విషాదం: లిఫ్టు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుని బాలుడు మృతి

ముంబై: మహారాష్ట్రలోని ముంబై ధారావిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోజీ షెల్టర్ భవనంలో ఐదేళ్ల బాలుడు లిఫ్టు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఇతర పిల్లలతో కలిసి కింది అంతస్తుకు వెళ్లేందుకు మహమ్మద్ హుజైన్ సర్ఫరాజ్ షేక్ అనే ఐదేళ్ల బాలుడు లిఫ్టు ఎక్కాడు. ఆ లిఫ్టుకు గ్రిల్స్ తోపాటు దాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vh30em
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments