ఉద్యమ ద్రోహులకు అందలం: టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే సీనియర్ నేత గట్టు రామచంద్రరావు పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా కరీంనగర్ మాజీ మేయర్, 51వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవిందర్ సింగ్.. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E819h3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E819h3
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment