126 కోట్ల భూ కుంభకోణం.. రంగంలోకి సీబీఐ.. సర్కార్ ఆదేశాలతో విచారణ
యమునా ఎక్స్ప్రెస్ వే కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తును చేపట్టేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఈ కుంభకోణంలో సీఈవో పీసీ గుప్తా, మరో 19 మందిపై కేసు నమోదు చేసింది. 126 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు రావడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. యమున
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t3la8w
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t3la8w
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment