అమరావతి పేరెత్తకుండా...పర్యవరణం పై జగన్ కీలక వ్యాఖ్యలు : అందరూ కలిసి రావాలి...!!
రాజధాని మీద రగడ సాగుతున్నా..ముఖ్యమంత్రి అమరావతి గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా జగన్ మాత్రం నోరు విప్పటం లేదు. రెండు రోజులు క్రితం రాజధాని పైన సమీక్ష తరువాత సీఎం జగన్ స్పష్టత ఇస్తారని భావించారు. కానీ, జరగలేదు. ఇక...వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎక్కడా అమరావతి పేరెత్తలేదు. కానీ పర్యవరణం పరిరక్షణకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBAbCX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBAbCX
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment