ఢిల్లీలో దీదీ హల్చల్: మమతను కలిసిన ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ -కలిసొచ్చేందుకు రెడీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన మోదీ-షా ద్వయాన్ని పడగొట్టిన తర్వాత మమతా బెనర్జీ తొలిసారి చేపట్టిన ఢిల్లీ పర్యటన అత్యంత ఆసక్తికరంగా సాగింది. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన దీదీ.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి అదనపు టీకాలు కోరారు. ఆ తర్వాత ఆమె జరిపినవన్నీ రాజకీయ భేటీలే కావడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x53S6x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x53S6x
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment