ఎమ్మార్వో ఆఫీసులో జూనియర్ ఎన్టీఆర్: ఆరున్నర ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఫొటోలు, సెల్ఫీలు..
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని తాహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గోపాలపురం గ్రామంలో రెవెన్యూ పరిధిలోని 6.30 ఎకరాల భూమిని కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎన్టీఆర్ శుక్రవారం స్వయంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళినట్లు సమాచారం. దీంతో కార్యాలయంలో సందడి నెలకొంది. రిజిస్ట్రేషన్ పని పూర్తయిన తర్వాత ఎన్టీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37dPBKd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37dPBKd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment