నిర్లక్ష్యం ఖరీదు: 70 మంది విద్యార్థులకు అస్వస్థత
మధ్యాహ్న భోజనం మరోసారి వికటించింది. భోజనాలు వండటంలో అపరిశుభ్రత, నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలమీదకు తెస్తోంది. ఇటువంటి ఘటనలు తరచు జరుగుతునే ఉన్నాయి. అయినా ఈ నిర్లక్ష్యానికి ఫుల్ స్టాప్ పడటంలేదు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ పరిధిలో విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నా భోజనం వికటించి 70మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో వారిని వెంటనే హాస్పిటల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSH7Hd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSH7Hd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment