చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు: రామకుప్పంలో పరుగులు తీసిన జనం, వీధుల్లోనే..
చిత్తూరు: జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. రామకుప్పం మండలంలో శుక్రవారం రాత్రి వరకు కూడా భూ ప్రకంపనలు కొనసాగాయి. రామకుప్పం మండలం పరిధిలోని ఎస్. గొల్లపల్లి, గురివి మాకులపల్లి, కృష్ణా నగర్ కాలని, ఎద్దుల గట్టు గ్రామాల్లో భూమి కంపించింది. భూమి పొరల నుంచి భారీ శబ్ధాలు వస్తున్నాయి. ఆయా గ్రామాల్లో భూమి పలుమార్లు వరుసగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E15JgQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E15JgQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment