CAA Protest: దేశభక్తులమని చెప్పుకొంటే సరిపోదు: హిందుత్వ దేశంగా: మూర్ఖపు చర్య: సీతారాం ఏచూరి..!
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లారట్లేదు. ఇంకా రగులుకుంటూనే వస్తోంది. ఇప్పటిదాకా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలకు దిగిన ఉస్మానియా విద్యార్థులు ఈ సారి సదస్సులు, చర్చాగోష్ఠీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా.. సేవ్ ఇండియా పేరుతో ఓ సెమినార్ ను నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ZQRNv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ZQRNv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment