తెలంగాణలో 134 కరోనా కేసులు.. ఒకరు మృతి
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 32,621 కరోనా పరీక్షలు నిర్వహించారు. 134 మందికి పాజిటివ్ వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు వెల్లడయ్యాయి. జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nA9XX3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nA9XX3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment