సీఎం జగన్ కేసుల్లో రోజు వారీ విచారణ- నేటి నుంచే : హైకోర్టు స్పష్టత..!!

ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. కేసుల వారీగా నిందితులు దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ చేపతామని తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లోని నిందితులు తమపై కేసులు కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పలు పిటీషన్ల పైన జస్టిస్ షమీమీ్ అక్తర్ విచారణ చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Bm6r6e
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments