Posts

Showing posts from 2020

ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ క్లారిటీ -ధరణి పోర్టల్ సూపరన్న సీఎం -భూములపై కీలక ఆదేశాలు

వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/34YZ1s8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

న్యూ ఇయర్ సందర్భంగా జోరుగా డ్రగ్స్ విక్రయాలు.. రూ.10 లక్షల విలువ గల మత్తు స్వాధీనం

మరికొన్ని గంటల్లో 2020 ముగియబోతోంది. 2021కి యావత్ ప్రపంచం స్వాగతం చెబుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా యువత జోష్‌లో ఉండటం సహజమే.. మందేసి చిందేస్తారు. దీనిని కొందరు ఆసరాగా తీసుకుంటున్నారు. వారికి డ్రగ్స్ అందజేసి.. సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారు. వాస్తవానికి డ్రగ్స్ విక్రయాలు రోజూ జరుగుతున్న.. డిసెంబర్ 31వ తేదీ అయినందున ఇవాళ మరింత ఎక్కువగా విక్రయాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/387fE7f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత..

సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యంతో సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాసేపటి క్రితం ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు. నర్సింగ్ యాదవ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నర్సింగ్‌ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. నర్సింగ్ యాదవ్ తెలుగుతోపాటు తమిళ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b1loB5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పరువు హత్య: 2 నెలలు క్రితమే వివాహం, ఫిజియోథెరపిస్టును దారుణంగా చంపేశారు

కర్నూలు: జిల్లాలోని ఆదోనిలో పరువు హత్య కలలం సృష్టించింది. రెండు నెలల క్రితమే ప్రేమించి వివాహం చేసుకున్న ఫిజియోథెరపిస్టును దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. తన తల్లిదండ్రులే తన భార్తను హత్య చేశారంటూ బాధితుడి భార్య ఆరోపిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదోనీ పట్టనంలోని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hyJPr2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కలిసికట్టుగా ముందుకు సాగుదాం -దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూ ఇయర్ మెసేజ్

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, కరుణ, సహనంతో కూడిన సమాజం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయనొక సందేశాన్ని వెలువరించారు. ప్రతి కొత్త ఏడాది కొత్త ప్రారంభానికి అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్న రాష్ట్రపతి.. వ్యక్తిగత, సమైక్య అభివృద్ధికి సంకల్పం from Oneindia.in - thatsTelugu https://ift.tt/351L78S viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీకి షాక్: గ్రేటర్ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ మృతి.. బండి సంజయ్ సంతాపం

తెలంగాణ బీజేపీకి చేడు వార్త. ఆ పార్టీ గ్రేటర్ కార్పొరేటర్ అనారోగ్యంతో కన్నుమూశారు. లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ చనిపోయారు. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందిన ఆయన.. ఇంకా కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రమేశ్ గౌడ్ మృతిచెందడంతో బీజేపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQuO7R viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కూకట్‌పల్లిలో విషాదం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన కోతి

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోతిని తరిమేందుకు యత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన లోకేష్(30) గచ్చిబౌలిలో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లిలోని జయనగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కరోనా కారణంగా ఇంటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/38QZu0Q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Bigg Boss Telugu 4 షాకింగ్ -చరిత్రలోనే అత్యధిక టీఆర్పీతో నేషనల్ రికార్డు: నాగ్ ప్రకటన

ఈ ఏడాది సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు సీజన్-4 లాంచ్ అయిన తర్వాత నెట్టింట.. ‘ఎవర్రా వీళ్లంతా?'అని వాపోయే సోనూసూన్ మెమే ఒకటి విపరీతంగా సర్క్యులేట్ అయింది. సగానికి సగం కంటెస్టెంట్లు జనంలో పెద్దగా గుర్తింపు లేనివాళ్లు కావడం.. హౌస్ లోకి వెళ్లిన అందరూ వీక్ కంటెస్టెంట్లేనని కామెంట్లు వెల్లువెత్తాయి. షోను నడిపించిన విధానం, కొత్తదనంలేమి, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pEkdM1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హ్యాపీ న్యూ ఇయర్ 2021: కేసీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ విషెష్..

కొత్త సంవత్సరం మంచి కలగాలని ఆకాంక్షిస్తారు. గత ఏడాది చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా నేతలు కూడా విష్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు మేలు కలుగాలని వారు కోరుకున్నారు. ప్రజలకు సీఎం కేసీఆర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Yb3BY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

year ender 2020: పాక్ ఉగ్ర తోక కట్, గత 44 ఏళ్లలో తొలిసారి, ఉగ్రవాదం తగ్గిందిలా

జమ్మూ: ప్రపంచమంతా చైనా పంపిన కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మన సైన్యం మాత్రం చైనా మహమ్మారితోపాటు పాకిస్థాన్ పంపుతున్న ఉగ్రవాదంతోనూ అవిశ్రాంతంగా పోరాడుతోంది. 2020 సంవత్సరంలో సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడిన ఏ ఒక్క ఉగ్రవాదినీ విడిచిపెట్టకుండా పరలోకాలకు పంపాయి భారత భద్రతా దళాలు. తమ ప్రాణాలు పోతున్నా.. వెనుకడుగు వేయకుండా తమ దేశ సోదరుల కోసం పోరాడారు సైనికులు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KJddii viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

CBSE Board Exam 2021 Date -మే 4 నుంచి పరీక్షలు -కేంద్ర విద్యా మంత్రి కీలక ప్రకటన

కరోనా విలయం కారణంగా సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ)-2021 ప‌రీక్ష‌లపై నెలకొన్న సందిగ్ధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తొలగించింది. CBSE Board Exam 2021 కు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ గురువారం సాయంత్రం‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2McjdQL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

tpcc race: కాంగ్రెస్‌లో సారథి కుంపటి.. వీహెచ్‌ను బెదిరించిన రేవంత్ అభిమాని అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ పోస్టు కుంపటి పెట్టింది. నేతలు/ వర్గాలుగా విడిపోయారు. ఇక వారి అభిమానులకు హద్దే లేకుండా పోయింది. పీసీసీ చీఫ్ పదవీ రేవంత్ రెడ్డికి వస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే దానిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారిలో వీ హనుమంతరావు ఒకరు.. అయితే వీహెచ్‌పై రేవంత్ అభిమానికి కోపం వచ్చింది. ఫోన్ చేసి మరీ బెదిరించాడు. దీంతో వీహెచ్ పోలీసులను ఆశ్రయించగా.. ఇవాళ అతనిని అరెస్ట్ చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYqeH5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా: సర్కారు వార్నింగ్ -కొత్తగా 338 కేసులు, 4 మరణాలు -ఆ జిల్లాలో మళ్లీ పెరిగాయ్

కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నవేళ.. వేడుకల పేరుతో బయట తిరిగితే ప్రమాదమని ప్రతిపాదిత కొత్త రాజధాని వైజాగ్ పోలీసులు హెచ్చరించారు. వైజాగ్ ప్రజలతో పాటు రాష్ట్రంలో అందరూ కూడా దయ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండాలని, కరోనా నుంచి సురక్షితంగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇక కరోనా కేసుల సంగతి చూస్తే.. ఒంగోలు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rJx2q3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అబ్బే అదేం లేదు.. నాయకత్వ మార్పుపై యడియూరప్ప.. ఎమ్మెల్యేల భేటీపై సర్వత్రా ఆసక్తి

కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమని.. యడియూరప్పను సీఎం పదవీ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రూమర్లపై యడియూరప్ప స్పందించారు. అబ్బే అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. పూర్తి కాలం పదవీలో ఉంటానని తేల్చిచెప్పారు. ఎందుకు సందేహా పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rJMGBS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొడుకు కంటే కుక్కే నయం .. పెంపుడు కుక్కకు ఆస్తి రాసిన రైతు .. ఆ తర్వాత ఏం జరిగిందంటే

కొడుకు ప్రవర్తనతో కలత చెందిన ఓ తండ్రి తన ఆస్తి వారికి దక్కకూడదని అనుకున్నాడు. అలా అనుకున్న ఆ తండ్రి ఇతరుల పేరు మీద ఆస్తి రాశాడు అనుకుంటే పొరపాటే, ఏ అనాధాశ్రమానికో ఇచ్చాడు అనుకున్నా మీరు తప్పులో కాలేసినట్టే. కొడుకు మీద కోపంతో ఓ తండ్రి తన ఆస్తిలో సగభాగం తన కుక్క పేరుమీద వీలునామా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o4GK4b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Happy New Year 2021: కొత్త సంవత్సరంలోకి ఎంటరైన న్యూజిలాండ్ - పటాకులతో గ్రాండ్ వెల్కమ్

కరోనా విలయనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి ఎంటైరపోయింది ద్వీపదేశం న్యూజిలాండ్. పసిపిక్ మహా సముద్రంలోని సుమోవా ద్వీపం అందరికంటే ముందుగా 2021కు స్వాగతం పలుకగా, కొద్ది నిమిషాల గ్యాప్ తో న్యూజిలాండ్ సైతం న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఒంగోలు: ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎదురింటాయనకు భారీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rHZ99j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ చెప్పారంటే చేస్తారంతే ... ఏపీ సీఎం కు మంత్రి పేర్ని నానీ, ఎంపీ విజయసాయిరెడ్డి కితాబు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కితాబిచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా జగన్ దార్శినికతపై ప్రశంసల జల్లు కురిపించారు . జగన్ రాష్ట్రంలో సంచలన నిర్ణయాలు తీసుకుని పేదల కష్టాలు తీరుస్తున్నారని పేర్కొన్నారు . ప్రజాసమస్యలు తీర్చడం కోసం వైయస్ జగన్మోహన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n3wFmW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Goldsmith Shot Dead By Terrorists In Jammu And Kashmir

Terrorists shot a goldsmith dead at a busy market here on Thursday, police said. from NDTV News - Special https://ift.tt/3aZqr4T via

Redmi Could Launch the Cheapest Snapdragon 888-Powered Smartphone

Redmi phone with Snapdragon 888 SoC could be the cheapest offering when it comes to phones powered by the latest Qualcomm mobile chipset. There is no release date or pricing associated with this... from NDTV News - Special https://ift.tt/2L4p1eG via

New Year 2021:జనవరి 1 ప్రత్యేకత ఏంటి..గ్రెగోరియన్ క్యాలెండర్ ఏం చెబుతోంది..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 జనవరి ఒకటవ తేది రోజు "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ " అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు. ఇలా విషెస్ చెప్పే వారిది ఏ తప్పూ లేదు. ఎందుకంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n6qJtj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Brexit Becomes Reality As UK Leaves European Union's Single Market

Britain on Thursday finally severed its turbulent half-century partnership with Europe, quitting the EU single market and customs union and going its own way four-and-a-half years after its shock vote... from NDTV News - Special https://ift.tt/3aU6xZf via

Man Allegedly Carries Rs 29 Lakh Cash In Delhi Metro, Arrested

The CISF has apprehended a man for allegedly carrying Rs 29 lakh "suspect" cash at a Delhi Metro station, officials said on Thursday. from NDTV News - Special https://ift.tt/3o7Fn4I via

Kareena, Saif And Taimur In Pic Straight Out Of A Bedtime Story

"Ending the year snuggling and cuddling," wrote Kareena Kapoor from NDTV News - Special https://ift.tt/2JxCMSF via

యెమన్: అడెన్ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు -ఇప్పటికే 26 మంది మృతి -తృటిలో మంత్రులు ఎస్కేప్

పశ్చిమాసియాలోని రెండో అతిపెద్ద అరబ్ దేశం యెమన్ లో కనీవినీ ఎరుగని భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. యెమన్ రవాణా రంగానికి రాజధానిలాంటి అడెన్ సిటీలో గల ఎయిర్ పోర్టులో బుధవారం భయానక పేలుడు చోటుచేసుకుంది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రతినిధులు విమానం దిగిన కొద్ది సేపటికే ఎయిర్ పోర్టులో భారీ పేలుడు సంభవించింది.. బీహార్: నితీశ్ సర్కారుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KDNw2D viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: కొత్తగా 98వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Klk69 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నో.. నో... అస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్‌ ఎమర్జెన్సీ టీకాకు అనుమతి లేదు, భారత్ క్లారిటీ..

బ్రిటన్‌లో అత్యవసరంగా ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇండియా కూడా అనుమతి ఇస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎమర్జెన్సీ సమయంలో కూడా టీకా ఇవ్వడానికి భారత్ పర్మిషన్ ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు అత్యవసరంగా ఇవ్వడానికి అనుమతి ఇవ్వలేదని కేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o50ULt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాహీన్‍బాగ్‌లో కాల్పులు జరిపిన యువకుడు బీజేపీలో చేరిక: గంటల్లోనే తొలగింపు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో తుపాకీతో కాల్పులు జరిపి సంచలనంగా మారిన 25 ఏళ్ల కపిల్ గుర్జర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో పార్టీ నేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఆ తర్వాత కపిల్ గుర్జర్ మాట్లాడుతూ.. హిందుత్వం కోసం పనిచేస్తున్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hsegii viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీహార్: నితీశ్ సర్కారుకు గండం -ఆర్జేడీలోకి 17మంది జేడీయూ ఎమ్మెల్యేలు! -సీఎం ఘాటు రియాక్షన్ అరుణాచల్ ప్రదేశ్ లో

అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల ప్రభావం బీహార్ పై ఇంకా బలంగానే కొనసాగుతున్నది. అరుణాచల్ లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలకుగానూ ఆరుగురు బీజేపీలో చేరడంతో దోస్తీ పేరిట కాషాయదళం మోసపుచ్చుతోందని జేడీయూ మండిపడింది. నితీశ్ కుమార్ మరో అడుగు ముందుకేసి, బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, ఆ సీటును బీజేపీనే తీసుకోవాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L4vUfZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్ణాటక పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడ్ -ఇప్పటికే 4,228 స్థానాల్లో గెలుపు, కాంగ్రెస్‌కు2,265

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో స్థానిక ఎన్నికల్లోనూ కమలదళం మెజార్టీ దిశగా వెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 6004 గ్రామపంచాయితీలు ఉండగా, వాటిలో 5,728 గ్రామ పంచాయితీలు, 226 తాలూకా పంచాయితీలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. వాటి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQK9jv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శభాష్ కోనప్ప.. సేవా కార్యక్రమాలు సూపర్, సీఎం కేసీఆర్ ప్రశంసలు

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సీఎం కేసీఆర్ అభినందించారు. ఆయన చేస్తున్న మంచి పనులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ను కోనప్ప కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్.. కోనప్పను ప్రశంసలతో ముంచెత్తారు. కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కోనప్పు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజక వర్గంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rDRw3J viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ కట్టడికి విఘాతమంటూ..

ఇండియాలో ఎంజాయ్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉన్న గోవాకు ప్రపంచ దేశాల నుంచి సైతం నిత్యం లక్షల్లో టూరిస్టులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా విలయం వల్ల సంఖ్య కాస్త తగ్గిందనుకోండి. మందు, విందు, పొందుకు స్వర్గంగా ఉండే గోవాలో డ్రగ్స్ మహమ్మారి ప్రభావం కూడా ఎక్కువే. సర్కారు ఎంత కట్టడి చేసినా మాదకద్రవ్యాల్ని అరికట్టడం సవాలుగా మారింది. ఇదిలా ఉంటే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38NPfdr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌లో ‘కొత్త సంవత్సర వేడుకలు’ ఆంక్షలు: ఫ్లైవర్లన్నీ బంద్, రేపట్నుంచే

హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎప్పుడైతే చైనా నుంచి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిందో అప్పట్నుంచి ఏ దేశంలోనూ పండగలు, వేడుకలు అనేవే లేకుండా పోతున్నాయి. మనదేశంలో ఇప్పటికే అనేక పండగలను జరుపుకోనివ్వని ఈ కరోనా మహమ్మారి.. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలను కూడా రద్దు చేసేసింది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కొత్త సంవత్సర వేడుకలపై నిషేధానని విధించాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3921vrd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

YEAR ENDER:గాల్వాన్ వ్యాలీ ఘర్షణ.. 20 మంది మృతి...సరిహద్దుల్లో బలగాల మొహరింపు

తూర్పు లడాఖ్‌ సరిహద్దుల్లో గల గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త నెలకొంది. ఈ ఏడాది మే నెల నుంచి హై టెన్షన్ ఉంది. జూన్‌లో రాళ్లతో దాడి చేయడం.. భారత్ తరఫున 20 మంది (కల్నల్ సహా) సైనికులు చనిపోయారు. దీంతో సరిహద్దుల్లో యుద్దమేఘాలు అలుముకున్నాయి. చైనా పీపుల్స్ ఆర్మీ తరఫున from Oneindia.in - thatsTelugu https://ift.tt/34WPB0f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతులతో ముగిసిన చర్చలు -కేంద్రం తిరకాసు -ఆ రెండింటికీ ఓకే -జనవరి 4న మళ్లీ భేటీ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన ఆరో దశ చర్చలు ముగిశాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తొలి నుంచీ వాదిస్తోన్న కేంద్రం.. రైతు సంఘాల నేతలతో చర్చల్లోనూ అదే పట్టును కొనసాగించింది. రైతులు సైతం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. అయితే, ప్రధాన డిమాండ్ కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rDaMhH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సర్కారు భోజనం మాకొద్దు, కమ్యూనిటీ కిచెన్‌లో వండుకొచ్చాం.. కేంద్రమంత్రులు కూడా రైతుల ఆహారాన్నే..

వ్యవసాయ రంగంలో గొప్ప సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు 35వ రోజు కూడా కొనసాగాయి. సమస్య పరిష్కారం దిశగా రైతు సంఘాల నేతలతో పలువురు కేంద్ర మంత్రులు బుధవారం చర్చలు జరిపారు. కేంద్రం, రైతుల మధ్య ఆరో రౌండ్ చర్చల సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో ఘోరం: భార్య అందాలే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n04aX5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులుంటే, 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 55,740 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 349 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,81,948కి చేరింది. గత 24 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hvmfeD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Year ender 2020 : ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రంలో 6శాతం తగ్గిన నేరాలు ... వార్షిక నేరనివేదికను వెల్లడించిన డీజీపీ

2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నేరాలు బాగా తగ్గాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చామని, నేరం చేయాలంటేనే భయపడేలా అన్ని వ్యవస్థలను సిద్ధం చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు . నేరం చేస్తే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WX4Q56 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుబంధ సంస్థలో ఉద్యోగం చేస్తూ.. ఆదర్శ పురుషుడిలా ప్రేమ వివాహం చేసుకున్న ఆ వ్యక్తి.. నాలుగు నెలలు తిరిగేలోపే తన అసలు రంగును బయటపెట్టుకున్నాడు. అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా వేధించగా, ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందన్న ఆక్రోషంతో తాళి కట్టిన భార్యను వేశ్యగా చిత్రీకరించాడు. భార్య అందాలే పెట్టుబడిగా ఆన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/380N3Ae viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అజారుద్దీన్‌ కారు బోల్తా .. ఫ్యామిలీతో వెళ్తుండగా యాక్సిడెంట్... సేఫ్

కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ కారుకు ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి రణ్‌తంబోర్ నుంచి వస్తోండగా బోల్తా పడింది. అయితే ప్రమాదం నుంచి అజార్, ఫ్యామిలీ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని అజారుద్దీన్ పర్సనల్ సెక్రటరీ మీడియాకు తెలిపారు. ప్రమాదంలో కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఆ ఫోటోలు చూస్తే మాత్రం కాస్త భయంగానే కనిపిస్తోంది. అజారుద్దీన్‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mVxtKl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దమ్ముంటే నా చొక్కా పట్టుకో- పవన్‌కు కొడాలి సవాల్‌- తొడలు, మెడలు రుద్దుకుంటే నమ్మరు

కృష్ణాజిల్లా పర్యటనలో ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, ఆళ్ల నానిపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ చేసిన విమర్శలపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. పవన్‌ వ్యాఖ్యలకు ఇప్పటికే ఈ ముగ్గురితో పాటు పలువురు మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్‌ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన కొడాలి నాని.. ఇవాళ మరోసారి పవన్‌కు సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WVSIBk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రొద్దుటూరులో లోకేష్ , చంద్రబాబు పరామర్శ : హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబానికి భరోసా

ప్రొద్దుటూరులో టిడిపి నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురి కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లి మృతుడు సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు .టీడీపీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు . సుబ్బయ్య భార్య అపరాజితను పరామర్శించి ధైర్యం చెప్పారు లోకేష్ . జగన్ రెడ్డీ... ప్రశాంతంగా ఉన్న సీమలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hwOdH0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Illegal affair: ఫ్రెండ్ భార్యతో జల్సా, డ్రాప్ చేస్తే ద్రాక్షపండ్లు ఇచ్చింది, భర్త ఏం చేశాడో తెలుసా, అంతే !

చెన్నై/ అంబూరు/ తిరుపత్తూరు: ఫ్రెండ్ భార్య మీద కన్నేసి పగలు, రాత్రి అని తేడా లేకుండా కామం తీర్చుకుంటున్న యువకుడి ప్రాణాలు హరీ అన్నాయి. ఇంటికి వచ్చి వెలుతున్న ప్రాణ స్నేహితుడు తన భార్యకు బిస్కెట్ వేసి వలలో వేసుకున్నాడని తెలుసుకున్న యువకుడు ఆవేదన చెందాడు. నువ్వు చేస్తున్న పని ఏం బాగాలేదు, పద్దతి మార్చుకో అంటూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pBlovS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

AP High Courtలో ఉద్యోగాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ జనవరి 2

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 68 సివిల్ జడ్జీ (జూనియర్ డివిజన్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 జనవరి 2021 సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపోస్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aTcAgA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం

అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఎస్సీ కాలనీలో డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో ఓ మహిళ మరణించారు. ఈ గొడవంతా మొదలైంది కాలనీకి పేర్లు, విగ్రహాల విషయంలో. గ్రామంలో దశాబ్దాల నుంచి రెండు కులాల మధ్య చిన్న చిన్న గొడవలున్నాయి. రెండుమూడేళ్లకోసారి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. గతంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hvBX9K viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

New Year 2021:మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు న్యూఇయర్ విషెస్ ఇలా చెప్పండి..!

2020... సంవత్సరం కొత్త ఆశలతో ఏడాది ప్రారంభించినప్పటికీ ఈ సంవత్సరంలో చాలామందికి చేదు జ్ఞాపకాలే ఎక్కువగా మిగిలాయి. మార్చి చివర నుంచి దేశం కరోనా కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో చాలామందికి చేదు జ్ఞాపకాలే మిగిల్చింది 2020. ఇక కొత్త సంవత్సరం అంటే 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సంవత్సరం మాత్రం కచ్చితంగా శుభదాయకంగా సాగాలని కోరుకుందాం. మీ కుటుంబ from Oneindia.in - thatsTelugu https://ift.tt/34XNcCz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తప్పుడు అడ్రస్‌లు, రాంగ్‌ ఫోన్‌ నంబర్లు- యూకే ప్రయాణికుల గుర్తింపు కష్టతరం

బ్రిటన్‌ నుంచి వ్యాప్తిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించేందుకు భారత్‌లో పలు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. బ్రిటన్‌ నుంచి వైరస్‌ ముప్పున్న నేపథ్యంలో వారిని గుర్తించేందుకు కేంద్రం మార్గదర్శకాల మేరకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు నిరాశ తప్పడం లేదు. ఎందుకంటే వీరిలో చాలా మంది తప్పుడు అడ్రస్‌లు ఇవ్వడమో, రాంగ్‌ ఫోన్‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEabvK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పట్టు సడలించని రైతులు -ఇంకొద్ది గంటల్లో కేంద్రంతో చర్చలు -అమిత్ షా కీలక మంతనాలు

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 34వ రోజుకు చేరాయి. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్లపైనే మొండిగా బైఠాయించిన రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల నేతలతో బుధవారం చర్చలు జరుపనుంది. అయితే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rFNebV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కృష్ణా నదిలో ప్రమాదకర ప్రయాణం: మనుషులతోపాటు పశువులు కూడా, పడవలకు కట్టి ఈడ్చుకుంటూ..

అమరావతి: కుటుంబంలో మనిషిలో చూసుకునే పాడి పశువుల పట్ల వాటి యజమానులు కొందరు అమానుషంగా వ్యవహరించారు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, బండి ఆత్మకూరు వైపు కృష్ణా నదిలో ప్రమాదకరంగా పడవలకు కట్టుకుని పశువులను తీసుకెళ్లారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nX3EKY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్‌పై ఆగ్రహాం

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలకు సంబంధించి మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిన్నా, పెద్ద ఆలయాల్లో తరచూ అనూహ్య సంఘటనలు జరుగుతుండగా, తాజాగా విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. స్థానిక బోడి కొండపై ఉన్న కోదండరామ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తనను నరికేసి, తుప్పల్లో పడేసిన ఘటన సంచలనం రేపింది. ఇంకొద్ది గంటల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mTzhDT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సనాతన ధర్మం కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యం.. బండి సంజయ్..

తెలంగాణలో హిందూ పాలన రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మాలను కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో హిందు పాలన కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సంజయ్ పిలుపునిచ్చారు. రామ మందిర నిర్మాణానికి వచ్చే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రతి హిందువు నిధి సహకారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/38KVpel viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్‌డౌన్ నష్టాన్ని భరిస్తూ..

కోపమొస్తే కారం పెట్టినట్లు మాట్లాడటం.. కరుణలో చేతికి ఎముక లేనట్లు వ్యవహరించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్తేమీకాదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ నానాటికీ బలపడుతుండటం, ఉద్యోగ, నిరుద్యోగుల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో గడిచిన మూడు రోజులుగా వరుసపెట్టి సంచలన నిర్ణయాలు వెలువరిస్తున్నారాయన. మంగళవారం మధ్యాహ్నమే వివాదాస్పద ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేసిన సీఎం.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YrmAE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తాడిపత్రి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు, ఎవరినీ ఉపేక్షించబోం: ఎస్పీ

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, హత్యాయత్నం కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WW6a8a viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 326 కేసులు, 2మరణాలు -విజయనగరంలో మళ్లీ వైరస్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొవిడ్ నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు కూడా పెరిగాయి. సోమవారం అత్యల్పస్థాయిలో 212 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మంగళవారం పెరుగుదల కనిపించింది. అయితే, డిశ్చార్జిలు కూడా అటు ఇటుగా ఉండటంతో యాక్టివ్ కేసులు కనిష్టానికి పడిపోయాయి.. బ్యాగు సర్దేసిన సీఎం from Oneindia.in - thatsTelugu https://ift.tt/38NbBf4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా మృతుల్లో 70% మంది మగవాళ్లే -యువతపై తీవ్ర ప్రభావం -అయినాసరే, ఇండియానే బెటర్

పేరుకు తగ్గట్లే కరనా పాండమిక్(మహమ్మారి) విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గ్లోబల్‌గా నిన్న ఒక్కరోజే కొత్తగా 4.94లక్షల మందికి సోకిన వైరస్.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 9,161మందిని పొట్టనపెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8.2కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరువయ్యాయి. ఇటు భారత్ లోనూ కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా చోటుచేసుకున్న మరణాలు, ఏ వయసు, వర్గం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rBDyPQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వరంగల్ కార్పొరేషన్‌పై కమల వికాసం..?, జితేందర్ రెడ్డి ధీమా..

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫైరయ్యారు. ఆయన ఒంటెద్దు పోకడలతో ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకు దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితాలు ఉదహరణ అని తెలిపారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారని.. టీఆర్ఎస్‌ను తిరస్కరిస్తున్నారని వివరించారు. ఇదీ తాము చెప్పే from Oneindia.in - thatsTelugu https://ift.tt/34OR20M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్

లడఖ్: దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని మంగళవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్‌లో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో దీనిని ఏర్పాటు చేయడం గమనార్హం. రహదారులు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ సిబ్బందిపై ట్రాఫిక్ కదలికల కోసం భారత వాతావరణశాఖ(ఐఎండీ) ప్రత్యేక సూచనలను అందించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాతావరణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aXbIaZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

క్రొయేషియాలో భారీ భూకంపం -రాజధాని జగ్రెబ్‌లో ఎపిసెంటర్ -పెట్రింజాలో కూలిన భవంతులు

సెంట్రల్ యూరప్‌లోని క్రొయేషియా దేశాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియొలాజికల్ సర్వే ప్రకటించింది. ప్రకంపనల ధాటికి పెట్రింజా నగరంలోని పలు భవంతులు కుప్పకూలాయి. ఇదే ప్రాంతంలో సోమవారం కూడా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hsv4G3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: ఎల్ఆర్ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అనుమతి, కానీ..

హైదరాబాద్: ఎల్ఆర్ఎస్‌పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pwnEnV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదన

సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉంటూ, కేంద్ర మంత్రిగానూ పని చేసి, ప్రస్తుతం గుజరాత్ నుంచి ఎంపీగా ఉన్న మన్‌సుఖ్‌‌ భాయి వాసవ పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించారు. గుజరాత్‌లోని భరూచ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న వాసవ.. నర్మదా జిల్లాలోని రైతాంగానికి మేలు చేయబోయి, సొంత పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. ప్రధాని మోదీకి ఆయన రాసిన లేఖపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MiFkFp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

tpcc race: అభిప్రాయ సేకరణ పూర్తి.. పీసీసీ వద్దంటోన్న సీనియర్.. కానీ

టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రకటించడమే మిగిలింది. టీ పీసీసీ చీఫ్ కోసం పలువురు నేతలు పోటీ పడగా.. ఇప్పటికే ఎంపిక చేసినట్టు సమాచారం. ఢిల్లీలో ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మధు యాష్కీ నుంచి అభిప్రాయం సేకరించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rCWqhu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మెగా ఫ్యామిలీకి కరోనా ఫియర్ .. వరుణ్ తేజ్ కు పాజిటివ్ .. క్రిస్మస్ వేడుకలే కొంప ముంచాయా ?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకు రాజకీయ ,సినీ ప్రముఖులు వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా కరోనా దెబ్బకు క్వారంటైన్ అవుతోంది. ఈరోజు ఉదయం తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని మెగా హీరో from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Rl8kl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

HDFC Lifeలో ఉద్యోగాలు: డిగ్రీతో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్ష్యూరెన్స్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 150 ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 జనవరి 2021. సంస్థ పేరు: హెచ్‌డీఎఫ్‌సీపోస్టు పేరు: ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పోస్టుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Md3KzX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సినిమాల్లో వకీల్ సాబ్,బయట పకీర్ సాబ్..పవన్ రాజకీయాలకు పనికిరాడన్న మంత్రి వెల్లంపల్లి

నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం సాబ్, అయ్యా .. బాబు, సీఎం గారు అంటే మాట వినేలా లేరని రైతులకు నివర్ పరిహారం చెల్లించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n1fgLn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రియుడు దక్కలేదని అత్తింట్లోనే ఆత్మహత్య -నవ వధువు రవళి విషాదాంతం

మనసిచ్చిన వాడిని మర్చిపోలేక.. తాళి కట్టిన వాడితో కలిసి జీవించలేక.. మానసిక సంఘర్షణకులోనైన యువతి.. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది. పెళ్లి తోరణాలు ఇంకా పచ్చగా ఉండగానే.. అత్తారింట్లో బలన్మరణానికి పాల్పడింది. ‘నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు కదా..' అంటూ అమ్మానాన్నలకు చివరి లేఖ రాసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Rio6x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీకి కరోనా కొత్త స్ట్రెయిన్ ముప్పు లేదు- మరోసారి సర్కారు క్లారిటీ

బ్రిటన్‌ నుంచి భారత్‌కు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కొత్త రకంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇవాళ మూడు ల్యాబ్‌ల్లో ఏడు శాంపిల్స్‌ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఏపీలోనూ ఆందోళన నెలకొంది. ఏపీకి కూడా బ్రిటన్‌ నుంచి దాదాపు 1200 మంది ప్రయాణికులు రావడంతో వారి నుంచి ఎవరికైనా వైరస్‌ సోకిందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hoTekG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు జూమ్ కు దగ్గరగా,భూమికి దూరంగా.. పుత్రుడు , దత్తపుత్రుడిని పంపి : జగన్ సెటైర్లు

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. వైయస్సార్ రైతు భరోసా , పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్ తుఫాను నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యత లేకుండా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jqi8Uq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్‌పై పేర్నినాని సెటైర్లు- చిడతల నాయుడు అండ చంద్రబాబుకే- చిరంజీవికీ దక్కలేదంటూ

నిన్న కృష్ణాజిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వైసీపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు ఇవాళ వరుసగా విమర్శలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఉదయం మంత్రి కొడాలి నాని పవన్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా కౌంటర్‌ ఇచ్చారు. ఇదే క్రమంలో మరో మంత్రి పేర్నినాని కూడా పవన్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇచ్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aTLxSi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కృత్రిమ సూర్యుడు రెడీ: మహాద్భుతం ఆవిష్కరణ: ప్రచండ భానుడు కూడా బలాదూర్: 20 సెకెన్లలోనే

సియోల్: దక్షిణ కొరియా ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. సృష్టికి ప్రతిసృష్టి చేసింది. నిప్పులు చెరిగే ప్రచండ భానుడికి ప్రతి రూపాన్ని తయారు చేసింది. ఈ డమ్మీ సూర్యుడి ముందు.. అసలు సూర్యుడు కూడా బలాదూర్. సూర్యుడి నుంచి వెలువడే తరంగాలపై అధ్యయనం చేసిన అనంతరం.. అదే స్థాయిలో ఉష్ణోగ్రతను వెల్లడించే గోళాన్ని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు రూపొందించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KN7Puh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కడపలో టీడీపీ నేత దారుణ హత్య.. కళ్లల్లో కారం కొట్టి,కత్తులు దూసి... వైసీపీ పనే అన్న చంద్రబాబు...

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బయ్య కళ్లల్లో కారం కొట్టి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. సోమలవారిపల్లెలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలంలోనే సుబ్బయ్యను హతమార్చారు. రాజకీయ ప్రత్యర్థులే సుబ్బయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KXDoBr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ యూటర్న్ అంటూ బండి సంజయ్ ఫైర్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆమరణ దీక్ష

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం వెనుక కుట్ర దాగివుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సాగు చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38HZz6Y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డిసెంబర్ 30న రైతులతో కేంద్రం చర్చలు -సర్కారు ప్రతిపాదనకు సంఘాలు ఒకే -ఫలితంపై ఉత్కంఠ

సంస్కరణ పేరిట కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 33వ రోజుకు చేరాయి. వేలాదిగా రోడ్లపైనే నిరసనలు తెలుపుతోన్న రైతన్నలు, ఉత్తరాదిలో భయంకరమైన చలిగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు తదితర అంశాల నేపథ్యంలో తదుపరి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వగా.. అందుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KxrKxr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గ్రేటర్ కౌన్సిల్ సమావేశపరచండి.. బీజేపీ నేతల డిమాండ్

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వెంటనే సమావేశ పరచాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై గల అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ కార్పొరేటర్లతో కలిసి నేతలు ఆందోళన చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WSO5rQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వామ్మో.. ఇదేం విచిత్రం.. గ్యాంగ్‌స్టార్ ఫోటోలతో పోస్టల్ స్టాంప్.. తప్పు ఎక్కడ జరిగిందంటే..?

పోస్టల్ స్టాంప్.. ఆయా సందర్భాన్ని బట్టి విడుదల చేస్తారు. అదీ జాతి కోసం త్యాగం చేస్తేనే వర్తిస్తోంది. చిన్న, చితక పనులు చేసినా.. ప్రస్తుత నేతలకు దాదాపుగా అవకాశం లేదు. అయితే ఉత్తరప్రదేశ్ పోస్టల్ అధికారులు మాత్రం ఏకంగా గ్యాంగ్ స్టార్ ఫోటోలతో స్టాంప్ వేశారు. ఇదీ సర్వత్రా చర్చానీయాంశమైంది. వాస్తవానికి తమ ఫోటో ముద్రించుకునే అవకాశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aMANVV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జనవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ -స్ట్రెయిన్ వైరస్‌పై ప్రచారాలు నమ్మొద్దన్న విద్యా మంత్రి

కరోనా మహమ్మారిని డీల్ చేసే విషయంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక ప్రభుత్వం స్కూళ్ల రీఓపెనింగ్ అంశంలోనూ అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాటకలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా మూతపడిన బడులు కొత్త సంవత్సరం నాడు తెరుచుకోనున్నాయి. సెక్స్ కోరిక లేకుండా అమ్మాయిని తాకితే లైంగిక వేధింపు కాదు: పోక్సో చట్టంపై జస్టిస్ భారతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3puJOXL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

t pcc race: నేను లేను.. వ్యవసాయ చట్టాలపై కూడా చిన్నారెడ్డి పెదవి విరుపు

టీ పీసీసీ చీఫ్ ఎంపిక హైకమాండ్‌కు కూడా కత్తిమీద సాములా మారింది. కొత్త అధినేత ఎవరో సీల్డ్ కవర్ ప్రిపేర్ అయినా.. వెల్లడించడం లేదు. ఇటు నేతలు కూడా తమ శక్తి మేరకు లాబీయింగ్ చేస్తున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే మిగతా నేతలు కూడా హస్తినలో లాబీయింగ్ చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38FbmTr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా విలయం: జనవరి 31 వరకు నిబంధనలు పొడిగించిన కేంద్రం -రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలు

దేశంలో కొవిడ్-19 కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ, కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ భయం పుట్టిస్తున్నది. చలికాలంలో కొత్త రకం వైరస్ మరింత విజృంభించే అవకాశాలుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి విధించిన మార్గదర్శకాలను మోదీ సర్కార్ మరోసారి పొడిగించింది. సెక్స్ కోరిక లేకుండా అమ్మాయిని తాకితే లైంగిక వేధింపు కాదు: పోక్సో చట్టంపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nWrkz5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతులు, వ్యవసాయం బలోపేతం కోసమే: 100వ కిసాన్ రైలును ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ: దేశంలో 100వ కిసాన్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ వరకు ప్రయాణించే ఈ రైలుకు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపీ ప్రారంభించారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర పాల్గొన్నారు. ఈ సందర్భంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/38DLVlf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెక్స్ కోరిక లేకుండా అమ్మాయిని తాకితే లైంగిక వేధింపు కాదు: పోక్సో చట్టంపై జస్టిస్ భారతి సంచలనం

అప్పుడే పుట్టిన పసి పాప దగ్గర్నుంచి పండు ముసలి దాకా మృగాళ్ల లైంగిక అకృత్యాలకు బలైపోతున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. దేశంలో చిన్నారులపై(మైనర్లపై) లైంగిక దాడులు, వేధింపులను నిరోధించే ఉద్దేశంతో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్(పోక్సో) యాక్ట్ అమలవుతోన్న దరిమిలా తరచూ దానిపై వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా పోక్సో చట్టానికి సంబంధించిన ఓ కేసులో from Oneindia.in - thatsTelugu https://ift.tt/38HjNxr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీ బెంగాల్‌ను తగలబెట్టాలని అనుకుంటోంది.. మోడీపై దీదీ నిప్పులు

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అదును దొరికితే చాలు బీజేపీ- టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల నడ్డా కాన్వాయ్‌పై దాడితో అదీ పీక్‌కి చేరింది. తర్వాత అమిత్ షా పర్యటించడం.. బీజేపీలో చేరికలతో రాజకీయం రంజుగా ఉంది. దీంతో మమతా బెనర్జీ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nViTnC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

40 నుంచి 50 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ నిల్వ: సీరం ఇనిస్టిట్యూట్

కరోనా వైరస్.. స్ట్రెయిన్ టెన్షన్‌తో టీకాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇందుకు సీరం ఇనిస్టిట్యూట్ తీపి కబురు అందించింది. ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకాతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ కోవాక్సిన్ వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉంది. దీని ఎక్స్‌పర్ మెంట్ చివరి దశకు చేరిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అత్యవసర ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సంసిద్దంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pt7g7F viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేంద్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్ -ఐసోలేషన్‌లో అశ్వినీ కుమార్ చౌబే

కొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు వైరస్ కాటుకు గురికాగా, అందులో ఓ కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తాజాగా సాక్ష్యాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే కూడా మహమ్మారి బారినపడ్డారు. year ender 2020: from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rCiiJU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఆర్ఎస్‌కు షాక్: కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్తిక

హైదరాబాద్: నగర శివారులోని ఆదిభట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కొత్త ఆర్తిక గౌడ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆర్తిక.. చైర్ పర్సన్ ఎన్నిక ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె తిరిగి చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. ఘాటైన అందాలతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hvBcNS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహబూబాబాద్‌లో వింత వ్యాధి: 130 మందికి తీవ్ర అస్వస్థత..

అసలే కరోనా వైరస్.. కొత్త రకం స్ట్రెయిన్‌తో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా ఉంది. ఇంతలా ఉత్కంఠ నెలకొంటే మహబూబా బాద్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. వ్యాధి గురించి తెలియరాలేదు. కానీ వందకు పైగా మంది మాత్రం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గ్రామంలోకి వైద్య సిబ్బంది చేరుకొని.. వారిని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WSWDia viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

year ender 2020 : హైదరాబాద్ ను ముంచేసిన వరదలు ఓ చేదు జ్ఞాపకం .. అపార ఆస్తి, ప్రాణ నష్టం

2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్సరంలో మూసీ నదికి వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత 2020 వ సంవత్సరంలో ఊహించని విధంగా హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. భాగ్యనగర వాసులు వరదల కారణంగా నిరాశ్రయులై చిగురుటాకుల్లా from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Q8Fxk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్‌గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !

చెన్నై/ కన్యాకుమారి: అనారోగ్యంగా ఉన్న తల్లిని చూసుకోవాలని ఆలోచించిన మహిళ 51 ఏళ్లు దాటిపోయినా పెళ్లి చేసుకోలేదు, కోట్ల రూపాయల ఆస్తులతో పాటు బ్యూటీపార్లల్ లో బాగా డబ్బులు సంపాధిస్తున్న ఆంటీ, ఆమె ఆస్తులు చూసి ఎలాగైనా పెళ్లి చేసుకోని గుర్రం ఎక్కాలని 26 ఏళ్ల యువకుడు స్కెచ్ వేశాడు. రెండు నెలల క్రితం గ్రాండ్ గా from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Sbtf3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మీకు బైక్, కారు ఉందా? ఆర్సీ, లైసెన్స్ తదితర పత్రాల చెల్లుబాటు మార్చి 31 వరకు పొడిగింపు

బైక్, కారు సహా ఇతర వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటును కేంద్రం మరింత పొడిగించింది. కరోనా విలయం కొనసాగుతున్నందున పత్రాల రెన్యూవల్ లో ఇబ్బందులు నెలకొన్న కారణంగా వాటి చెల్లుబాటు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. కిమ్ శర్మ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L1sPgR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో రైతులకు గుడ్‌ న్యూస్‌-నివర్‌ తుపాను సాయం విడుదల

ఏపీలో గత నెలలో వచ్చిన నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తిరిగి పంటలు వేసుకునేందుకు వీలుగా ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ సాయం రైతులకు అందబోతోంది. నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు నష్టపోయిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mYfnrc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మకర సంక్రాంతి పండగ విశిష్టతలేంటి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో వరుసగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందు వలన సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mTkVTX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన మరణాలు -కొత్తగా 212 కేసులు విజయనగరంలో జోరో -వ్యాక్సిన్ డ్రైరన్ సక్సెస్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపించినా, మరణాలు మళ్లీ పెరిరగడం కలవరపెడుతోంది. నిన్న ఆదివారం కారణంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా తగ్గించగా, కేసులు కూడా అంతే స్థాయిలో పడిపోయాయి. మరోవైపు సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వ్యాక్సినేషన్ డ్రైరన్ విజయవంతమైంది. వివరాల్లోకి వెళితే.. year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ptvSNx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇళ్ల స్ధలాలు అడ్డుకునేవారు మనుషులేనా-దేవుడి మొట్టికాయలు- జగన్‌ కామెంట్స్‌

ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం జగన్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తున్నా అడ్డుకునే దుర్మార్గపు ఆలోచన ఇది అని ఇవాళ చిత్తూరు జిల్లాలో జరిగిన ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమంలో జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ఇస్తున్నా కోర్టు స్టేలు తీసుకొచ్చి అడ్డుకుంటున్నారని, from Oneindia.in - thatsTelugu https://ift.tt/37UJjQN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2020 ఇయర్ ఎండర్: తెలంగాణలో మృతిచెందిన నేతలు వీరే.. రాజకీయ ప్రస్థానం..

2020లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో కొందరు/ హఠాన్మరణం మరికొందరు చెందారు. వారిలో నాయిని నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, సోలిపేట రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. పది నుంచి 15 మంది వరకు నేతలు చనిపోయారు. ఒక్కో నేత రాజకీయ నేపథ్యం గురించి తెలుసుకుందాం పదండి. యువ హీరోయిన్ సంజనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TBRWb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతులను డిసెంబర్ 30న మరోమారు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం .. ఈ సారైనా చర్చలు ఫలిస్తాయా ? సర్వత్రా ఉత్కంఠ

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులను రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నెల రోజులకు పైగా రైతుల పోరాటం ఆగకుండా సాగుతోంది. తమ డిమాండ్ల విషయంలో రైతులు ఏ మాత్రం తగ్గకుండా పోరాటం సాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే వెనుదిరిగి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hnkUpY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాట్లాడేందుకు కత్తులు, కొడవళ్లతో వస్తారా? పెద్దారెడ్డి పెద్ద దొంగ: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో గత రెండ్రోజులుగా తాడిపత్రిలో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది వాతావరణం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతని అనుచరులు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి ఇంట్లోని ఇద్దరు యువకులపై దాడి చేయడంతో ఈ ఘర్షణ వాతావరణం మొదలైంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rpPhRk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి -కొత్తగా 349 కేసులు, 2మరణాలు -విజయనగరం‘జోరో’ -1కోటికి వ్యాక్సిన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గినట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. టెస్టులను యధావిధిగా కొనసాగిస్తున్నా, వెలుగులోకి వచ్చే కొత్త కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. అదే సమయంలో రికవరీలు కూడా భారీగా పెరిగాయి. మరోవైపు రాష్ట్రంలో ఒక కోటి మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రణాళికలు వేసిన ప్రభుత్వం.. టీకా పంపిణీకి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jt84dy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లారీని ఢీకొట్టిన బైక్: చెలరేగిన మంటలు, ఇద్దరు సజీవ దహనం

అనంతపురం: జిల్లాలోని గుత్తిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనానికి సంబంధించిన పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు వ్యాపించడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాడికి మండలం బోగలకట్టకు చెందిన నారాయణ రెడ్డి(45), రోశిరెడ్డి(65) from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nYEdZy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రముఖ నృత్యకారుడు, శాస్త్రీయ నృత్య చరిత్రకారుడు ‘పద్మశ్రీ’ సునీల్ కొఠారీ కన్నుమూత

ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు, నృత్య చరిత్రకారుడు, విమర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన.. ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించగా అక్కడే తుదిశ్వాస విడిచారు. బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్‌ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్ గత నెల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aMDOFM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్‌ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్

తనతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను ఆగం పట్టించి, చివరికి ఉనికి లేకుండా చేయడం బీజేపీ తొలి నుంచీ అనుసరిస్తోన్న స్టైల్. ఎన్డీఏ పార్టీల మధ్య రాజకీయ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(సీఎంపీ) లేకపోవడం అందుకు బాగా సహకరించే అంశం. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. మరోవైపు చీకటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KZqlzi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లంబసింగి: 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాలుగు నెలల్లో లక్షల మంది వచ్చివెళ్తారు

అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి. మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు. 250 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాలంలో లక్షల మంది పర్యాటకులు వస్తారు. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38EQJql viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రజినీకాంత్ త్వరగా కోలుకునేందుకు వైద్యుల కీలక సూచనలు: చెన్నైలోనే విశ్రాంతి

హైదరాబాద్: అస్వస్థతకు గురై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుం రజినీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బీపీ హెచ్చుతగ్గుల కారణంగానే ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aJUldn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

క్రిస్మస్‌నాడు జగన్ పచ్చి అబద్దాలు -సీఎం స్థాయి ఇంకా పతనం -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్

సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. అనర్హత పిటిషన్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేకపోవడంతో మాటల దాడిని పెంచిన ఆయన.. కొంతకాలంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని కోలుకుంటోన్న ఎంపీ రఘురామ.. సామాజిక మాధ్యమాలు, ఫోన్ ఇన్‌లద్వారా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pqnDBV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీ, టీడీపీ సవాళ్లు: విశాఖ తూర్పు నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీసుల మోహరింపు

విశాఖపట్నం: నగరంలోని తూర్పు నియోజకవర్గం గత రెండు మూడు రోజులుగా రాజకీయంగా బాగా వేడెక్కింది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎమ్మెల్యే వెలగపూడికి సాయిబాబా ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. ఆ తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలతో సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు అమర్నాథ్. ఆలయం వద్ద గంటపాటు వేచిచూసిన అమర్నాథ్.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X0Yr9b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాక్‌ఫోర్డ్‌లో కాల్పులు: ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్ నగరంలో ఓ దుండగుడు తుపాకీతో జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న డాన్ కార్టర్ లేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nWesZF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హరిజనవాడలకు మహనీయుల పేర్లు: అనంతపురంలో వినూత్న ప్రయోగం: అదే బాటలో మహారాష్ట్ర

అనంతపురం: అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం ఓ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. కులాలను ప్రతిబింబించే పేర్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాటి స్థానంలో మహనీయుల పేర్లను పెడుతోంది. కొన్ని సంవత్సరాల పాటు హరిజన, గిరిజనవాడలుగా దళిత, నిమ్న వర్గాల కులాన్ని ప్రతిఫలింపజేస్తూ వచ్చిన ప్రాంతాల పేర్లను తొలగించడం, వాటి స్థానంలో జాతీయ నాయకుల పేర్లను from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RdpET viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా చివరి మహమ్మారి కాదు -రాబోయే రోజుల్లోనూ సంక్షోభాలు తప్పవు: WHO చీఫ్ హెచ్చరిక

కరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. పర్యావరణంలో చోటుచేసుకుంటోన్న అనూహ్య మార్పులను నివారించలేకపోతే రాబోయే రోజుల్లో విపత్తులు తప్పవని, ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు చేపడుతోన్న ప్రయత్నాలకు ఇబ్బందులు తప్పబోవని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ అన్నారు. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల నేపథ్యంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WPNWW6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీ ఎమ్మెల్యే కుమారులపై హత్యాయత్నం కింద కేసు నమోదు: కేతిరెడ్డి పైనా అట్రాసిటీ

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. కేసు నమోదుల పర్వం ఆరంభమైంది. ఈ ఘర్షణకు కారణమైన కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘర్షణల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aLy0fK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణ

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే విలక్షణ నేత సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్'పై, దాని హోస్ట్ అక్కినేని నాగార్జునపై వ్యక్తిగత స్థాయిలోనూ అనూహ్య విమర్శలు చేశారు. నిన్నటిదాకా దోస్తులా వ్యవహరించిన జనసేనాని పవన్ కల్యాణ్ పైనా నారాయణ పంచ్‌లు విసిరారు. ఆయన వ్యాఖ్యలు పొలిటికల్, ఎంటర్‌టైన్మెంట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WNfGuj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శబరిమల ఖజానా ఖాళీ: 39 రోజుల్లో నామమాత్రంగా ఆదాయం: రూ.156 కోట్ల నుంచి మహా పతనం

తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు శబరిమల ఆలయంపై పెను ప్రభావాన్ని చూపాయి. ఆలయ ఆదాయానికి భారీగా గండి కొట్టాయి. మణికంఠుడి ఆలయానికి మనీ ప్రాబ్లమ్‌ను తీసుకొచ్చాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని చవి చూడాల్సిన ట్రావెన్‌కూర్ దేవస్వొం బోర్డు..జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో పడటానికి కరోనా వైరస్ పరిస్థితులు కారణం అయ్యాయి. మకర from Oneindia.in - thatsTelugu https://ift.tt/37R2V8t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో: రేవంత్ రెడ్డిని కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని

అమరావతి: రేవంత్ రెడ్డి.. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తోన్న పేరు. తొలుత తెలుగుదేశం పార్టీలో.. అరంతరం కాంగ్రెస్‌ కండువాను కప్పేసుకున్న రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hjpVjs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్: చలిలో మద్యం తాగితే అంతే సంగతి -వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక -న్యూ ఇయర్ పార్టీలు వద్దు

‘చలి ఇరగేసేస్తోంది భయ్యా.. రెండు పెగ్గులు వేస్తేగానీ వణుకు తగ్గదు''.. ‘‘దేశ సరిహద్దుల్లో సైనికులు చలిని తట్టుకోడానికి మద్యం తాగుతారు తెలుసా?''.. ‘‘డిసెంబర్ 31 చలిరాత్రిలో స్నేహితులతో కూర్చొని మందేస్తే ఆ మజానే వేరు''.. తరహా డైలాగులు మనం తరచూ వింటుంటాం. కానీ వీటిలో ఏ ఒక్కటీ నిజం కాదు. చలిని తట్టుకునేలా ఒళ్లు వెచ్చాబడాలంటే మద్యం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nNi4x0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పెళ్లైన కొత్తలో: ఆ నవ దంపతుల స్ఫూర్తి అమోఘం: మోడీ: ప్రధాని దృష్టిలో పడటానికి కారణం?

న్యూఢిల్లీ: భారత్‌కు యువత అత్యంత ప్రధాన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్, స్టార్టప్ వంటి రంగాలను ముందుకు తీసుకెళ్లగల శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం వద్ద కొందరు యువకులు ఓ ప్రాచీన వీరభద్రస్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని జీర్ణోద్ధరించిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rytjvq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈ ఏడాది చిట్టచివరిసారిగా నరేంద్ర మోడీ ఆ స్పీచ్: ఏబీసీ ఛార్ట్: విశాఖవాసి పేరు ప్రస్తావన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం `మన్ కీ బాత్`‌ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే ఆయన చిట్టచివరి ప్రసంగం. విశాఖపట్నానికి చెందిన వెంకట మురళి గురించి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయన రూపొందించిన ఏబీసీ ఛార్ట్ గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ఛార్ట్ (ఏబీసీ)లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rsW6S9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా విలయం: 6నెలల కనిష్ట రికార్డు -కొత్తగా 18,732 కేసులు -స్ట్రెయిన్ భయాలు.. షాకింగ్ నంబర్స్

పుట్టి 13 నెలలైన తర్వాత జన్యుపరమైన మార్పులతో కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. అగ్ర దేశాల్లో మళ్లీ లక్షల కొద్దీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. పదులకొద్దీ దేశాలు తిరిగి లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఆదివారం నాటికి గ్లోబల్ గా కేసుల సంఖ్య 8కోట్లు దాటింది. మరణాల సంఖ్య 18లక్షలకు చేరువైంది. ఇటు భారత్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nSLaex viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రక్తమోడిన రహదారి: క్రూయిజర్‌ను ఢీ కొట్టిన బస్సు.. తుక్కుతుక్కు: అయిదుమంది దుర్మరణం

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. తెల్లవారు జామున పొగమంచు అలముకోవడం కూడా ప్రమాదానికి దారి తీసి ఉంటుందని అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/38C1HNl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2nd Test, Day 3 LIVE: Jadeja Hits Fifty, India Lead By Over 100 Runs

India vs Australia Test Live Cricket Score: Ajinkya Rahane's gutsy knock has finally come to an end, with the stand-in captain falling to a run out on Day 3 of the 2nd Test match. Ravindra Jadeja... from NDTV News - Special https://ift.tt/3aMY8Xi via

Nashville Blast Suspect Died In Explosion, Police Say

The 63-year-old suspect in the bombing that rocked Nashville on Christmas Day morning was killed in the blast that destroyed his motor home and damaged more than 40 businesses, authorities said on... from NDTV News - Special https://ift.tt/3mMBEZ2 via

పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? వల్లభనేని వంశీ సూటి ప్రశ్న

టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. ఏపీలో వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ లో భాగంగా రెండవ రోజు ఇళ్ళ పట్టాల పంపిణీ కొనసాగుతోంది. వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ పై, ఇళ్ల పట్టాల పంపిణీ పై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పేదలకు ఇళ్ల పట్టాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o3B4Yt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్‌ సర్కారుకు రాకియా దెబ్బ- కేంద్రం ఒత్తిళ్లు- వాటా కొనుగోలుతో బయటపడే యత్నం

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాల కోసం గతంలో యూఏకీకి చెందిన రాకియా సంస్ధతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఎదురవుతున్న సమస్యలను తప్పించుకునేందుకు జగన్‌ సర్కారు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో సిద్ధమవుతోంది. రాకియా సంస్ధ విశాఖలో ఏర్పాటు చేసిన అన్‌రాక్‌ అల్యూమినియం జాయింట్‌ వెంచర్లో పెట్టిన పెట్టుబడి వాటాను తిరిగి ఇచ్చేయడం ద్వారా అంతర్జాతీయ కోర్టుల్లో నలుగుతున్న ఆర్బిట్రేషన్‌ వివాదం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mRSC8a viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... లేటెస్ట్ అప్‌డేట్ ఇదే...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,712కి చేరింది. మొత్తం మృతుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/34MZrSi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహిళా సాధికారత లేకుండా దేశం పురోగతి చెందదు.. : సీఎం నవీన్ పట్నాయక్

మహిళా సాధికారతే దేశ సాధికారత అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహిళా సాధికారత లేకుండా ఏ ఇల్లు,సమాజం,దేశం ముందుకు సాగలేవన్నారు. మహిళా సాధికారత అంశం తమ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక అంశమని... తాను బాగా ఇష్టపడే అంశమని పట్నాయక్ అన్నారు. శనివారం(డిసెంబర్ 26) బిజూ జనతాదళ్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KFv9tT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Aunty love story: ఆంటీ పక్కనే ఉద్యోగం, దైవదర్శనం, బీచ్ లో పాటతో పైలోకాలకు, పోతేపోని !

చెన్నై/ శివకాశి/ విరూద్ నగర్: ఆంటీ. అంకుల్ విరహంతో చాలా కాలం ఎంజాయ్ చేశారు. ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను అర్థం చేసుకోరు అంటూ సినిమా డైలాగులు చెప్పారు. చస్తేచావండి అంటూ ఇరు కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. వివాహేతర సంబంధంతో కుటుంబ సభ్యులు మందలించారని ఆవేదనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జంట మొదట దైవ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mR8w2T viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్‌ కల్యాణ్‌కు వీహెచ్ బంపరాఫర్.. వీహెచ్‌కు మాణిక్కం షాక్.. సాగనంపే యోచన?

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ రేవంత్ రెడ్డి,పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాణిక్కం ఠాగూర్ ఆయనపై చర్యలకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వీహెచ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన బంపరాఫర్ ఇచ్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LQuuy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శబరిమల: భక్తులకు కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి..మళ్లీ అప్పుడు తెరుచుకోనున్న ద్వారాలు

శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తున్న భక్తులు తప్పనిసరిగా డిసెంబర్ 26 శనివారం నుంచి కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టుతో పాటు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీచేసింది. RT-PCR టెస్టు 48 గంటల ముందు చేసుకోవాలని దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను భక్తులు చూపించాల్సి ఉంటుందని ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు వెల్లడించింది. సర్టిఫికేట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHicua viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వెలగపూడి ఇంటికి సాయిబాబా ఫోటోతో నిర్మల హంగామా .. సాయి రెడ్డి రావాలని టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్

విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైసిపి నేతల మధ్య రాజకీయ సునామీ అంతకంతకు పెరుగుతోంది. టిడిపి ఎమ్మెల్యే వైసిపి నేతల మధ్య సత్య ప్రమాణ సవాళ్ళతో విశాఖ నగరం అట్టుడికిపోతోంది. ఇక వైసీపీ విశాఖ తూర్పు ఇంచార్జి విజయ నిర్మల సాయి బాబా ఫోటో తో ఏకంగా వెలగపూడి నివాసానికి వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/37NRQop viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాల మాస్టిన్‌లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు

వారు పది కేజీల బ‌రువుండే రాయిని గాల్లోకి విసిరి అది కిందపడుతున్నప్పుడు తమ ఛాతీతో ఢీకొడతారు.. పొట్టేలుతో పోటీ పడి దాని కొమ్ములు వంచి కుదేలు చేస్తారు.. బరువుతో ఉన్న వాహనాలను జుత్తుకు కట్టుకుని లాగుతారు.. శరీరంపైనుంచి బరువైన వాహనాలను పోనిస్తారు.. ఒకటా రెండా ఇలాంటి ఎన్నో విన్యాసాలు వారికి కొట్టిన పిండి. ‘దూదేకుల’ వివాదం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jr1G6A viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

IDBI Bank Jobs:డిగ్రీ పాసైన వారికి ఆఫీసర్ ఉద్యోగాలు

ఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 134 స్పెషలిస్టు క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 జనవరి 2021. సంస్థ పేరు: ఐడీబీఐ బ్యాంకుపోస్టు పేరు: స్పెషలిస్టు క్యాడర్పోస్టుల సంఖ్య: from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hlEbIk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీనియర్లు vs రేవంత్.. నిన్న వీహెచ్,నేడు లేఖతో ట్విస్ట్ ఇచ్చిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌లో ముదురుతున్న రచ్చ...

టీపీసీసీ అధ్యక్ష పదవి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య అంతరాలను మరోసారి బయటపెట్టింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది వెల్లడించకపోయినప్పటికీ... ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ఖరారైందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అనుకూల వర్గం,వ్యతిరేక వర్గం అన్న చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నవారిలో పార్టీ సీనియర్లే from Oneindia.in - thatsTelugu https://ift.tt/38yaoIM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అలెర్ట్ ఇండియా..పాకిస్థాన్ కు చైనా 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లు .. భారత్ పై శత్రు దేశాల కుట్రలు

చైనా ,పాకిస్థాన్ లు భారతదేశం పై కుట్రలకు తెర తీస్తూనే ఉన్నాయి . భారత్ ను శత్రుదేశం గా భావిస్తున్న చైనా, పాకిస్థాన్లు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అయితే చైనా పాకిస్థాన్ దేశాల కార్యకలాపాలపై భారత్ దృష్టి పెట్టింది. తదనుగుణంగా ఇండియా కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. చైనా మరో షాకింగ్ నిర్ణయం: ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCc6kf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూకె రిటర్నీస్ : కర్ణాటకలో 14 మందికి,కేరళలో 8 మందికి పాజిటివ్... పుణే ల్యాబ్‌కు శాంపిల్స్

ఇటీవల యూకె నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటకకు చెందిన 14 మంది యూకె రిటర్నీస్‌కు,కేరళకు చెందిన 8 మంది యూకె రిటర్నీస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకె నుంచి వచ్చినవారిలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో కొత్త from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKh9lh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రిపబ్లిక్‌ డే ఏర్పాట్లలో కలకలం- పరేడ్‌ కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా ? ఈ సారి రిపబ్లిక్‌ డే వేడుకలపై క

ఈ సారి రిపబ్లిక్‌ డే వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో చోట కరోనా వైరస్‌ ప్రభావం కనిపిస్తూనే ఉంది. తాజాగా ఢిల్లీకి చేరుకున్న వందలాది మంది సైనికుల్లో కొందరికి కరోనా ఉన్నట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిపబ్లిక్‌ డే కోసం ఢిల్లీ చేరుకోగానే నిర్వహించిన కరోనా పరీక్షల్లో వీరికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rrHF0J viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

luxury life: రెండో భర్త అర్దకేజీ నగలు గిఫ్ట్, పక్కింటి ఆంటీ మోజుతో ప్రాణాలు, కిర్రాక్ స్కెచ్ తో గోవిందా !

చెన్నై/ అంబూర్: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా హత్య చేసిన నిందితులు ఆమె దగ్గర ఉన్న సుమారు 10 సవర్లు బంగారు నగలు లూటీ చేశారు. వరల్డ్ ఫేమస్ అంబూరు చికెన్ బిరియాని తీసిస్తామని మహిళను పిలుచుకుని వెళ్లి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nRNhPB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీ పీసీసీ వర్కింగె్ ప్రెసిడెంట్‌గా షబ్బీర్ అలీ..? ప్రకటించడమే తరువాయి..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా ప్రక్షాలన చేయాలని అనుకుంటోంది. టీ పీసీసీ చీఫ్‌తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్.. వివిధ విభాగాలకు కొత్త వారిని నియమించనుంది. దీనికి సంబంధించి కసరత్తు జరగగా..ప్రకటించడే మిగిలి పోయింది. టీ పీసీసీ చీఫ్ సంగతి పక్కన పెడితే.. వర్కింగ్ ప్రెసిడెంట్‌పై క్లారిటీ వచ్చింది. షబ్బీర్ అలీకి పదవీ ఖాయం అని తెలుస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KTEvSP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వాళ్ళు పోలీసులు కాదు కానీ వారికి పోలీస్ డ్రెస్ తో పాటు పోలీస్ హోదా .. ఏపీలో త్వరలో వారికి అఫీషియల్ ఆర్డర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో పనిచేసే వారే సహజంగా పోలీస్ యూనిఫాం లో దర్శనమిస్తారు. పోలీస్ యూనిఫాం తో విధుల్లో పాల్గొంటారు. అయితే పోలీస్ శాఖకు సంబంధించిన వారు కాకుండా గ్రామ , వార్డు సచివాలయాలలో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీస్ యూనిఫాం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఏపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mPvqYn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తాడిపత్రిలో దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. పోలీసులపై టీడీపీ నేత దీపక్ రెడ్డి ధ్వజం

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇన్సిడెంట్‌లో పోలీసులే కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే, అతని కుమారుడు, అనుచరులు కత్తులు, కర్రలు, గొడ్డళ్లతో జే సీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తుంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aIK69p viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూపీ బాటలో మధ్యప్రదేశ్‌- లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టానికి కేబినెట్‌ ఆమోదం

దేశంలో లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్టాలు చేస్తామని ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తొలుత ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టాన్ని అమల్లోకి తీసుకురాగా. ఇప్పుడు మరో బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KtEOE5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రజాస్వామ్యంపై పాఠాలు కాంగ్రెస్‌ నుంచి నేర్చుకోవాల్సిన పనిలేదు: రాహుల్‌ పై మోడీ అటాక్

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంపై తనకు నీతులు బోధించాల్సిన పనిలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ పరోక్షంగా చురకలంటించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జమ్ముకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా జమ్ము కశ్మీర్ ప్రజలందరికీ ఆరోగ్య బీమాను కల్పించనున్నారు. ఈ బీమాకు అర్హులైన from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LRoXT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్.. రేపటి నుంచే, ఏర్పాట్లు పూర్తి..

కరోనా వైరస్ నివారణలో ఏపీ ఆదర్శంగా నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గురుతర బాధ్యత అప్పగించింది. కరోనా వైరస్ వాక్సిన్ కోసం డ్రై రన్‌ కోసం ఎంపిక చేసింది. నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటి అనే సంగతి తెలిసిందే. దీంతో వాక్సిన్ ట్రయల్ రన్‌కు కృష్ణా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37P9dVZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి..

ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి పాల్పడిన వారెవరు ? ఈ దాడి రాజకీయ నేపథ్యంలో జరిగిందా? లేక ఇతర వ్యక్తిగత కారణాల నేపథ్యంలో జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KsTnI0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

"Most Bizarre": Smriti Irani's Lawyer On Case Filed By Shooter

Union Minister Smriti Irani's legal counsel Kirat Nagra on Saturday said the case filed against her by shooter Vartika Singh is based on "the most bizarre and mischievous set of falsehoods" and that... from NDTV News - Special https://ift.tt/2KDcRJR via

అసంబద్దం.. రెండుసార్లు లేఖ రాస్తే పట్టించుకోలేదు.. మోదీ చెప్పేవన్నీ అసత్యాలు.. దీదీ ఫైర్

అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్‌లో టీఎంసీ-బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం నువ్వా నేనా అన్నట్లుగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు,ఆరోపణలు చేయగా... దీదీ కూడా ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. అర్ధ సత్యాలతో,వక్రీకరణలతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMWEEt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భారత్ బయోటెక్ బాసుల భేటీ: కోవాగ్జిన్‌పై కీలక చర్చ

హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్' అభివృద్ధి పనుల వివరాలను ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. భారత్‌లో తయారు చేస్తున్న ఈ టీకా పంపిణీ ప్రణాళిక గురించి from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FwTdu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్ : కోవిడ్ 19 చికిత్సలోనూ వివక్ష... నల్లజాతీయుల పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం.. వెలుగుచూసిన దారుణం

డాక్టర్ అంటే ప్రాణాలు పోసే దేవుడని చాలామంది భావిస్తారు. కానీ ఆ డాక్టరే పేషెంట్ పట్ల వివక్ష చూపిస్తే...? కేవలం నల్లజాతి వ్యక్తి అన్న కారణంగా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...?అమెరికాలో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి ఇప్పటివరకూ ఎన్నో ఉదంతాలు బయటపడ్డాయి. ఇటీవల డా.సూసన్ మూరే(52) అనే ఓ నల్లజాతీయురాలు ఆస్పత్రిలో తనకు ఎదురైన వివక్ష from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JijDE7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి

బెసిల్ జాహ్రాఫ్‌‌కు 'మర్చెంట్ ఆఫ్ డెత్' అని పేరు. 20వ శతాబ్దం ఆరంభంలో ఆయన చాలా పెద్ద ఆయుధ వ్యాపారి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ, ఇప్పటివారికి ఆయన గురించి పెద్దగా తెలియదు. జాహ్రాఫ్ బతికి ఉన్న సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. కానీ, ఆయన జీవితమంతా రహస్యమయంగా ఉండేది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rDkEbo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో మరోసారి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 56,409 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 355 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. గుంటూరు జిల్లాలో ఒకరు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rvugoe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పబ్లిక్ టాయిలెట్ గోడలపై 'సెక్స్ వర్కర్' ఫోన్ నంబర్... అసలు కథ వేరే.. ఓ టీచర్ నీచపు బుద్ది...

ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌తో చనువుగా ఉండేందుకు ప్రయత్నించిన ఓ టీచర్.. హద్దుల్లో ఉండాలని ఆమె తేల్చి చెప్పడంతో అప్పటినుంచి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె పరువు తీయాలన్న దురుద్దేశంతో నీచపు పనికి ఒడిగట్టాడు. ఓ పబ్లిక్ టాయిలెట్ వాల్‌పై ఆమె ఫోన్ నంబర్ రాసి సెక్స్ వర్కర్ కాంటాక్ట్ నంబర్‌గా పేర్కొన్నాడు. దీంతో అప్పటినుంచి ఆమెకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nQU0Jw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

illegal affair: బెంగళూరులో భర్త, ఇంట్లో అడుగుపెడితే బిడ్డ, వావ్, భార్య ఇత్తడి బిందె మహత్యం, క్లోజ్!

చెన్నై/ బెంగళూరు: కాంట్రాక్టు పనులపై బెంగళూరు వెళ్లిన భర్త కొన్ని నెలల తరువాత ఇంటికి తిరిగి వెళ్లే సరికి భార్య ఆయన చేతిలో బిడ్డను పెట్టింది. షాక్ కు గురైన భర్త ఆరా తియ్యగా భార్య అక్రమ సంబంధం బయటపడింది. తన భార్యకు పుట్టిన బిడ్డకు తన పోలికలు ఏమాత్రం లేవని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nOaJgR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సూపర్ స్టార్ రజనీకాంత్ భగవదనుగ్రహం వల్ల త్వరగా కోలుకోవాలని కోరుకున్న పవన్ కళ్యాణ్

సూపర్ స్టార్ రజనీకాంత్ విపరీతంగా బీపీ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అన్నాత్తే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ కు వచ్చిన రజినీకాంత్ చిత్ర యూనిట్ లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడంతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. సినిమా షూటింగ్ ఆగిపోవడమే కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aHr9Uz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమిత్ షా మా ఇంటికొచ్చి భోంచేశారు.. కానీ నాతో మాట్లాడలేదు: బావుల్ గాయకుడు బాసుదేవ్ దాస్

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటామని చెబుతున్న బీజేపీ కష్టాలకు తెరపడేలా కనిపించడం లేదు. అమిత్ షా బెంగాల్ పర్యటన నుంచి తిరిగి రాగానే విష్ణుపూర్ బీజేపీ ఎంపీ, సౌమిత్ర ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WLLAra viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశంలోనే యంగెస్ట్ మేయర్ ఆర్య రాజేంద్రన్: తిరువనంతపురంకు యువోత్సాహం, ఇక అప్‌గ్రేడ్

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంకు 21 ఏళ్ల యువ మేయర్ రాబోతున్నారు. ఆమే కాలేజీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్. అంతేగాక, ఆమే భారతదేశంలో అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్ కానుండటం విశేషం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదవన్ముంగల్ నుంచి వార్డు కౌన్సిలర్‌గా ఆర్య రాజేంద్రన్ గెలుపొందారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rqnjF7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Illegal affair: అల్లుడితో కూతురు, ప్రియుడితో తల్లి కాపురం, రెండో పెళ్లి అని డ్యాన్స్ చేసిన ఆంటీ!

చెన్నై/ వేలూరు: ఒకేచోట ప చేస్తున్న సమయంలో ఆంటీతో రాసుకునిపూసుకుని తిరుగుతున్న అతనికి ఆమె అందానికి పచ్చిపట్టిపోయింది. ఆంటీని ఎలాగైనా వలలో వేసుకోవాలని ఆ వ్యక్తి అనేక ప్రయత్నాలు చేశాడు. అదే సమయంలో ఆంటీ భర్త చనిపోయాడని తెలుసుకున్న వ్యక్తి ఎట్టకేలకు ఆమెను లొంగదీసుకున్నాడు. కూతురికి పెళ్లి అయిపోయి అల్లుడితో కాపురం చేసుకుంటోంది. ఈ దెబ్బతో అడిగేదిక్కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQFZQ9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈ నెల 28, 29 తేదీల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌- ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో

కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ట్రయల్‌ రన్ నిర్వహించేందుకు నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయా రాష్ట్రాల్లో డ్రై రన్‌ నిర్వహించనుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J9GHz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా కొత్త స్ట్రెయిన్ పై సీఎం జగన్ సమీక్ష: యూకే, బ్రిటన్ ప్రయాణీకుల ట్రాకింగ్, టెస్టింగ్ పై దిశా నిర్దేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఇటీవల బ్రిటన్ ,యూకే ల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వందల సంఖ్యలో ప్రయాణికులు రావడంతో కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mRLTeu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆన్‌లైన్ లోన్ యాప్స్ ఘోరాలు: పలువురి అరెస్ట్, చైనీయుల హస్తం, ఈ 11 యాప్‌లతో జాగ్రత్త

హైదరాబాద్: ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు సంబంధించిన కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. లోన్ యాప్‌లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ యాప్‌లలో చైనా, సింగపూర్‌కు చెందిన సంస్థలు నిధులు అందజేస్తున్నాయా? అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aGxa3D viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభించిన ఏపీ సీఎం : పసుపు ముఖాలు ఎర్రగా మారాయన్న వైఎస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ సొంత ఇల్లు లేని నిరుపేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kyb1K8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Friends: పైకి ఫ్రెండ్ కోసం, స్కెచ్ పిన్ని కోసం, లడ్డూలాగా ఉంది, బెడ్ రూమ్ లో ఆ సీన్ తో మైండ్ బ్లాక్, కట్!

చెన్నై/ చెంగల్పట్టు/ కాంచీపురం: ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తున్న యువకుడు అతని ఇంటిలోని అందరితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఫ్రెండ్ తల్లి సోదరితో (ఆంటీ) ఆ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఫ్రెండ్ కోసం ప్రతిరోజు అతని ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఇదే సమయంలో ఫ్రెండ్ పిన్నితో ఆ యువకుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ఓ రోజు బెడ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/38yX4nt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నితీశ్‌కు బీజేపీ ఊహించని షాక్‌- కాషాయం గూటికి ఆరుగురు ఎమ్మెల్యేల జంప్‌

బీహార్ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టిన బీజేపీ తాజాగా ఆయనకు షాకిచ్చింది. జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. అయితే ఇది బీహార్లో కాదు అరుణాచల్ ప్రదేశ్‌లో. దీంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో నితీశ్‌కు ఇది భారీ షాక్‌గా మారింది. గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o1SggZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రముఖులు .. స్వర్గంలో నడిచిన అనుభూతి ఉందన్న రోజా

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్త జనసందోహంతో పోటెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం కోసం వైకుంఠ ద్వారాలు తెరిచారు ఆలయ అర్చకులు. ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి వైకుంఠద్వార దర్శనం ప్రారంభం కాగా వీఐపీలు దర్శనాల కోసం పోటెత్తారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htRcQx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం.. రెండు రోజుల్లో డిశ్చార్జ్: అపోలో వైద్యులు

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని అపోలో వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రకటించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తోందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. అలాగే రజనీకాంత్‌కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు స్పష్టంచేశారు. రజనీకాంత్‌కు అస్వస్థత.. అనారోగ్యంతో అపోలోలో చేరిక.. ఫ్యాన్స్ ఆందోళన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mURota viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేవంత్ కన్నా తనకే క్రేజ్ ఎక్కువ, ఠాగూర్ ప్యాకేజీకి అమ్ముడుపోయారు..వీహెచ్ హాట్ కామెంట్స్..

టీ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. అధినేతను ప్రకటించడం మరింత ఆలస్యమవుతోంది. అయితే కొన్ని పేర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారిలో సీనియర్ నేత వీ హనుమంతరావు ఒకరు. రేవంత్‌ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండలేను అని కుండ బద్దలు కొట్టీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WIlzc2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రంగా హత్యను కెలుకుతున్న వైసీపీ- ఆ రెండు చోట్ల టీడీపీ టార్గెట్‌ వ్యూహం- ఫలిస్తుందా ?

అప్పుడెప్పుడో 90వ దశకంలో విజయవాడ రాజకీయాల్లో దారుణ హత్యకు గురైన కాపు నేత వంగవీటి రంగా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి ఇప్పుడు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. వాస్తవానికి రంగా హత్య నాటికి వైసీపీ లేకపోయినా ఇప్పుడు టీడీపీని టార్గెట్‌ చేసేందుకు దాన్ని వాడుకోవాలని అధికార పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రాజధానులైన అమరావతి, విశాఖల్లో టీడీపీని ఆత్మరక్షణలోకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LhSsG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2nd Test, Day 1 Live: Ashwin Removes Wade As Australia Lose 2nd Wicket

India vs Australia Test Live Cricket Score: Steve Smith is the new man at the crease, following the dismissal of Matthew Wade on Day 1 of the second Test against India in Melbourne. from NDTV News - Special https://ift.tt/3rwVsTY via

Infinix Zero 8i Review

The Infinix Zero 8i packs in some impressive specifications on paper, but does that translate to good performance? Check out my review of the Infinix Zero 8i to find out. from NDTV News - Special https://ift.tt/3nKYi5g via

బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ ఆఫర్.. రూ.5 కోట్లు ఇస్తామని ఫోన్.. బండి సంజయ్ ఫైర్

సీఎం కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా వైఖరిలో మార్పు రాలేదన్నారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. ఆలస్యం ఎందుకు చేస్తుందో అందరికీ తెలుసు అని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్‌ నేతలు ఫోన్స్‌ చేసి రూ.5 కోట్లు ఇస్తామని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rsQSWw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

30 లక్షల పేదలకు పట్టాల పంపిణీ, 15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం: మంత్రి బొత్స

పేదలకు ఇళ్ల పట్టాలు రేపు (శుక్రవారం) పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చెప్పినట్టే పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారు. తమది చేతల ప్రభుత్వం అని మరోసారి స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని.. పేదల సంక్షేమమే తమకు ప్రయారిటీ అని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని తెలియజేశారు. పేద ప్రజల సొంతింటి కల from Oneindia.in - thatsTelugu https://ift.tt/38walNn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో సాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్? -రజనీలా దమ్ముందా? -జగన్ గుక్కపెట్టి ఏడ్చేలా: ఎంపీ రఘురామ

అనర్హత పిటిషన్ వ్యవహారం ఎంతకూ తేలకపోవడంతో సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్‌పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు, ఆరోపణల పరంపరను కొనసాగిస్తున్నారు. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకుని, కోలుకుంటోన్న ఆయన.. ‘మినీ రచ్చబండ' పేరుతో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఏపీలో స్థానిక ఎన్నికలు, కరోనా వ్యక్సిన్ పంపిణీ తదితర అంశాలపై రఘురామ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nRdcHo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాములమ్మ కీ రోల్: బస్సుయాత్ర బాధ్యత ఆమెకే..? పాదయాత్ర కూడా..

రాములమ్మ విజయశాంతి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టే బీజేపీ హై కమాండ్ నడుచుకుంటోంది. తెలంగాణలో బీజేపీ చేపట్టే కార్యక్రమాలను విజయశాంతికి అప్పగిస్తున్నారు. మిగతా నేతలు ఉన్నా ఆమెకు ప్రయారిటీ ఇవ్వడంతో విజయశాంతి స్థానం ఎంటో చెబుతోంది. బీజేపీ చేపట్టే బస్సుయాత్ర బాధ్యతలను రాములమ్మ విజయశాంతికి అప్పగించారు. రాములమ్మ రాకతో తెలంగాణ బీజేపీలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rBdR1U viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నుజ్జునుజ్జయిన కారు... ముగ్గురు అక్కడికక్కడే మృతి

యాదాద్రి భువనగరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు,ఒక వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఒక కారు పూర్తిగా నుజ్జునుజ్జవగా... మరో కారు కూడా ధ్వంసమైంది. రెండో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/38zsyd6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్‌తో కాంగ్రెస్ పొత్తు... టీఎంసీ-బీజేపీ టఫ్ ఫైట్‌లో ప్రభావం చూపించగలరా..

వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 24) బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి పొత్తు విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.'రాబోయే బెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తును కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అధికారికంగా ఆమోదించింది.' అని అధిర్ రంజన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KC0ygK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తమ కుమార్తె పెళ్ళికి రావద్దని పత్రిక .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎందుకిలా చేశారో తెలిస్తే షాక్ !!

ఎవరైనా కుమార్తె వివాహం జరుగుతుందంటే అట్టహాసంగా చేయాలని భావిస్తారు. అందులో రాజకీయ నాయకుడి కుటుంబం అయితే ఇంకా మరింత గ్రాండ్ గా పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మా కుమార్తె పెళ్ళి, దయచేసి రాకండి అంటూ వినూత్నంగా పత్రిక వేయించారు. ఇదిగో ఆహ్వానం... కానీ ఎవరూ రాకండి... పెళ్లి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aH4IPo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సేల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్.. లీటర్ రూ.5 వేలు.. అన్నీ దేశాల ఎయిర్.. పరిమళాలు కూడా..

కరోనా వైరస్ వల్ల చిత్ర, విచిత్ర అనుభవాలు వస్తున్నాయి. వైరస్ నుంచి తమను తాము కాపాడుకొనేందుకు పౌష్టికాహారం తీసుకుంటున్నాం. చికెన్, ఎగ్ సేల్స్ మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే స్వచ్చమైన గాలి కూడా అవసరమే.. ప్రజల అవసరాన్ని గ్రహించిన మై బ్యాగేజ్ సంస్థ స్వచ్చమైన గాలిని కూడా విక్రయిస్తోంది. లీటర్ ఫ్యూర్ ఎయిర్ కావాలంటే మీరు రూ.5 వేలు చెల్లించాల్సిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WFunj2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మేం లేన‌ప్పుడు ఏ కొ..గాడైనా వస్తాడు -పెద్దారెడ్డి ఎంత మగాడో మాకు తెలుసు: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

అనంతపురం జిల్లాలో కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ తగదాలు మరోసారి పేట్రేగిపోయాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ తాడిపత్రిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. అధికార వైసీపీకి చందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం తన అనుచరులతో కలిసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQuINa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్ఫ్యూపై వెనక్కి తగ్గిన కర్ణాటక.. ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న యడ్డీ సర్కార్

కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అన్నీ వర్గాల నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం తలొగ్గింది. కర్ప్యూ విధించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దగా ఆంక్షలు ఉండబోవు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37QBQ5r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Wife: తండ్రి పోలీసు, కొడుకు క్రిమినల్, ముగ్గురు భార్యలు, చేతిలో కోట్లు, పది ముక్కలు, రెండో భార్య స్కెచ్ !

చెన్నై/ చెంగల్పట్టు: పోలీసు కొడుకు అయిన వ్యక్తి నేరసామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు ఇలా అనేక క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పేరుమోసిన రౌడీషీటర్ల జాబితాలోకి వెళ్లాడు. అప్పుడప్పుడు జైలు నుంచి బయటకు వస్తున్న మనోడు ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు మొగుడైనాడు. ఇటీవల ఓ రాజకీయ పార్టీ నాయకుడి అవతారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3plCsFP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బ్యాంకుల ముందే చెత్త కుప్పలు .. ఏపీలో కొత్త నిరసన .. రీజన్ ఇదే !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని నిరసిస్తూ లబ్ధిదారులు వినూత్నరీతిలో నిరసనకు దిగారు. రుణాల మంజూరుపై బ్యాంకర్లతో ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ రుణాలు ఇవ్వకపోగా కనీసం సరిగ్గా సమాధానాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు బ్యాంకుల ముందు చెత్త పోసి తమ నిరసనను తెలియజేశారు. ప్రచారాల కోసమేనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ryBMPB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కృష్ణాలో వైసీపీ అరాచకం- లోన్లు ఇవ్వలేదని- బ్యాంకుల ముందు చెత్త డంపింగ్

కృష్ణాజిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శృతిమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాల రుణాలను ప్రజలకు ఇవ్వలేదని కారణంతో బ్యాంకులపై వైసీపీ నేతలు ప్రతాపం చూపారు. ఏకంగా డంపిగ్‌ యార్డుల్లో పారబోయాల్సిన చెత్తను బ్యాంకు బ్రాంచ్‌ల ముందు వేయించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌ కూడా స్పందించారు. బ్యాంకులు ఉదారంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పడం విశేషం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WI91S5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్నేహలత హత్యకూ, జేసీ ఇంటిపై దాడికీ లింకు- జగన్‌ సర్కారుపై చంద్రబాబు ఫైర్‌

ఏపీలో టీడీపీ నేతలు, దళితులు, ఇతర బలహీన వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మండిపడ్డారు. గతంలో ఓట్ల కోసం ఓదార్పు యాత్రలు చేసిన జగన్‌ ఇప్పుడు ఎందుకు చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. అనంతపురంలో దళిత యువతి స్నేహలత హత్యకూ, ఇవాళ మాజీ ఎమ్మెల్యే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rq5hTj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పెద్దారెడ్డి భార్యకు రూ.10వేలంటూ -వైసీపీ తలపొగరు అణిచేస్తాం -తాడిపత్రి ఘటనపై నారా లోకేశ్ ఫైర్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తలెత్తిన తాజా గొడవలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LKJwP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రచారాల కోసమేనా చట్టాలు .. ఆడబిడ్డల రక్షణపై జగన్ సమాధానం చెప్పాలి : పవన్ కళ్యాణ్ డిమాండ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ విషయంలో పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. గతంలోనూ పలుమార్లు మహిళల రక్షణ విషయంలో, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువతి స్నేహలత మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనంతపురం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aGOoy6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Illegal affair: ఆంటీ @37, అబ్బాయి @17, ఆ రోజు అర్దరాత్రి ఏంజరిగిదంటే, రివర్స్ బ్లాక్ మెయిల్!

చెన్నై/ రైల్వేకాలనీ/ విల్లుపురం: 17 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం కారణంగా ఓ 37 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. రైల్వే క్వాటర్స్ కాలనీలో మహిళతో శారీరక సంబంధం సాగించిన తరువాత ఆమెను నగ్నంగా చేసి నరాలు కట్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసు కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WGqtpY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Vaikunta Ekadasi 2020:ఈ పండగ ప్రాధాన్యత ఏంటి..? బియ్యం పదార్థాలు ఎందుకు తినకూడదు..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3plBl9k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఏపీ సర్కార్‌ ప్రకటన- పుకార్లు నమ్మొద్దు- వాస్తవమిదే...

ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భారత్‌లోనూ కరోనా ప్రభావం భారీగా తగ్గింది. శీతాకాలంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉంటుందని భావించినా అలాంటి సమస్యేదీ లేదని తేలిపోయింది. కానీ తాజాగా యూకేలో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్‌పై మాత్రం జనంలో భయాందోళనలు నెలకొంటున్నాయి. వన్ ఇండియా స్పెషల్ పేజ్: from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WHWNsF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రూ.4,109 కోట్లు: హాయ్‌ల్యాండ్ సహా: అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్: అయిదు రాష్ట్రాల్లో: ఈడీ దెబ్బ

అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో కేసు దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఆరుమంది డైరెక్టర్లను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. మరింత దూకుడును ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన 4,109 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారు. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన స్థిర, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mLnbfX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మ్యూజికల్ ఫెస్ట్ లో స్టెప్పులేసిన మమతాబెనర్జీ .. ఆపై బెంగాల్ పై ఉద్వేగంగా ప్రసంగం, బీజేపీ కి వార్నింగ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మ్యూజికల్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అంతేకాదు మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి స్టెప్పేశారు . పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బిజెపితో తన తీవ్రమైన పోరాటం సాగిస్తూనే, ఆమె పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మ్యూజిక్ ఫెస్టివల్ లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nLfwPW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉండవల్లి ఊసరవెల్లిలా మాట్లాడకండి.. ఆర్ఎస్ఎస్‌పై విమర్శలా.. మరీ నెహ్రూ అలా: విష్ణువర్ధన్

సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. మీకు ఏం తెలుసు.. నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను గౌరవించారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి నేతలు మాత్రం మర్యాద ఇవ్వడం లేదని.. లేని పోని ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు విష్ణు ట్వీట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pkD3Yn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శబరిమల భక్తుల పెంపుపై సుప్రీంకు కేరళ సర్కార్‌- హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ

శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శబరిమలకు వస్తున్న భక్తులకు కోవిడ్‌ జాగ్రత్తలతో దర్శనాలకు అనుమతిస్తున్న కేరళ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో వీటిని సవాల్‌ చేస్తూ కేరళలోని పినరయి విజయన్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళలోని శబరిమలకు వచ్చే రోజువారీ భక్తుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nQAFIz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -ఆ ఎంపీ సీటు నేరుగా బీజేపీ ఖాతాలోకి..

135ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన అర దశాబ్దకాలంగా ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హస్తం గుర్తు పార్టీకి తాజాగా మరో బిగ్ షాక్ తప్పేలా లేదు. ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ తన ఖాతాలోని రాజ్యసభ సీటును కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M7aP5j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డీటీహెచ్‌ మార్గదర్శకాలకు సవరణ -ఇకపై 20 ఏండ్లకు లైసెన్స్‌ -కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడి

దేశంలో డైరెక్ట్‌ టు హోమ్‌ టెలివిజన్‌ (డీటీహెచ్‌) మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై డీటీహెచ్‌ లైసెన్స్‌ను 20 ఏండ్లకు ఇస్తారు. లైసెన్స్‌ ఫీజును మూడునెలలకు ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) వసూలు చేయనున్నారు. చైనా కిరాతకంగా మన జవాన్ల నెత్తురు పారించిన గాల్వాన్ లోయలో పూలతోట అభివృద్ధి.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mNIHk2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు 59వేల కోట్ల స్కాలర్‌షిప్: కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు మొత్తం రూ. 59 వేల కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. ఇందులో 60 శాతం శాతం కేంద్రం భరించనుండగా, 40 శాతం ప్రభుత్వాలు భరించనున్నాయని కేంద్రమంత్రి థావర్ చంద్ర గెహ్లాట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hbdLJw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సరిహద్దు ప్రతిష్ఠంభనపై చైనా కొత్త ప్రతిపాదన...? ట్రాప్... నమ్మే ప్రసక్తే లేదన్న భారత్...

చైనాతో ఎప్పుడు చర్చలు జరిపినా సరిహద్దులో సైన్యం ఉపసంహరణకు కట్టుబడి ఉంటామనే చెప్తుంది. అది మిలటరీ స్థాయి చర్చలైనా... దౌత్య పరమైన చర్చలైనా చైనాది ఇదే మాట. కానీ డ్రాగన్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదు. సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇద్దరం ఒకేసారి తప్పుకుందామని భారత్ అంటే... లేదు,ముందు మీరే ఖాళీ చేయాలని కొన్నాళ్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rozVg0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా కిరాతకంగా మన జవాన్ల నెత్తురు పారించిన గాల్వాన్ లోయలో పూలతోట అభివృద్ధి..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఎనిమిది నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి సరిహద్దులో రక్తపాతం, తుపాకుల మోత చోటుచేసుకోవడం తెలిసిందే. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో గత జూన్ లో రెండు దేశాల సైనికులు హిసాత్మక ఘర్షణకు దిగగా, మన జవాన్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/37FZH7E viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేసిన జగన్ సర్కార్ -పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ లో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు ఇచ్చారు. 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఆయా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KO6nri viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అదృష్టమంటే సంజీవన్‌దే: ఉద్యోగం పోయి డీల పడ్డ క్షణంలోనే.. మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు

న్యూఢిల్లీ: అదృష్టవంతులనేవారు కొందరుంటారు. అందులో కేరళ రాష్ట్రానికి చెందిన నవనీత్ సంజీవన్ కూడా ఉన్నారు. దుబాయ్‌లో ఉంటున్న అతని ఉద్యోగం పోయింది. ఎట్ల బతకడంరా దేవుడా? అనుకుంటున్న తరుణంలోనే.. ఆయనకు ఏకంగా మిలియన్ డాలర్ల లక్కీ డ్రా తగిలింది. దీంతో ఆయన ఆనందోత్సాహాలకు అవధులు లేకుండా పోయాయి. మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WEAlRp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొత్త స్ట్రెయిన్ : అదే జరిగితే మన హెల్త్ కేర్ సిస్టమ్‌ కుప్పకూలడమే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సైంటిస్ట్

భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్' వైరస్ హాట్ స్పాట్‌గా మారి దేశం మొత్తాన్ని కలవరపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు మర్కజ్ ఉదంతం దేశాన్ని ఎంతలా టెన్షన్‌కి గురిచేసిందో ఇప్పుడు 'యూకె రిటర్నీస్' కూడా దేశాన్ని అంతలా టెన్షన్‌కి గురిచేస్తున్నారు. యూకె నుంచి వచ్చిన 20 మంది ప్రయాణికులకు కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WCSZJe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేంద్రం ఓపెన్ మైండ్‌తో వస్తే మాట్లాడుతామన్న రైతులు -ఆరోవిడత చర్చలపై కీలక పరిణమాం

సంస్కరణల పేరుతో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు బుధవారంతో 28వ రోజుకు చేరాయి. రైతు సంఘాలు ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరడం, చర్చల కోసం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల నుంచి తొలగించవలసిన, వాటికి చేర్చవలసిన అంశాలేమిటో ప్రభుత్వానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mIeZgn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2024లోనూ నరేంద్ర మోడీదే అధికారం, భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ నేత శంకర్రావు సంచలనం

హైదరాబాద్: ఆయనో కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యంగా సోనియా గాంధీకి పరమ భక్తుడు కానీ, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోనియా గాంధీకి గుడి కూడా కట్టిన మాజీ మంత్రి శంకర్రావు.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకోవడం గమనార్హం. మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfhysB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంటార్కిటికాకూ పాకిన కరోనా వైరస్... చిలీ బృందంలో పాజిటివ్ కేసులు - BBC Newsreel

కరోనావైరస్ అంటార్కిటికా ఖండానికి కూడా పాకింది.అక్కడి బర్నార్డో ఓహిగిన్స్ పరిశోధక కేంద్రంలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చిలీ సైన్యం తెలిపింది. కరోనా సోకినవారిలో 26 మంది సైనికులు, 10 మంది ఇతర సిబ్బంది ఉన్నట్లు చిలీ సైన్యం పేర్కొంది. వీళ్లందరినీ చిలీకి వెనక్కిపిలిపించినట్లు తెలిపింది. అంటార్కిటికాలో మొత్తంగా నాలుగు శాశ్వత పరిశోధక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nX8l7e viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు... మరో ముగ్గురి మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉధృతి తగ్గినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,718కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య from Oneindia.in - thatsTelugu https://ift.tt/38t1Qmd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Interesting:కరోనా మరణాల నుంచి ట్వీట్ల వరకు: ట్రంప్ హయాంలో గణాంకాలు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో వైట్‌హౌజ్‌ను వీడనున్నారు. ఈ క్రమంలోనే తన హయాంలో అమెరికా ఏం సాధించింది... ట్రంప్ పాత్ర ఏంటనేదానిపై గణాంకాలు మాట్లాడుతున్నాయి. 2017 నుంచి అధికారంలో ఉన్న ట్రంప్... ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకున్నారు. తన విధానాలపై కూడా పలు విమర్శలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KoUBnA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Wife Plan: కసిగా రగిలిపోయిన కాంచనా, భర్తకు టైమ్ లేదు, ప్రియుడి ఎంట్రీతో మాస్టర్ ప్లాన్, కొడితే !

చెన్నై/ కాల్పాడి: తాను ఎంజాయ్ చేయ్యాల్సిన బెడ్ రూమ్ లో తన భార్యతో ఆమె ప్రియుడు రొమాన్స్ చేస్తున్న విషయం కళ్లారా చూసిన భర్త సహించలేకపోయాడు. భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా ఆమె మాత్రం రూట్ మార్చుకోలేదు. నోటితో చెబితే వినలేదని భర్త భార్యను పట్టుకుని చితకబాదేశాడు. ప్రియుడితో సరసాలు ఆడటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pfWmlC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతుల కోసం నేను సైతం అంటున్నసూర్యాపేట బాలుడు .. స్క్రాప్ తో మల్టీ పర్పస్ వ్యవసాయ పనిముట్లు

రైతు రాజ్యం రామరాజ్యం అంటారు. అలాంటి రైతుకు సహాయం చేయాలనే ఆలోచన ఏ ఒక్కరికీ కలగదు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన 17 ఏళ్ల అశోక్ కు రైతులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా అతను స్క్రాప్ మెటీరియల్ ను ఉపయోగించి వ్యవసాయాన్ని సులభతరం చేసే, from Oneindia.in - thatsTelugu https://ift.tt/38pE4aQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోలవరం చక చకా‌- ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు ప్రారంభం- శాంతించిన గోదారి

పోలవరం ప్రాజెక్టులో ఇవాళ మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్ డ్యామ్‌ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. జల వనరులశాఖ అధికారులు భారీ యంత్రాల సాయంతో ఇవాళ ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది చివరి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో సాగిపోతున్న ప్రభుత్వానికి తాజా పరిణామాలు ఊరటనిస్తున్నాయి. పోలవరం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYQK0J viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లకు, మరణాల సంఖ్య 18లక్షలకు చేరువయ్యాయి. కరోనా జన్యువుల్లో మార్పులు చోటుచేసుకుని, అది మరింత ప్రమాదకరంగా స్ట్రెయిన్ రూపాన్ని సంతరించుకుని విజృంభణ కోనసాగిస్తున్నది. ఈ దెబ్బకు పదులకొద్దీ దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అగ్రదేశాల్లో ఇప్పటికే మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభంకాగా, మిగతా దేశాల్లోనూ టీకాల పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rn9TJU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్‌ది దొంగ ప్రేమ! పీవీని అవమానించారు: హోర్డింగులతో డబ్బులు దొబ్బారు: బండి ఫైర్

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని విమర్శించారు. అంత బిజీ ఏముందని ప్రశ్నించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37J80j7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రజనీకాంత్ పార్టీకి కరోనా షాక్ .. సెల్ఫ్ క్వారంటైన్ అయిన తలైవా .. రీజన్ ఇదే

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా షాక్ ఇచ్చింది . ఒక పక్క అన్ణాత్తే సినిమాని తొందరగా పూర్తి చేయాలని, మరోపక్క త్వరలో రాజకీయ పార్టీని ప్రకటించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్న రజనీకాంత్ కు కరోనా షాకిచ్చింది. అన్నట్టే చిత్రం కోసం షూటింగ్ నిర్వహిస్తున్న సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడంతో చిత్ర షూటింగ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Ld5rf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడీపీ ఆఫీసులో పీవీ వర్ధంతి- ఏపీలో ఇదే తొలిసారి- ఆసక్తికర చర్చ

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నేతలు ఇవాళ నివాళులు అర్పిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలో విపక్ష టీడీపీ నేతలు కూడా తమ పార్టీ కార్యాలయంలో పీవీ వర్ధంతి నిర్వహించారు. ఆర్ధిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసిన వ్యక్తి పీవీ నరసింహారావు అంటూ టీడీపీ నేతలు పీవీకి ఘన నివాళి అర్పించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38yyQtc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జల్లికట్టుకు తమిళనాడు సర్కార్ ఓకే.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి, ప్రేక్షకుల సంఖ్యపై ఆంక్షలు..

పురాతన క్రీడ జల్లికట్టు నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న.. వ్యాక్సిన్ మాత్రం ఇంకా రాలేదు. అయితే ప్రత్యేక మార్గదర్శకాలు పాటిస్తూ జల్లికట్టు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జల్టికట్లులో 300 మంది పోటీదారులు మాత్రమే పాల్గొనాలని, ఇందులో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని షరుత విధించింది. కరోనా నెగటివ్ సర్టిఫికెట్లను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38z1pHj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

"Umbrella Of Protection" Over US Against Covid By Next Summer: Top Expert

If the rollout of Covid-19 vaccines proceeds smoothly, it might be possible to achieve widespread population immunity in the United States by next summer, top scientist Anthony Fauci has said. from NDTV News - Special https://ift.tt/3nK3OVK via

"Remember...": From Mumbai Police, A Message On Night Curfew

All essential activities, businesses and even travelling with certain conditions will be allowed during the night curfew in Mumbai, the police said on Wednesday, listing out the rules for the renewed... from NDTV News - Special https://ift.tt/2KzqZ6K via

ఎంపీ అరవింద్ ర్యాలీలో తల్వార్లతో యువకుల హల్‌చల్... సుమోటో కేసు,ఏడుగురి అరెస్ట్...

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా పర్యటన స్థానికంగా కలకలం రేపింది. రాయికల్ మండలం అల్లిపూర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొంతమంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హల్‌చల్ చేశారు. యువకులు వీధుల్లో తల్వార్లు తిప్పుతూ హల్‌చల్ చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిందన్న వాదన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pb6Jac viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ పాపానికి సహకరించొద్దు.. అదే ఫ్యాషనైపోయింది: రాజా సింగ్ Vs సీపీ సజ్జనార్

హైదరాబాద్: గోవుల అక్రమ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. గోవుల అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారంటూ రాజా సింగ్ చేసిన ఆరోపణలపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరోక్ష వాగ్వాదం చోటు చేసుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pdv6Ek viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమే.. బోరిస్ భారత పర్యటనపై బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్...

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ సహా కెనడా,ఆస్ట్రేలియా,ఫ్రాన్స్,జర్మనీ,ఆస్ట్రియా,ఇటలీ,హాంకాంగ్ తదితర దేశాలు ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఇటీవలి కాలంలో యూకె నుంచి తమ దేశాలకు వచ్చిన ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రస్తుతం ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలైన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3phc2VE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా -చులకన స్థితిలోకి తెలంగాణ -కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ నటి విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆకాశమే హద్దులా టీఆర్ఎస్ వైఫల్యాలు కొనసాగుతున్నాయని, అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతిపాలైందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విజయశాంతి మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆమె తన అధికారిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3peRRaR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 402 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KNtphY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జనవరి1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి -లేకుండా వెళితే వాయింపు -FASTag ఎక్కడ, ఎలా కొనాలి?

కొత్త ఏడాది సందర్భంగా తీసుకునే కీలక నిర్ణయాల్లో ఫాస్టాగ్ ను కూడా చేర్చుకోవాలన్నది సర్కారు వారి సలహా. వివిధ రంగాలకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కారు మార్పులు చేసిన నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటిలో ప్రధానమైనది ఫాస్టాగ్. జనవరి 1 నుంచి టోల్‌ గేట్ల వద్ద నగదు లావాదేవీలు ఉండవు. అన్నీ ఫాస్టాగ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aA9Lkk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టైమ్ టు ట్రాక్ : ఏ రాష్ట్రంలో ఎంతమంది యూకె రిటర్నీస్... తెలంగాణలో ఆ నంబర్ ఎంతంటే..

కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్‌ను వణికిస్తుండటంతో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్... ఇటీవలి యూకె నుంచి స్వదేశానికి వచ్చినవారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో యూకె రిటర్నీస్ లెక్కలను బయటకు తీస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సాయంతో నవంబర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37E8gQq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీబీఎస్ఈ పరీక్షలు 2021 ఫిబ్రవరిలో ఉండకపోవచ్చు: తేదీలు త్వరలోనే, సిలబస్ తగ్గింపు

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండదని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. మంగళవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో రమేష్ పోఖ్రియాల్ వర్చువల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KwfMUx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముఖ్యమంత్రికి చేదు అనుభవం -రైతుల దెబ్బకు సీఎం కాన్వాయ్ రివర్స్

వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 27వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు బైఠాయించగా, వారికి మద్దతుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలను కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే.. మగాడిలా పుట్టిన అందాల ఆడబొమ్మ -Miss Transqueen from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M1dMUP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాక

పాత పురాణాలు, అన్ని మత గ్రంథాల్లోనూ వారి ప్రస్తావనలు ఉన్నా.. తమకంటూ ఒక గుర్తింపు కోసం వేల ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.. ఆడ-మగలు ముక్కున వేలేసుకునేలా చిన్న గుర్తింపు కోసం సుదీర్ఘ పోరాటాలు చేసిన చరిత్రవారిది.. వారి న్యాయపోరాటాలు ఫలించి కోర్టుల్లో అనుకూల తీర్పులు వచ్చాయి.. ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎల్జీబీటీ కమ్యూనిటీ దూసుకుపోతున్నది.. అందాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/34AaTRj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms