ఢిల్లీలో చంపుకోలేదా?: అమిత్ షాకు కేటీఆర్ ప్రశ్న -మోదీ మాటనే టీఆర్ఎస్ చెబుతోందన్న మంత్రి

''బీజేపీ ఏనాడూ హింసా రాజకీయాలు చేయలేదు. సీఎం కేసీఆర్ ను కొట్టడానికో, చంపడానికో మేం ఇక్కడికి రాలేదు. కేసీఆర్ నూరేళ్లు బతకాలి. అయినా, హైదరాబాద్ లో ఎక్కడ మత ఘర్షణలు జరిగాయి? కుట్రలు చేస్తున్నారని, కేంద్రం ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అనుచితంగా ఉంది''అంటూ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39pcT1W
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments