Inspiration : మూడుసార్లు ఎమ్మెల్యే... 49 ఏళ్ల వయసులో పదో తరతగతి పరీక్షలకు హాజరు...

ఒడిశా అధికార పార్టీ ఎమ్మెల్యే పూర్ణ చంద్ర శుక్రవారం(జులై 30) పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. గంజాం జిల్లాలోని సురదా గర్ల్స్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలో ఆయన పరీక్ష రాశారు. మిగతా విద్యార్థుల్లాగే సాదాసీదాగా పరీక్షా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే.. తనకు కేటాయించిన స్థానంలో కూర్చొని పరీక్ష పూర్తి చేశారు. కొద్దిరోజులుగా ఎమ్మెల్యే పూర్ణ చంద్ర స్వల్ప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j5C1Ov
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments