చట్ట సభల్లో వాడే భాష సంస్కారవంతంగా ఉండాలి.!చంద్రబాబుకు ఎంపీ వైయస్ చౌదరి సంఘీభావం.!

అమరావతి/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు దేశ వ్యాప్తంగా సంఘీభావం పెరుగుతోంది. వ్యక్తిగత ఆరోపణలు చేయడం ముమ్మాటికీ తప్పేనంటూ, చంద్రబాబు కుటుంబం గురించి శాసన సభలో ప్రస్థావించడం ముమ్మాటికీ తప్పేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు సభ్యులు విపక్ష నేతను వ్యక్తి గతంగా టార్గెట్ చేసి, ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30D3cet
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments