కడపలో ‘తిరుమల ఎక్స్ప్రెస్’ నిలిపివేత: ప్రయాణికుల ఆందోళన, వర్షలతో 18 రైళ్లు రద్దు
కడప: రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 2000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన కడప రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. ప్రయాణికులను కడప రైల్వే స్టేషన్లో దించేయడంతో వారు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. తిరుమల ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం వైజాగ్ నుంచి తిరుపతికి బయలుదేరింది. నెల్లూరు-రేణిగుంట మీదుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Fvx2jy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Fvx2jy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment