కోవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజీ రూ. 1827 కోట్లు విడుదల: ఏపీ, తెలంగాణలకు కేటాయించింది ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి ముప్పు పొంచివున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత కరోనావైరస్ అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థల సన్నద్దత ప్యాకేజీ(ఈసీఆర్పీ) రెండో దశలో భాగంగా 15 శాతం నిధులు అంటే రూ. 1827 కోట్లును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శనివారం విడుదల చేసింది. ఈసీఆర్పీ-2 కింద మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wv7bHl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wv7bHl
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment