అమూల్ పాల కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది?
ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవిస్తుంటారు. ముఖ్యంగా కరవు ప్రభావిత ప్రాంతాల్లో పశువుల పోషణ ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. ప్రకాశం జిల్లా అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఆ జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో 2468 మంది జనాభా ఉన్నారు. అందులో 900 మంది రైతులుండగా 230 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eWvyu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37eWvyu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment