విశాఖలో దారుణం: డిగ్రీ విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది..పరిస్థితి విషమం
అనకాపల్లి: విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లి డీవీఎన్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న యశోద భార్గవి అనే విద్యార్థిని పై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై ఆమె గొంతు కోశాడు సాయి అనే ప్రేమోన్మాది. కాలేజీ అయిపోగానే ఇంటికెళ్లేందుకు రోడ్డుపై వేచిఉన్న సమయంలో సాయి కత్తితో వచ్చి భార్గవిపై దాడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UaLBTn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UaLBTn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment