజిల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbglQn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ హీట్: బీజేపీ ప్రచారాస్త్రం అదే.. మొదలు పెట్టేసిన అమిత్ షా!

ముంబై: కేంద్రంలో అధికారంలో కొనసాగుతోన్న భారతీయ జనతాపార్టీ.. ఇక మహారాష్ట్ర, హర్యానాల్లో పీఠాన్ని నిలుపుకోవడంపై దృష్టి సారించింది. వచ్చేనెల ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ రెండు చోట్ల కూడా బీజేపీయే అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాలకు పదును పెడుతోంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/30fL0WV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నరేంద్రమోడీ, అమిత్ షాలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకోవాలి : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలపట్ల వాళ్ల వైఖరి మార్చుకోవాలని ఆయన కోరారు. 60 సంవత్సరాల పోరాటం ద్వార తెలంగాణ రాష్ట్రాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OaVSxY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సౌదీ రాజు ప్రత్యేక విమానంలో అమెరికాకు పాక్ ప్రధాని ఇమ్రాన్! అక్కడా ‘కాశ్మీరే’...

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు చెందిన ప్రత్యేక విమానంలో శనివారం అమెరికాకు చేరుకున్నారు. మీరు మా ప్రత్యేక అతిథి.. మీరు మా ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లడం మాకు ఆనందంగా ఉందని ఇమ్రాన్‌ను ఉద్దేశించి సౌదీ రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Ar9wM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టైగర్, ఉక్కు మనిషి: మోడీపై సిక్కు ప్రతినిధుల ప్రశంసలు, వినతి

హూస్టన్: హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న పలువురు సిక్కు ప్రతినిధులు కలిశారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేయడాన్ని గుర్తుచేస్తూ ప్రధాని మోడీని అభినందించారు. అలాగే కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే' from Oneindia.in - thatsTelugu https://ift.tt/31IdZzh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్ నేతల విలీనం ఒక ముగిసిన కథ :సీఎం కేసీఆర్

అసెంబ్లి చివరి రోజు సమావేశంలో సీఎం కేసిఆర్ కాంగ్రెస్,బీజేపీ పార్టీలపై విరుచుపడ్డారు. గత కొద్ది రోజులుగా ఆపార్టీ నేతలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రెండు పార్టీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనని నోక్కి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే ఆర్హత లేదని స్పష్టం అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30f2D9l viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి చికిత్స చేసిన వైసీపీ ఎమ్మెల్యే

గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే చికిత్స చేశారు. ఆమే డాక్టర్ ఎం శ్రీదేవి. తాడికొండ శాసన సభ్యురాలు. వృత్తిరీత్యా డాక్టర్. ఆదివారం ఉదయం from Oneindia.in - thatsTelugu https://ift.tt/31IqBpX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిజామాబాద్ యువకుడి టిక్‌టాక్ ఫీట్స్... పోంగుతున్న వాగులో సాహసం! చివరికి...

టిక్‌టాక్ సరదా మరోయువకుడి ప్రాణం తీసింది...ఉప్పోంగుతున్న వాగుల్లో టిక్‌టాక్ చేసి సంచలనం సృష్టించాలనుకున్న ముగ్గురు యువకుల ఆలోచనలతో సాహసం గాడి తప్పి చనిపోయాడు.. వాగులో టిక్‌టాక్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా పెరిగిన నీటీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో రెండు రోజుల గాలింపు చర్యల తర్వాత వాగులో కొట్టుకుపోయిన యువకుడి శవం లభ్యమైంది. టిక్‌టాక్ మాయలో ఇప్పటికే అనేక from Oneindia.in - thatsTelugu https://ift.tt/30FPoti viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే’

హూస్టన్: అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశారు. సరికొత్త కాశ్మీర్ ఆవిర్భావానికి బాసటగా నిలుస్తామని వారు ఆయనతో అన్నారు. ప్రధాని మోడీ ప్రత్యేక కానుక: భారత్ పై యూన్ చీఫ్ ప్రశంసలు జమ్మూకాశ్మీర్‌లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ.. మనమందరం from Oneindia.in - thatsTelugu https://ift.tt/34WObkN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Olectra Greentech: రూ.1500 కోట్లు రూ.20వేల కోట్లు ఎలా అవుతుంది?

అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్ విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని వైసీపీ వర్గీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్లకు తక్కువకు మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెట్టి, అందులో వచ్చే నష్టాన్ని మరో రకంగా తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మేఘాకు ఈ నష్టాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M31O9y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బంగారు తెలంగాణ తెస్తానని.. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు.. కేసీఆర్‌పై ఉత్తమ్ ఫైర్

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర లోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు.. తెలంగాణ లో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఇక మళ్ళీ ఎన్నికల హోరు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ijdl3n viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్కడ ఆన్ లైన్ సినిమా టిక్కెట్లు రద్దు : స్వయంగా వెల్లడించిన మంత్రి..!!

సినీ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి ఆన్ లైన్ సినిమా టిక్కెట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రకరకాల యాప్ లు.. బుక్ మై షో.. పేటీఎం వంటి వాటి ద్వారా ప్రేక్షకులు సినిమా టిక్కెట్లు ఎక్కడ కావాలంటే అక్కడ బుక్ చేసుకొనే వెసులుబాటు ఉంది. అయితే, వీటి కారణంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/30EQ81O viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం: కేసీఆర్ తో కలిసి చర్చలు: సీఎం జగన్..!!

రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేసారు. నంద్యాలో నెలకొన్ని వదర పరిస్థితి పైన ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే చేసారు. ఆ తరువాత నంద్యాలలో అధికారులతో సమీక్ష చేసారు. వరదల కారణంగా జరిగిన నష్టం వివరాలను అడిగి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IeBMis viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

త్వరలో: 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్లు..కసరత్తు చేస్తున్న ట్రాయ్

త్వరలో 11 అంకెలు ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్లు రానున్నాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకోసం కేంద్రం కూడా ఆలోచిస్తోందని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా 11 అంకెల మొబైల్ నెంబర్లపై అభిప్రాయాల సేకరణ చేసేందుకు సమాయాత్తమవుతోంది. ఇక దేశంలో జనాభా పెరిగిపోతుండగా అదే సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్యకూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/30EQ7uM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బట్టలు చించేశారు.. నోటితో చెప్పరాకుండా తిట్టారు.. బీజేపీ మహిళానేతపై లైంగిక దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కలిసిన కొద్దిరోజుల్లోనే కోల్‌కతాలో బీజేపీ మహిళా నేతపై దాడి జరిగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అగ్నిమిత్ర పాల్ పై కొందరు రౌడీ మూకలు దాడి చేశారు. అంతేకాదు ఆమెను దూషించారు. అదే సమయంలో లైంగికంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IhMy7E viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబుకు మరో షాక్.. అధినేతకు సన్నిహితుడిగా శివప్రసాద్.. టీడీపీలో శివప్రసాద్ కీ రోల్!

మాజీ ఎంపీ శివప్రసాద్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అధినేత చంద్రబాబుకు ఆప్తుడిగా ఉన్నా..పార్టీ అధినేతగా ఆయన మాట ఏనాడు కాదనలేదు. చిత్తూరు జిల్లాలో టీడీపీలో క్రియా శీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న సమయంలో ఆయన వైద్యుగా పని చేస్తూనే..సినీ రంగంలో అనేక పాత్రలు చేసారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన from Oneindia.in - thatsTelugu https://ift.tt/30DXMJV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డీకే. శివకుమార్ కు నో బెయిల్, 25 వరకు తీహార్ జైలే, ఇంకా చాల మంది ఉన్నారు !

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు బెయిల్ రాలేదు. సెప్టెంబర్ 25వ తేదీన బెయిల్ ఇచ్చే విషయంలో తీర్పు చెబుతామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక కోర్టు శనివారం చెప్పంది. కోర్టు ఆదేశాలతో తీహార్ జైలులో ఉన్న డీకే శివకుమార్ ఈనెల 25వ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IhpRk0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేషన్ బియ్యం దొడ్డిదారి పడుతుందన్న ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి .. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటే

తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టారు. ప్రభుత్వం నిరుపేదల కోసం ఇస్తున్న రేషన్ బియ్యం ఎలా పక్కదారి పడుతున్నాయి అనేది పూసగుచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయని, చాలా మంది లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకుంటున్నారని సభాముఖంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివరించారు . సభా పర్వం ... from Oneindia.in - thatsTelugu https://ift.tt/30CpAhO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Chandrayaan-2 : రోజులు ముగిశాయి...విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు ఆవిరైనట్లే..!

ఇస్రో చంద్రుడిపైకి ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో ట్రాక్ తప్పింది. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ ఇస్రోకు ఎలాంటి సంకేతాలు పంపలేదు. ఇక విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్లు గుర్తించారు. విక్రమ్ ల్యాండర్ ఉత్తర ధృవంలో ఉన్నట్లు ఆర్బిటార్ గుర్తించింది. ఇక ఆ తర్వాత మరో 14 రోజుల సమయం ఉండటంతో శాస్త్రవేత్తలు ల్యాండర్‌తో సంబంధాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IhCATP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సభా పర్వం ... ఐటీఐఆర్ పై రగడ ... తీర్మానం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్టు

తెలంగాణ అసెంబ్లీలో ఐటీఐఆర్ పై రగడ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో అభివృద్ధి బాటలో పయనించాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీఐఆర్ ను మంజూరు చేసిందని , అయితే ఆ ప్రాజెక్టు ఇప్పటివరకు ఎందుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/30DXMtp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీ సీనియర్లలో అసహనం: టీటీడీలోనూ పట్టించుకోలేదు :సీఎం జగన్ వారికే ఎందుకిచ్చారంటే..!!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొందరు సీనియర్లు అసహనంతో కనిపిస్తున్నారు. నాడు కేబినెట్ కూర్పులో అవకాశం ఇవ్వలేదు. రెండున్నారేళ్లు సమయం చెప్పారు. సామాజిక సమీకరణాల పేరుతో మంత్రి మండలి ఏర్పాటు చేసారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ సీనియర్లకు తగిన ప్రాధాన్యత కల్పించలేదు. ఇక..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంఖ్య పెంచుతున్నారు..అందులో అయినా అవకాశం వస్తుందని భావిస్తే అక్కడా నిరాశే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IhXBOm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రిజర్వ్‌బ్యాంకులో ఉద్యోగాలు: ఆఫీసర్‌ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 199 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 11 అక్టోబర్ 2019. సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/30EPWQ8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్ణాటకలో ఉప ఎన్నికలు, రెబల్ ఎమ్మెల్యేలకు షాక్, బీజేపీ ప్రభుత్వం ? రెండు చోట్ల !

బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరగుబాటు చేసి వారి పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల శాసన సభ నియోజక వర్గాల్లో 15 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి భారత్ ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప ఎన్నికలు తేదీ ప్రకటించడంతో రెబల్ ఎమ్మెల్యేలు షాక్ కు గురైనారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IhaB6M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రత్యేక హోదా సాధనకై: వెరైటీ గెటప్స్‌తో నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ శివప్రసాద్

చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా, రాజకీయనాయకుడిగా శివప్రసాద్ సుపరిచితుడు. తనకు నటనంటే చాలా ఇష్టమని తన జీవితంలో నటన ఓ భాగమైపోయిందని పలు సందర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా రాజకీయ వేదికలపై శివప్రసాద్ పోషించే అలనాటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/30EPTUs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms