పెట్రోలింగ్ వాహనమే లక్ష్యంగా ల్యాండ్మైన్ పేలుడు: ఇద్దరు సైనికులు మృతి, మరో ముగ్గురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా ల్యాండ్ మైన్ పేల్చారు. దీంతో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన వాస్తవాధీన రేఖ సమీపంలోని నౌషేరా-సుందర్బనీ సెక్టార్ వద్ద శనివారం చోటు చేసుకుంది. ల్యాండ్ మైన్ పైకి వాహనం వెళ్లగానే పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో సైనికులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ll25L
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ll25L
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment