ఏపీలో కోటి దాటిన కరోనా పరీక్షలు: పశ్చిమగోదావరిలో ఎక్కువ, శ్రీకాకుళంలో తక్కువ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు తక్కువగానే ఉంటున్నాయి. తాజాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటడం గమనార్హం. కోటికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరో రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37bmQgA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37bmQgA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment