ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఏకగ్రీవం: కొత్త ఒరవడి, కేసీఆర్కు థ్యాంక్సంటూ కడియం
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటన చేశారు. సోమవారం రాత్రి తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు.. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zby0Ca
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zby0Ca
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment