టీసీఎస్ తొలి సీఈఓ, ఐటీ పితామహుడు ఎఫ్సీ కోహ్లీ కన్నుమూత
ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ తొలి సీఈవో, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎఫ్సీ కోహ్లీ(96) కన్నుమూశారు. భారత ఐటీ పరిశ్రమ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన కోహ్లీ.. గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1969లో టాటా గ్రూప్లో చేరిన కోహ్లీ.. 1996 వరకు టీసీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995-96 మధ్య కాలంలో నాస్కామ్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ldTQdc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ldTQdc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment