వరి కొనం.. కేంద్రం స్పష్టీకరణ, ప్రత్యామ్నాయమే మార్గమా..?
యాసంగిలో వరి కొనుగోలుపై ఎట్టకేలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల పంచాయితీకి ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తుంది. వరిధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఇటీవలే సీఎ కేసీఆర్, మంత్రివర్గ బృందం ఢిల్లీకి వెళ్లింది. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్కు తిరిగి వచ్చారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FPOvU5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FPOvU5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment