షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం
ఈశాన్య భారతంలో పరిస్థితి రోజురోజుకూ మరింత జఠిలంగా మారుతున్నది. అస్సాం-మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఇంకాస్త ముదిరింది. బోర్డర్ వద్ద ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించిన ఘటనకు సంబంధించి అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు నమోదుకాగా, ఏకంగా భారత సైన్యానికే ఆంక్షలు విధించిన వైనం ఆశ్చర్యపరుస్తున్నది. కేంద్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BWrjCy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BWrjCy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment