వరి వేయకుంటే చింతచెట్లకు, మర్రిచెట్లకు ఉరి వేసుకోవడమే: వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఆమెకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రైతులు, మహిళలలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా సమస్యలు లేని గ్రామాలు లేవు. శుక్రవారం సాయంత్రం 4.30 నిమిషాలకు మంచాల గ్రామంలో షర్మిల మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ వరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nKdWzf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nKdWzf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment