మూడు రాజధానుల రగడ ..వైసీపీ నేతలు మూర్ఖులన్న మాజీ ఎంపీ సబ్బంహరి
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు ఉధృతం అవుతున్నాయి. రాజధాని రైతుల పోరాటం ఉగ్ర రూపం దాలుస్తుంది. మూడు రాజధానుల ప్రకటనపై మొదట్లో మెజార్టీ ప్రజల నుండి హర్షం వ్యక్తం కాగా ఇప్పుడు నిరసన వ్యక్తం అవుతుంది. మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపీ సబ్బం హరి తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ప్రకటన మోసపూరితం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Q9epj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Q9epj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment