ఏపీకి రాజధాని ఎక్కడ? జగన్ చెప్పిన మాటలు మరిచారా?: గందరగోళమంటూ పవన్ కళ్యాణ్
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మరో కొత్త సమగ్రమైన బిల్లుతో ముందుకు వస్తాయని స్పష్టం చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం మరింత గందరగోళానికి దారితీసిందని, రాష్ట్రానికి తీవ్ర నష్టం తీసుకొచ్చేలా ఉందని మండిపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DI8Daa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DI8Daa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment