క్రిస్మస్ వేడుకల్లో నరమేథం: ఉగ్రదాడి: తిప్పి కొట్టిన సైన్యం: 115 మంది మృతి
ఒవువాడౌగు: పశ్చిమాఫ్రికాలో ఉగ్రవాదులు నరమేథాన్ని సృష్టించారు.ఆత్మాహూతి దాడికి తెగబడ్డారు. కరుణామయుడు ఏసుక్రీస్తు జయంతి రోజు క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్న సమయంలో జిహాదీలు ఆత్మాహూతి దాడికి పాల్పడ్డారు. జిహాదీల దాడిలో 35 మంది మరణించారు. అనంతరం సైనిక బలగాలు నిర్వహించిన కాల్పుల్లో ఏకంగా 80 మందికి పైగా జిహాదీలు మృతిచెందారు. పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధానిలో స్థానిక కాలమానం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZkgfMy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZkgfMy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment