కరోనా మహమ్మారి కట్టడికి ఆంక్షలను మరోసారి పొడిగించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది కేంద్రం. పండగల సీజన్ కావడంతో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలను నవంబర్ 30 వరకు పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 28న జారీ చేసిన నిబంధనలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zu5njA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zu5njA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment