వరద నీటిలోనే వందలాది గ్రామాలు - పలువురి గల్లంతు : రెండు జిల్లాలో అల్లకల్లోలం..!!
భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, వందలాది గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుంభ వృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ జిల్లాను వరద ముంచెత్తింది. 58 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పింఛాకు లక్షా 40 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడం, 2 లక్షల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DHEQhN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DHEQhN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment