కొద్ది గంటల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్: అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ, భారీ బందోబస్తు

కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరగనుంది. ఉపఎన్నికకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపింది ఎన్నికల సంఘం. కరోనా నిబంధనలు పాటించనున్నారు. అంతేగాక, భారీ బందోబస్తు మధ్య ఈ పోలింగ్ సాగనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, 5 మండలాలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vZq9Us
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star