కశ్మీర్లో 50వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో ప్రకటన : గవర్నర్ సత్యపాల్ మాలిక్
జమ్ము కశ్మీర్లో 50వేల ఉద్యోగాలను భర్తి చేస్తామని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. అదికూడ రెండు లేదా మూడు నెలల్లోనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాలను జేజిక్కుంచుకునే యువత సిద్దంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన శక్థి సామర్థ్యాలను కూడగట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అక్గోబర్ 31 నుండి పూర్తిస్థాయి కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనున్న నేపథ్యంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcfvXj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcfvXj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment