మేఘాలయలో కాంగ్రెస్ కు మమత జలక్ - టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేల జంప్ : చక్రం తిప్పిన పీకే..!!
తృణమూల్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో ఆమె సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సైతం ఉన్నారు. మొత్తం 60
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xpl2gL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xpl2gL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment