ఈటల- కేసీఆర్.. మద్యలో దయాకర్..! సున్నితమైన అంశంలో సుతిమెత్తగా వేలెట్టిన ఎర్రబెల్లి..!!
హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ రేపిన రాజకీయ దుమారం చల్లారకముందే అదే అంశం పట్ల మరింత వివాదం రేపుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొన్ని సెన్సిటివ్ వ్యాఖ్యలు చేసారు. గులాబీ జెండాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రశేఖర్ రావే బాసని తేల్చిచెప్పారు. ఈటల రాజేందర్ చేసి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zG1CHq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zG1CHq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment