మరో వడ్డన.. ఇక ఆటో వంతు.. అన్నీ ఆటోలు కాదు..
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే నిత్యవసర వస్తుల ధరలపై జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మరో నిర్ణయం తీసుకుంది. ఆటోలో ప్రయాణించే వారిపై జీఎస్టీ విధించనున్నాయి. ఆటో ఎక్కినా ఇకపై చార్జీకి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆటో రిక్షా బుకింగ్ పై 5 శాతం జీఎస్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d826dn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d826dn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment