వరదలో తిరుమల మాడ వీధులు - కొండపైకి దారులు మూసివేత : చిక్కుకుపోయిన భక్తులు..!!
కుంపోతవాన.. వరద నీటి ప్రవాహంతో తిరుపతి- తిరుమల ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఊహించని విధంగా.. కొండల్లో నుంచి వర్షపు నీటితో తిరుమల వీధులు నిండిపోయాయి. వర్షం కారణంగా నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న మ్యూజియం వద్దకు కొండ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/325aLL4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/325aLL4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment