రూ.5 లక్షలేనా.. రూ.25 లక్షలు ఇవ్వండి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో గల ప్రజల సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు కడప జిల్లాలో గల అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరపున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l2hQTu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l2hQTu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment