సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ- అధికారులకు స్పీకర్, మండలి ఛైర్మన్ కీలక సూచనలు..
ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన కోవిడ్ చర్యలతోపాటు ఇతర భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ షరీఫ్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. గత సమావేశాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fLcHLF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fLcHLF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment