600ఏళ్లకొకసారి వచ్చే సుదీర్ఘ చంద్ర గ్రహణం: ఏయే దేశాల్లో పూర్తిగా కనిపించిందంటే?
న్యూడిల్లీ: శుక్రవారం(నవంబర్ 19న) సుదీర్ఘ చంద్ర గ్రహణం సంభవించింది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది. 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడటం గమనార్హం. చంద్ర గ్రహణం వ్యవధి దాదాపు మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు కొనసాగింది. చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CwSbbd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CwSbbd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment