ఐటీ రిటర్న్స్ ఫైలింగ్కు చివరి తేదీ ఆగష్టు 31...కట్టలేదంటే భారీ జరిమానా
న్యూఢిల్లీ: 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించేందుకు ఆగష్టు 31 చివరి రోజు. శనివారం రోజున ఆదాయపు పన్ను చెల్లించకపోతే... భారీ జరిమానాతో కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే చివరితేదీగా ఆగష్టు 31వ తేదీ వరకు ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ను దాఖలు చేసేందుకు పొడిగించింది కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ. వాస్తవంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzBFO6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzBFO6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment