వైఎస్ జగన్ను ప్రశంసల్లో ముంచెత్తిన రాజాసింగ్...! సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఎమ్మెల్యే!
అమరావతి: తెలంగాణకు చెందిన భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. సనాతన ధర్మం, హిందూ ఆలయాల పరిరక్షణ అంశంలో వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన ఓ ట్వీట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBn48J
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBn48J
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment