రాయలసీమపై ఎందుకంత ప్రేమ.. సీఎం కేసీఆర్పై జేజమ్మ గుస్సా ...
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై జేజమ్మ అరుణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆయనకు ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు. అబద్దాలను పదే పదే వల్లెవేస్తారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని శివాలెత్తారు. అధికారంలోకి వచ్చాక అదీ చేస్తాం, ఇదీ చేస్తామని చెప్పిన కేసీఆర్ .. చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHxyng
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHxyng
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment