ఏపీకి గుడ్న్యూస్: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ ఏపీ ప్రభుత్వానికి తీపి కబురు చెప్పింది. బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. దీంతో గురువారం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం సవరించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BJdPKe
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BJdPKe
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment