ప్రధాని చెప్పారు కానీ..: నవంబర్ 29న పార్లమెంటుకు రైతుల మార్చ్, నిరసనలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో నిర్ణయించిన కార్యక్రమాలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 22న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కిసాన్ పంచాయత్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CBBrjd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CBBrjd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment