Posts

Showing posts from August, 2020

చిగురుటాకులా వణికిన విశాఖ: పార్కులనూ వదల్లేదు, కంటకుడు పార్ట్-7లో విజయసాయిరెడ్డి విసుర్లు

మాజీ సీఎం చంద్రబాబు బినామీల భూకబ్జాలతో విశాఖ జిల్లా బెంబేలెత్తిపోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ కంటకుడు పార్-7 పేరుతో ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు-లోకేశ్ పేరుతో.. తెలుగు తమ్ముళ్ల చేసిన అవినీతి ఇదీ అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లలో జరిగిన అక్రమాలను వివరించారు. గత హయాంలో దందాలు, సెటిల్‌మెంట్లతో విశాఖ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QEVHLd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా రివర్స్ గేర్: ఇండియానే వెనక్కెళ్లాలని డిమాండ్ - అసంపూర్తిగా ముగిసిన చర్చలు - తర్వాత ఏంటి?

అర్దరాత్రి దొంగచాటుగా వచ్చి.. సరిహద్దుల్ని మార్చేసే ప్రయత్నం చేసిందేకాక.. తిరిగి ఇండియాపైనే నెపం మోపింది చైనా. ఉద్రిక్తతల నివారణ కోసం సోమవారం జరిగిన చర్చల్లో డ్రాగన్ తనకు బాగా అలవాటైన రివర్స్ గేర్ సిద్ధాంతాన్నే అనుసరించింది. తాను గీత దాటలేదని బుకాయించడమేకాదు.. భారత జవాన్లే మా భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేశారని ఆరోపించింది. చైనా అడ్డగోలు వాదనతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YOFU15 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పొరుగు రాష్ట్రంలో పబ్‌లు, క్లబ్‌లు, బార్‌లు రేపట్నుంచే ఓపెన్: కరోనా నిబంధనలు పాటిస్తూ..

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో పలు సడలింపులను ప్రకటించిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో క్లబ్బులు, పబ్బులు, బార్లు తెరుచుకుంటాయని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వాటికి అనుమతిచ్చినట్లు తెలిపింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31GKoZp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Pranab Mukherjee Dead:దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: జగన్, చంద్రబాబు సంతాపం..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతి జాతికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం కోసం అలుపెరగకుండా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/32I7C0r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దిగ్భ్రాంతికరం: పెద్ద గాలిపటంతోపాటు ఆకాశంలోకి ఎగిరిపోయిన చిన్నారి(వీడియో)

తైపీ: తైవాన్‌లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న కైట్ ఫెస్టివల్‌లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అంతా తమ గాలి పటాలను ఎగురవేసుకుంటూ ఎంతో సందడిగా ఉన్నారు. ఒక్కసారిగా ఓ పెద్ద గాలి పటానికి వేలాడుతూ ఓ మూడేళ్ల చిన్నారి ఆకాశంలో కనిపించింది. దీంతో అక్కడి వాతావరణమంతా ఉత్కంఠగా మారింది. సుమారు 100 ఫీట్ల ఎత్తులో గాలి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dku3jO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

7 రోజులు సంతాప దినాలు - ప్రణబ్ మృతిపై కేంద్రం ప్రకటన - కార్యాలయాల్లో జెండా అవనతం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయినవేళ ఏడు రోజుల పాటు సంతాపదినాలుగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంతాపదినాలకు సూచనగా రాష్ట్రపతి భవన్, కేంద్ర సెక్రటేరియట్, పార్లమెంట్ భవనం తదితర కీలక కార్యాలయాల్లో జాతీయ జెండాను సగం వరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QDP8G viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Pranab Mukherjee Dead:జాతికి తీరని లోటు, నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయింది: ఓలీ

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగిన తర్వాత అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. కరోనా వైరస్ కూడా సోకినట్టు తెలిసిందే. సోమవారం సాయంత్రం ప్రణబ్ ముఖర్జీ చనిపోయారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ దాదా మృతిపై పలువురు సంతాపం తెలిపారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Edb01 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశం దు:ఖిస్తోంది: ప్రణబ్ మరణంపై రాష్ట్రపతి-ప్రధాని దిగ్భ్రాంతి, ఉపరాష్ట్రపతి తెలుగులో..

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Kbejb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణతో ప్రణబ్‌ ముఖర్జీకి ఎంతో అనుబంధం - బిల్లుపైనా సంతకం - సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను కాపాడుకునేందుకు డాక్టర్లు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమని, తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రణబ్ కన్నుమూతపై కేసీఆర్ భావోద్వేగ ప్రకటన చేశారు. చైనా మరో దుశ్చర్య: from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QD8Wfl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా మరో దుశ్చర్య: హిందువులకు పవిత్రమైన కైలాస మానసరోవరంలో మిస్సైల్ లాంఛర్లు - టెన్షన్

ఒక వైపు చర్చల్లో పాల్గొంటూనే.. మరోవైపు వరుస ఉల్లంఘనలకు పాల్పడుతూ.. భరాత్ తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. గడిచిన నాలుగు నెలలుగా తూర్పు లదాక్ లోని వివిధ ప్రాంతాల్లో కవ్వింపులకు దిగిన డ్రాగన్ బలగాలు.. తాజాగా చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల్ని చెరిపేసేందుకు విఫలయత్నం చేశాయి. ఈ ఉదంతంపై వివాదం కొనసాగుతుండగానే.. హిందువులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31KduqA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనాకు కొత్త కేంద్రబిందువుగా భారత్ మారుతోందా.. పెరుగుతున్న కేసులు ఏం చెబుతున్నాయి.?

కరోనావైరస్‌కు కేంద్ర బిందువుగా భారత్ తయారవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారత్‌లో కరోనావైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 78వేలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం చూస్తే ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు 971 మరణాలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్క రోజు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gH6JKr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్‌జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలు

తొలుత గాల్వాన్ లోయ.. తర్వాత దెప్సాంగ్.. ఇప్పుడేమో చుశూల్ సెక్టార్‌‌.. తూర్పు లదాక్ లో సరిహద్దులను మార్చేసేందుకు చైనా ప్రయత్నించిన ప్రాంతాలివి. గడిచిన నాలుగు నెలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారీగా బలగాలను కొనసాగిస్తోన్న చైనా.. వరుసగా ఒక్కో ప్రాంతంలో తన దుష్టవ్యూహాలను అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నది. తాజా ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోనూ వ్యవహారాలు వేడెక్కాయి.. అర్దరాత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gL1yZY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గద్వాల ఆస్పత్రిలో గ్యాస్ లీక్!: భయంతో రోగుల పరుగులు, ఒకరు మృతి

హైదరాబాద్: జోగులాంబ-గద్వాల జిల్లా ఆస్పత్రిలో గ్యాస్ లీకేజీ వార్తలు రావడంతో ఆస్పత్రిలోని రోగులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి నుంచి పరుగులు తీశారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. బెడ్లపై ఉన్న రోగులను బయటకి తరలించేందుకు వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో ఆస్తమాతో చికిత్స పొందుతున్న కృష్ణయ్య అనే రోగి కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gG9BYh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మామునూరు ఎయిర్ పోర్ట్ కు త్వరలోనే మహర్దశ : మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

చారిత్ర‌క మామునూరు ఎయిర్ పోర్టుకు త్వ‌ర‌లో మ‌హ‌ర్ధ‌శ‌ పట్టనుందని , పునః ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి లతో కలిసి మామునూరు ఎయిర్ పోర్ట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EQ0U0h viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కన్నుమూసిన ట్రబుల్ షూటర్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు

న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన దేశ రాజధాని కంటోన్మెంట‌లో గల సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు. అనారోగ్యంతో ఆగష్టు 10న ఆసుపత్రిలో చేరారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QEg2jN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నమ్మివెళితే.. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారం, హత్య, చివరకు అతడు కూడా

యాదాద్రిభువనగిరి: జిల్లాలోని మోటకొండూరు, వలిగొండ మండలాల్లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. తను ప్రేమించిన యువకుడే అనుమానంతో యువతిపై అత్యాచారం చేశాడు. అతని స్నేహితులతో ఆమెపై దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు. ప్రధాన నిందితుడైన ఆ యువతి ప్రియుడు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EGHYkN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం .. మహిళలపై కర్రలతో దాడి .. కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలు ఘర్షణకు కారణమవుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ వివాదం ఘర్షణలకు దారితీసింది. కర్రలతో దాడి చేసే వరకు వెళ్లింది. భూమి పంచాయతీలో భాగంగా మహిళలని కూడా చూడకుండా కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో ఈ వ్యవహారం పోలీసులు కేసు నమోదు చేసే దాకా వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీం కోర్టుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ENlnCM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటే

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ్(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. తాజాగా పాంగాంగ్ సరస్సుకు దక్షిణంవైపున సరిహద్దుల్ని మార్చేసేందుకు చైనా ప్రయత్నించగా.. భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో డ్రాగన్ తోకముడిచిందని ఆర్మీ సోమవారం ప్రకటించింది. అయితే, ప్రభుత్వం చెబుతున్నదానికంటే పెద్ద సంఘటనే అక్కడ జరిగి ఉండొచ్చని డిఫెన్స్ నిపుణులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lGSMjJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీలోకి చలమలశెట్టి సునీల్‌ రీ ఎంట్రీ- జగన్ సమక్షంలో చేరిక- రాజ్యసభ హామీ..

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడైన నేత ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చలమలశెట్టి సునీల్‌. మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరఫున పోటీ చేసి ఓటమిపాలైన ఎంపీ చలమలశెట్టి సునీల్‌ మాత్రమే. 2009లో ప్రజారాజ్యం తరఫున, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరఫున ఆయన టికెట్‌ దక్కించుకున్నా ఓటమి మాత్రం తప్పలేదు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JPvbc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Christopher Nolan Reveals How He And Robert Pattinson Navigated The Batman During Tenet Filming

It was slightly less complicated than you'd think. from CinemaBlend Latest Content https://ift.tt/3bbrBIT via

Adult Film Star Ron Jeremy Has Been Hit With More Sexual Assault Charges

This case just got bigger. from CinemaBlend Latest Content https://ift.tt/3ly6q8t via

Don't Throw Away Onion Peels; Here Are 5 Ways You Can Use Them In Your Foods

Onion Skin Uses: If some past researches are to be believed, onion peels are actually more nutritional that the onion itself! from NDTV News - Special https://ift.tt/3512szF

"Modi Idlis", Priced At Rs 10 Per 4 Pieces, To Be Sold In Tamil Nadu's Salem

"Modi Idlis", priced at Rs 10 for four pieces, named after Prime Minister Narendra Modi, are all set to be offered to the public at Tamil Nadu's Salem, courtesy a senior BJP functionary. from NDTV News - Special https://ift.tt/3lznKKq

బంజారాహిల్స్‌ రోడ్‌లో కలకలం: గోనె సంచిలో మహిళ మృతదేహం

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఫుట్ పాత్‌పై ఓ గోనె సంచిలో మృతదేహం కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గోనె సంచిని తెరిచారు. ఆ సంచిలో సుమారు 60 ఏళ్ల మహిళ మృతదేహం from Oneindia.in - thatsTelugu https://ift.tt/34LwbMy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్‌కు కరోనా - రాష్ట్రంలో కొత్తగా 8324 కేసులు - ఒక్క బెంగళూరులోనే మూడు వేలు

కొత్త కేసులు, మరణాల పరంగా కర్ణాటకలో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,324 కేసులు, 115 మరణాలు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారినపడిన వాళ్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌ కూడా ఉన్నారు. దేశంలోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో కర్ణాటకలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJrcji viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉందని లవర్ తో వెళ్లిన రాహుల్, రేప్ చేసి ఫ్రెండ్ కు షేర్ చేశాడు, ప్రాణం !

చెన్నై/ తిరుపత్తూర్: ప్రేమిస్తున్నానని కాలేజ్ అమ్మాయి వెంటపడిన యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఆ యువతి కాలేజ్ లో అధ్యాపకులతో మాట్లాడటానికి కాలేజ్ కు వెళ్లింది. అంతే ఆమెను నమ్మించి ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉందని తీసుకెళ్లిన ప్రియుడు అత్యాచారం చేశాడు. ఏ ప్రియుడు చెయ్యని దారుణమైనపని ఆ కాలాంతకుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/34M07bu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నూతన్ నాయుడును అరెస్ట్ చేయరా?: ఆనంద్ బాబు, బాధితుడికి మంత్రి పరామర్శి, సాయం

గుంటూరు: దళితులపై దాడులతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. బడుగులను హింసిస్తూ వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. దళితులపైదాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు చేస్తోందని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YOtPsO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా విలయం: చైనాలో మరో రికార్డు - గ్లోబల్‌గా 2.5 కోట్లు దాటిన కేసులు - ట్రంప్ సభల్లో నో మాస్క్

కరోనా మహమ్మారి భూగోళాన్ని చుట్టుముట్టి 10 నెలలు గడుస్తున్నా.. దాని ప్రభావం కొంచెం కూడా తగ్గలేదు. ఎపిసెంటర్లు మారుతున్నాయే తప్ప, వైరస్ వ్యాప్తి యథావిథిగా కొనసాగుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల లెక్కల ప్రకారం ఆదివారం నాటికి గ్లోబల్ గా మొత్తం కేసుల సంఖ్య 2.5 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు బలైపోయినవారి సంఖ్య 8.47లక్షలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/32IR0pz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం కేసీఆర్ పై కేంద్రం డేగ కన్ను - జైలుకు వెళ్ళటం ఖాయమన్న బండి సంజయ్ - సొంత క్యాడర్‌కూ వార్నింగ్

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్యం నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాలను కేసీఆర్ భ్రష్టుపట్టించారని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై కేంద్రం డేగ కన్ను వేసిందని, చేసిన తప్పులకు కేసీఆర్ అండ్ కో జైలుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lwqPe1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భర్త, అత్తామామ వేధింపులు: అపార్ట్‌మెంట్‌పై నుంచి కూతురుతో సహా దూకిన టెక్కీ మనోజ్ఞ

గుంటూరు: నగరంలోని లక్ష్మీపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తతోపాటు అత్తమామల వేధింపులు భరించలేక.. ఓ వివాహిత తన 9 నెలల కూతురుతో ఐదంతస్తుల భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jrzz3q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా బారిన పడ్డ వైసీపీ నేతల జాబితాలో మరో ఎమ్మెల్యే: వైరస్ కేసుల్లో ఆయన జిల్లా టాప్

కాకినాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో శాసన సభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వారిలో కొందరు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జాబితాలో వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఎమ్మెల్యే చేరారు. తాజాగా- ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Le1un viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాధే కాదు.. నవ్వూ తెప్పించింది: నాలో ఆర్ఎస్ఎస్ భావజాలం: బీజేపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే రిటార్ట్

తిరుపతి: విప్లవ రచయితల సంఘం సీనియర్ నేత వరవరరావును విడుదల చేయాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడెప్పుడో రాసిన లేఖ.. తాజాగా వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jxVu9f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ - 29 మంది మృతి - రీఓపెనింగ్ తర్వాత భారీ ప్రమాదం!

ఉత్తర చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలో రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. గాయపడ్డ మరో 28 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. షాంగ్జీ రాష్ట్రంలోని జియాంగ్ ఫెన్ కౌంటీలోని రెండంతస్తుల రెస్టారెంట్ భవనం శనివారం ఉదయం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడో బర్త్ డే పార్టీ జరుగుతుండటంతో పదుల సంఖ్యలో జనం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jtL9eu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్, మంత్రి శ్రీరాములు ఇంటికి!

బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వీఐపీల జాబితా రోజురోజుకు చాంతాడంత పెరిగిపోతుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు, ఐపీఎస్, వైద్యులు ఇలా చెప్పకుంటూ పోతే చాలా మంది వీఐపీలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, నాలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాధించుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gG4Z4o viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాక్‌ కాల్పులు: ఆర్మీ జేసీవో మృతి - ఎల్‌వోసీ నౌషీరా సెక్టార్లో ఘటన - శ్రీనగర్‌లో 3 ముష్కరులు హతం

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది పాకిస్తాన్.. భారత సైనిక శిబిరాలపైకి విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ బలగాలు జరిపి కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ (జేసీఓ) ఒకరు మృతి చెందారు. నౌషీరా సెక్టార్ లో ఆదివారం ఉదయం ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jsXEGX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బైక్‌ను తప్పించబోయి.. ట్రక్కును ఢీకొట్టి: నెల్లూరు జిల్లా వాసులు దుర్మరణం: నుజ్జునుజ్జు

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో కనిపించిన భయానక దృశ్యాలు.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మరొకరు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JBRFc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుప్రీంకోర్టును సంస్కరించాల్సిందే - స్వతంత్ర న్యాయవస్థకు 5 మార్గాలు - కాంగ్రెస్ నేత చిదంబరం సూచనలు

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఇటీవలి కాలంలో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. అత్యున్నత స్థాయిలో భారత రాజ్యాంగానికి కాపలాదారుగా ఉండే సర్వోన్నత న్యాయస్థానంలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తద్వారా మాత్రమే న్యాయవ్యవస్థ స్వతంత్ర మరింత పెరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. గడిచిన రెండు దశాబ్దాల్లో సబార్డినేట్ జ్యూడీషియరీ నుంచి సుప్రీంకోర్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b9ejfX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యాప్‌లు..స్టార్టప్‌లు: యువతలో ఉన్న స్పెషాలిటీ అదే: దేశ భవిష్యత్తుకు అదే ఆధారం: మోడీ

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఙానంతో యాప్‌ల తయారీపై దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా యాప్‌ల తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా ఎదిగిన కంపెనీలన్నీ ఒకప్పుడు స్టార్టప్‌లుగా ఆవిర్భవించినవేనని అన్నారు. బిజినెస్ యాప్స్, గేమ్స్ యాప్స్, పిల్లల కోసం యాప్స్.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ వాటిని అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YQ3Q3Z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశీయ బ్రీడ్ జాగిలాలను పెంచుకోండి: ప్రధాని: దేశ రక్షణలో: ఆర్మీలోనూ వాటికి ప్రాధాన్యత

న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయంలో జాగిలాలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయట్లేదని చెప్పారు. భద్రత వ్యవస్థలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ జాగిలాలు బాధితుల ప్రాణాలను నిలపడానికి కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో వివిధ విదేశీ జాతికి చెందిన వాటితో పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EQoJFi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోడీ చెప్పిన బొమ్మల కథ: ఏపీ ప్రస్తావన: విశాఖ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, సీవీ రాజు గొప్పదనం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఏపీ గురించి ప్రస్తావించారు. బొమ్మల గురించి వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బొమ్మలు ఉపయోగపడతాయని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించి మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏటికొప్పాక కళాకారుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmUfta viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా ఎఫెక్ట్: కేసీఆర్ ఏపీ టూర్ షెడ్యూల్ క్యాన్సిల్: భార్యతో కలిసి విగ్రహ ప్రతిష్ఠాపనకు గెస్ట్‌గా

నెల్లూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పర్యటన పూర్తి వ్యక్తిగతమే. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కొత్తగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించాల్సి ఉండగా.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31G2Xgg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోదీ 70వ బర్త్ డే:బీజేపీ భారీ ప్లాన్ - 14 నుంచి 20 వరకు ‘సేవా సప్త్’- శ్రేణులకు హైకమాండ్ ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను ఘనంగా నిర్వహించేందుకు అధికార బీజేపీ భారీ సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ‘సేవా సప్త్' పేరుతో వినూత్న కార్యక్రమాలను చేపట్టనుంది. 70 సంఖ్యను ప్రతిబింబిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు శ్రేణులంతా సేవా వారోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా హైకమాండ్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QEkBup viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశంలో కరోనా కేసుల్లో అన్ వాంటెండ్ రికార్డ్: 35 లక్షల మార్క్‌: 63 వేల మందికి పైగా బలి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ గంటగంటకూ చెలరేగిపోతోంది. ఎవరూ కోరుకోని రికార్డులను నెలకొల్పుతోంది. రోజువారీ కొత్త కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఇదివరకు 60 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. దాన్ని అలవోకగా అధిగమించేశాయి. 75 వేలకు పైగా నమోదవుతున్నాయి. దేశంలో మున్ముందు కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత మరింత భయానకంగా మారే అవకాాశాలు లేకపోలేదనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3juR9Um viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మొహర్రం పండగ దినం కాదా..? మరేంటి దీని ప్రాముఖ్యత?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 మహమ్మదీయుల ప్రధాన పర్వ దినాలలో మొహరం ముఖ్యమైనది. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోక తప్త హృదయాలతో జరుపు కునే కార్యక్రమమే పీర్ల పండుగ మొహర్రం. ముస్లిం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gP0yo1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముంబై దాడుల టెర్రరిస్టులకు షాక్ - హఫీజ్ బావమరిది సహా ముగ్గిరికి జైలు శిక్ష- ఆంక్షల భయంతో పాక్ చర్యలు

2008 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ జమాత్ ఉల్ దవా(జేయూడీ), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సంస్థలకు చెందిన ముగ్గురు కీలక ఉగ్రనేతలకు పాకిస్తాన్ కోర్టు శిక్షలు విధించింది. అందులో ఒకడు జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు స్వయాన బావమరిది కావడం గమనార్హం. ఉగ్రవాదుల కార్ఖానాగా పేరు పొందిన పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు కొనసాగుతోన్న దరిమిలా వాటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jrqUhh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో అదే స్పీడ్: 31 వేలను దాటి: జోరుగా టెస్టింగులు: అదే రేంజ్‌లో కేసులూ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకూ విజృంభిస్తోంది. గంటగంటకూ ప్రభావాన్ని చూపుతోంది. మూడు వేలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా మూడువేలకు కాస్త అటు ఇటుగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి. ఫలితంగా- యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. 31 వేలమందికి పైగా కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/34OyRZU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ ‘డే’మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

చెన్నై/ తిరుప్పూర్: TikTok పిచ్చితో మునిగిపోయిన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. పేరు కనకం అయినా ఒళ్లంతా కామం, బుద్ది మాత్రం శునకం బుద్ది. అసలే డబుల్ బెడ్ రూమ్ హౌస్. తల్లి చేష్టలతో కూతురు బుద్దిమారిపోయింది. తల్లి టీ 20 మ్యాచ్ ఆడితే కూతురు వన్ డే మ్యాచ్ ఆడింది. తల్లి ఒక బెడ్ రూమ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YL8ZKI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వాడని అపార్ట్ మెంట్ లలోనూ, ఎవరూ లేని చోట కూడా .. కరోనా వైరస్ .. ఎలాగంటే !!

కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది . కరోనా వైరస్ ఖాళీగా ఉన్న ఎవరూ లేని స్థలాల్లో , అపార్ట్ మెంట్ లలో కూడా ఉంటుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది . చైనాలోని గ్వాంగ్‌జౌలో ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్ యొక్క బాత్రూంలో కరోనావైరస్ ఉన్నట్టు అధ్యయనంలో తేలింది .సుదీర్ఘంగా ఖాళీగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DdAcOE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా నుంచి కోలుకున్న అమిత్‌షా- త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామన్న ఎయిమ్స్‌....

కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్‌షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా ప్రస్తుతం కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ను రేపో మాపో డిశ్చార్జ్‌ చేసే అవకాశముంది. ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EFJCD4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఖమ్మంలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.... తృటిలో తప్పిన పెను ప్రమాదం...

ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కేబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తుండగా తల్లాడ మండలం మెట్టుపల్లి సమీపంలో ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31EkV2N viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fact Check:గాంధీజీతో ఉన్న ఈ బాలుడు ఎవరు..స్వామి ఆత్మానందేనా..?

శుక్రవారం రోజున స్వామి ఆత్మానంద్‌ వార్షికోత్సవం జరిగింది. ఈ సమయంలో ఆయన జీవితం గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో మరియు ఇతర వెబ్‌సైట్స్‌లో వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఫోటో ఒకటి కనిపించింది. ఈ ఫోటోలో గాంధీజీ మరియు స్వామి ఆత్మానంద్‌లు సన్నిహితంగా ఉన్నారంటూ పేర్కొనబడింది. ఈ ఫోటో గురించి నిజనిజాలు తెలుసుకోకుండా చాలామంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QC58Ly viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషాదం... ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య...

పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రి పైనుంచి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అతని మానసిక స్థితి కూడా బాగా లేనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... నిడదవోలుకు చెందిన కోలా రాంబాబు(32) ఇటీవల కరోనా బారినపడి చికిత్స కోసం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చేరాడు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ... from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QCOU4F viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధానిగా అమరావతి కోసం కౌంటర్ దాఖలు నిర్ణయం ... జనసేన నేతలతో పవన్‌కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో జనసేన పార్టీ మొదటి నుండి రాజధాని అమరావతికి మద్దతుగా నిలబడింది. రాజధాని అమరావతి రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ పోరాటం సాగించారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకొని రాజధానిగా అమరావతి నే కొనసాగాలని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని రాజధాని అమరావతిని కాపాడాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EFJun4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

\"సుశాంత్ సింగ్‌ హత్యకు గురయ్యాడు\" డాక్టర్లు చెబుతుండగా విన్నాను: ఆ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగి అన్ని ఆధారాలను సేకరిస్తూ విచారణ చేస్తోంది. పలుమార్లు సుశాంత్ సింగ్ ప్రియురాలైన రియా చక్రవర్తిని విచారణ చేసింది. ఇప్పటికే పలు ప్రశ్నలు సంధించింది. అయితే తాజాగా ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష సాక్షిగా ఆ వ్యక్తిని పేర్కొన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b6ujPC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒకే యువతి... మారు పేర్లతో యువకులకు వల... పెళ్లి పేరుతో మోసాలు...

ఒకే యువతి... రకరకాల పేర్లు... బాగా సెటిలైన యువకులకు పెళ్లి పేరుతో గాలం వేసి డబ్బులు గుంజడం ఆమెకు అలవాటు. ఇప్పటికీ ఐదు పెళ్లిళ్లు చేసుకుని... ఆ ఐదుగురినీ అలాగే మోసం చేసింది. ఎట్టకేలకు ఓ కేసులో ఇటీవలే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా న్యాయ స్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆ నిత్య పెళ్లి కూతురు కటకటాల వెనక్కి వెళ్లక తప్పలేదు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lq5xit viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Student: 15 ఏళ్ల అమ్మాయిని 8 నెలల గర్బవతి చేసిన రిటైడ్ ఉద్యోగి, ప్రియుడు, బ్లాక్ మెయిల్ తో !

చెన్నై/ క్రిష్ణగిరి/ మదురై: కుటుంబ సభ్యులకు స్థోమతలేదని బంధువుల ఇంట్లో ఉంటు 10వ తరగతి చదువుకుంటున్న 15 ఏళ్ల అమ్మాయి జీవితంతో ముగ్గురు కామాంధులు చెలగాటం ఆడుకున్నారు. మాయమాటలతో ఓ రిటైడ్ ఉద్యోగి, ప్రేమ పేరుతో ప్రియుడు, బ్లాక్ మెయిల్ చేసి ఓ కామాంధుడు కలిసి ఆ అమ్మాయిని 8 నెలల గర్బవతిని చేశారు. అబార్షన్ చేస్తే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hEZRyx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకుతుందా..? వస్తే ఆరోగ్య పరిస్థితి ఏంటి..? అక్కడ ఏం జరిగింది..?

కరోనావైరస్ ఒక్కసారి సోకితే మళ్లీ సోకదా..? కరోనావైరస్ మళ్లీ సోకదు అనేది అపోహ మాత్రమేనా.. అనే ప్రశ్నలకు వాస్తవ పరిస్థితులే సమాధానంగా నిలుస్తున్నాయి. కరోనావైరస్ ఒకసారి సోకిన వ్యక్తికి మళ్లీ సోకదు అనేది అపోహ మాత్రమే అని భావించాల్సి ఉంది. ఎందుకంటే హాంగ్‌ కాంగ్, ఐరోపా దేశాల్లో ఒక వ్యక్తికి సోకిన కరోనావైరస్ తగ్గిపోయి తిరిగి సోకిందన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jqHWw9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోరిక తీర్చు: మహిళతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన, ఫిర్యాదుతో అరెస్ట్

పల్లెలే పట్టుగొమ్మలు.. పల్లె ప్రగతి పథంలో నడిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకోసమే గ్రామ సచివాలయాల్లో వేలాది వాలంటీర్లను నియమించారు. కానీ కొన్ని చోట్ల వాలంటీర్లు తమ విధులను సరిగా నిర్వహించడం లేదు. ఇక కర్నూలులో అయితే వాలంటీర్ రెచ్చిపోయాడు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆ వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చాడు. కర్నూలు జిల్లా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YJYk2V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆగస్టులో దేశవ్యాప్తంగా 25 శాతం ఎక్కువ వర్షాలు- 44 ఏళ్లలో తొలిసారి...

దేశవ్యాప్తంగా ఈసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. వేసవి ముగియగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఆగస్టు నెలలోనూ రుతుపవనాల జాడ కనిపించని రాష్ట్రాల్లో సైతం మెరుగైన వర్షపాతం నమోదవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా తాజా వివరాలను భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఐఎండీ ప్రకటించిన తాజా వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FMZER viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇండో-పాక్ సరిహద్దులో సొరంగం... చొరబాట్ల కోసమే... మరో కుట్ర బట్టబయలు...

ఉగ్రవాదుల కార్ఖానాగా మచ్చబడ్డ పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఎప్పుడూ ఏదో ముప్పు ఎదురవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో భద్రతా బలగాలు ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూ వస్తున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఉన్న భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మరో ఉగ్ర కుట్రను బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు బయటపెట్టాయి. ఆ సరిహద్దును ఆనుకుని ఓ సొరంగ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hDQ6Re viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ డ్రోన్ వీడియో.. వావ్ అంటోన్న నెటిజన్లు..

కనకదుర్గ ప్లై ఓవర్ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. టెస్ట్ రన్ కొనసాగుతోంది. వచ్చేనెలలో ప్లై ఓవర్ ప్రారంభించబోతున్నారు. అయితే ఫ్లై ఓవర్‌కి సంబంధించి డ్రోన్ ద్వారా ఒక వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్‌తో విజయవాడ నగరం దాదాపుగా కనిపించి.. కనువిందు చేస్తోంది. ఆ దృశ్యం మనోహరంగా ఉంది. గత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gyLPNK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శిరోముండనం కేసు ... నూతన్ నాయుడు భార్యతోసహా ఏడుగురిపై కేసు..అందులో నలుగురు మహిళలు

బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించడం ఏపీలో మరో కొత్త వివాదానికి కారణమైంది. ఇటీవల కాలంలో ఈ ఏపీలో దళితులపై దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయి. ఇక తాజాగా నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దారుణం వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b5M2Hb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేబుల్ టీవీ దిగ్గజం, హాత్ వే రాజశేఖర్ కన్నుమూత....

హాత్‌వే డిజిటల్ కేబుల్ మాజీ డైరెక్టర్,వెంకటసాయి మీడియా సంస్థ అధినేత చెలికాని రాజశేఖర్ శనివారం(అగస్టు 29) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. రాజశేఖర్ మరణం ఆయన కుటుంబంతో పాటు మీడియాలోని ఎంతోమంది ఆయన ఆప్తులను విషాదంలో ముంచెత్తింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hIBpN0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

love jihad: కరోనా కాలంలో ఇదేం రామాయణం, మీరే ఏం చేస్తారో తెలీదు, ఆపండి, సీఎం !

లక్నో/ ఉత్దర్ ప్రదేశ్: ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం యువతి, యువకుడి ఇష్టానికి సంబంధించిన విషయం. ప్రేమ పెళ్లిళ్లలను అడ్డుకోవడానికి చాలా సందర్బాల్లో వారి కుటుంబ సభ్యులు అడ్డుపడుతుంటారు. అయితే లవ్ జీహాద్ పేరుతో కొన్ని సంఘ, సంస్థలు లేనిపోని రామాయణాలు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక ముందు మన రాష్ట్రంలో లవ్ జీహాద్ అనే పేరు వినపడకూడదు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/34IOhid viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంకా కోమాలోనే మాజీ రాష్ట్రపతి ... ప్రణబ్ ముఖర్జీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి గతం కంటే కాస్త మెరుగైందని అంటున్నారు వైద్యులు . ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు . ఆయన ఆరోగ్యంపై తాజాగా ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావటంతో సర్జరీ నిర్వహించారు. అప్పటి నుండి ఆయన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YLAFPt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహిళే కావాలనుకుంటే నా కూతురుందిగా- కమలా హ్యారిస్‌పై మరోసారి విషం కక్కిన ట్రంప్‌..

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు దగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఇండో-జమైకాన్‌ మూలాలన్న డెమోక్రాట్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ పడేందుకు ఆమె సరిపోరని వ్యాఖ్యానించారు. న్యూహ్యాంప్‌షైర్‌లో తాజాగా జరిగిన రిపబ్లికన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lu8tdP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరీంనగర్‌లో భారీ ప్రమాదం, విద్యుత్ కార్యాలయంలో ఎగిసిపడ్డ మంటలు..

తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ విద్యుత్ కార్యాలయంలో ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసపడటంతో ఆందోళన నెలకొంది. అయితే ఫైరింజిన్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. కానీ భారీగానే ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాహసన్ రెడ్డి పరిశీలించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G9hsRv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈ పైసలేమైనా మీ అయ్య సొమ్మా ? గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో బల్దియా ఇంజనీర్లపై చల్లా ఫైర్

 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. స్వపక్ష నాయకులే, విపక్ష నాయకుల్లాగా అభివృద్ధి పనులపై నిలదీత కార్యక్రమాలు కొనసాగించారు. ఆసక్తికరంగా సాగిన కౌన్సిల్ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బల్దియా ఇంజనీర్ల పై భగ్గుమన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hzRl3X viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Huawei Watch Fit Debuts With Rectangular AMOLED Display

Huawei Watch Fit has been unveiled as the latest smartwatch by the Chinese company. The new offering comes in a rectangular design - unlike the company's existing Huawei Watch GT 2 and Watch GT... from NDTV News - Special https://ift.tt/32CG2BD

YSRCP దెబ్బకు టీడీపీ ఎమ్మెల్యేకు కష్టాలు.. ఫ్యాన్‌ గాలి తట్టుకుని గెలిచినా!

ఆ ఫ్యామిలీ ఎమ్మెల్యేను బయట అడుగుపెట్టనివ్వకుండా చెక్‌ పెడుతోందట. అధికారిక, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా పిలవాల్సి ఉన్నా అలా జరగడం లేదట. అధికారికంగా నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ అశోక్‌ను అడుగుపెట్టనివ్వడం లేదట. from Samayam Telugu https://ift.tt/34HCOQ1

కరోనా బారినపడ్డ 87 వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది.. 74 శాతం ఆ ఆరు రాష్ట్రాల్లోనే!

Image
కరోనా వైరస్‌పై తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుండి పోరాటం చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మహమ్మారి బారినపడుతున్నారు. వీరిలో కొందరిని మహమ్మారి బలితీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 87 వేల మంది ఆరోగ్య సిబ్బంది బారినపడ్డారు. అయితే, ఇందులో 74 శాతం మంది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ్ బెంగాల్, గుజరాత్ ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకూ కరోనాతో 573 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 86 శాతం ఈ ఆరు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 7.3 లక్షల మంది కోవిడ్-19 బారినపడగా.. ఇందులో ఆరోగ్య సిబ్బంది 28 శాతం మంది ఉన్నారు. అక్కడ మొత్తం మరణాల్లో 50 శాతానికిపైగా వైద్య ఆరోగ్య సిబ్బంది కావడం బాధాకరం. ఆగస్టు 28 వరకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో లక్ష మంది ఆరోగ్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. మహారాష్ట్రలో 24 వేల మంది, కర్ణాటకలో 12,260 మంది, తమిళనాడులో 11,169 మంది వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లకు వైరస్ సోకింది. కరోనా బారినపడ్డ వైద్య ఆరోగ్య సిబ్బంది సంఖ్య ఈ మూడు రాష్ట్రాల్లో 55 శాతంగా ఉంది. అలాగే, మహారాష్ట్రలో 292 ...

మరోసారి దాతృత్వాన్ని చాాటుకున్న సోనూ.. జేఈఈ, నీట్ విద్యార్థులను పరీక్షా కేంద్రానికి తరలిస్తానని హామీ

Image
కోవిడ్-19 సంక్షోభం కారణంగా వలస కార్మికులు, పేదలు ఎదుర్కొన్న కష్టాలను చూసి చలించిపోయి వేలాది మందికి ఆపన్న హస్తం అందించిన వెండితెర విలన్ సోనూసూద్.. నిజజీవితంలో మాత్రం హీరోగా నిలిచారు. కష్టాల్లో ఉన్నామని చిన్న మెసేజ్ చేస్తే చాలు నేనున్నానంటూ అక్కున చేర్చుకుని, వారికి చేతనైనంత సాయం చేస్తూ ప్రశంసలందుకుంటున్న మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సెప్టెంబరు 1 నుంచి జరిగే నీట్‌-జేఈఈలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వారిని పరీక్షా కేంద్రాలకు తరలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వెల్లడించారు. ‘నీట్‌-జేఈఈలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షకు వెళ్లేటపుడు ఎక్కడైనా ఇరుక్కుపోతే నాకు తెలియజేయండి. మీరు మీ పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా నేను సాయం అందిస్తాను. వనరుల కొరతతో ఎవరూ పరీక్షలను మిస్‌ కావద్దు.. ఒకవేళ నీట్-జేఈఈ వాయిదా పడకపోతే ’ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇది విద్యార్థులకుమాత్రమే పరీక్ష కాదని, ప్రభుత్వానికీ పరీక్షే అని ఆయన పేర్కొ న్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నీట్, జేఈఈలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయాలని అభ్యరిస్థున్నాను.. కోవిడ్-19 విజృంభణ సమ...

Congress MP Who Died Was Silenced In Parliament Trying To Speak On Covid

H Vasanthakumar, the Congress MP from Tamil Nadu's Kanyakumari who died on Friday after contracting the coronavirus, had flagged the seriousness of the COVID-19 pandemic in parliament earlier this... from NDTV News - Special https://ift.tt/34JV6A3 via

Athletics, Astros exit, won't play Friday's game

The Oakland Athletics and Houston Astros decided not to play Friday night's game, following the example of other teams protesting the police shooting of Jacob Blake in recent days. from www.espn.com - TOP https://ift.tt/2G1l3Rq via

McCutchen: Robinson Day has extra meaning

Major League Baseball's celebration of Jackie Robinson and his legacy comes on the heels of teams deciding this week to not play their games in protest of the police shooting of Jacob Blake. from www.espn.com - TOP https://ift.tt/2EHZzsb via

MLS club owner on leave amid probe into remarks

null from www.espn.com - TOP https://ift.tt/32xSdzK via

Tiger well off BMW pace after second-round 75

Tiger Woods has plenty of work to do this weekend at the BMW Championship, where he's tied for 55th after a 5-over 75 Friday and needs a major run over the next two days to qualify for next week's Tour Championship. from www.espn.com - TOP https://ift.tt/2EGWYim via

శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే!

Image
దిగొచ్చింది. పసిడి ధర మళ్లీ తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లోనూ పసిడి దిగిరావడం గమనార్హం. పసిడి ధర తగ్గితే వెండి మాత్రం పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,720కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.510 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,240కు పడిపోయింది. Also Read: పసిడి ధర తగ్గితే.. మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.800 పైకి కదిలింది. దీంతో ధర రూ.66,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 2.09 శాతం పెరుగుదలతో 1973 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 2.11 శాతం పెరుగుదలతో 27.59 డాలర్లకు చేరింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చ...

YSRCP దెబ్బకు టీడీపీ ఎమ్మెల్యేకు కష్టాలు.. ఫ్యాన్‌ గాలి తట్టుకుని గెలిచినా!

Image
సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైంది.. ఫ్యాన్ గాలిని తట్టుకుని విజయం సాధించారు. వారిలో ముగ్గురు అధికార పార్టీకి జై కొట్టారు. మిగిలినవారిలో కూడా కొందరు గోడ దూకేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ సత్తాచాటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైకిల్‌కు ఓటేసినా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీ నేతల దెబ్బకు ఎమ్మెల్యే ఇబ్బందిపడుతున్నారట. ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న పిరియా సాయిరాజ్‌ ఫ్యామిలీ ఎమ్మెల్యేను బయట అడుగుపెట్టనివ్వకుండా చెక్‌ పెడుతోందట. అధికారిక, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా అశోక్‌ను పిలవాల్సి ఉన్నా అలా జరగడం లేదట. అధికారికంగా నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ అశోక్‌ను అడుగుపెట్టనివ్వడం లేదట. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే రాకముందే వైఎస్సార్‌సీపీ నేతలు పూర్తి చేస్తున్నారట. రెండు, మూడు సార్లు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారట. వైఎస్సార్‌సీపీ నేతల తీరుకు నిరసనగా ప్రొటోకాల్ పాటించడం లేదని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఎమ్మెల్యే గంటల తరబడ...

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సరికొత్త వ్యూహం.. ఆ ప్లాన్ వర్కౌట్, ఫుల్ హ్యాపీ

Image
అమరావతి ప్రాంతలో కీలక నియోజకవర్గమైన తాడికొండ. అక్కడ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. రైతులు, మహిళలు రోజూ రోడ్డెక్కుతున్నారు. ఈ అసమ్మతిని చల్లార్చేందుకు వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది.. అక్కడ రైతుల్ని, స్థానికుల్ని కాస్త శాంతపరిచేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అమల్లోకి తీసుకొచ్చారు. అమరావతిలో కీలకమైన తుళ్లూరులోనే వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. శ్రీదేవి పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. రాజధాని ఇక్కడే ఉండాలని రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ఇక్కడ ఆఫీస్‌ ప్రారంభించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముందు ఎమ్మెల్యే పర్యటనను కొందరు ఎమ్మెల్యేను అడ్డుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి గొడవ లేకుండానే.. ఈ కార్యక్రమం సజావుగానే సాగింది. వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభించడంతో పాటూ అమరావతి రైతులకు కౌలు చెల్లించినందుకు శ్రీదేవి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం కూడా చేశారు. రైతులు, రైతు కూలీల ముసుగులో కొందరు టీడీపీ ధర్నాలు చేస్తోందని.. CRDA రద్దు జరిగినా.. ప్రభుత్వం మాత్రం కౌలు డబ్బులను, పెన్షన్‌ను అందిచింద...

మరోసారి దాతృత్వాన్ని చాాటుకున్న సోనూ.. జేఈఈ, నీట్ విద్యార్థులను పరీక్షా కేంద్రానికి తరలిస్తానని హామీ

Image
కోవిడ్-19 సంక్షోభం కారణంగా వలస కార్మికులు, పేదలు ఎదుర్కొన్న కష్టాలను చూసి చలించిపోయి వేలాది మందికి ఆపన్న హస్తం అందించిన వెండితెర విలన్ సోనూసూద్.. నిజజీవితంలో మాత్రం హీరోగా నిలిచారు. కష్టాల్లో ఉన్నామని చిన్న మెసేజ్ చేస్తే చాలు నేనున్నానంటూ అక్కున చేర్చుకుని, వారికి చేతనైనంత సాయం చేస్తూ ప్రశంసలందుకుంటున్న మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సెప్టెంబరు 1 నుంచి జరిగే నీట్‌-జేఈఈలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వారిని పరీక్షా కేంద్రాలకు తరలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వెల్లడించారు. ‘నీట్‌-జేఈఈలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షకు వెళ్లేటపుడు ఎక్కడైనా ఇరుక్కుపోతే నాకు తెలియజేయండి. మీరు మీ పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా నేను సాయం అందిస్తాను. వనరుల కొరతతో ఎవరూ పరీక్షలను మిస్‌ కావద్దు.. ఒకవేళ నీట్-జేఈఈ వాయిదా పడకపోతే ’ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇది విద్యార్థులకుమాత్రమే పరీక్ష కాదని, ప్రభుత్వానికీ పరీక్షే అని ఆయన పేర్కొ న్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నీట్, జేఈఈలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయాలని అభ్యరిస్థున్నాను.. కోవిడ్-19 విజృంభణ సమ...

వినేశ్ పొగట్‌కి కరోనా పాజిటివ్.. ఈరోజు ఖేల్‌రత్న‌ అందుకోవాల్సిన రెజ్లర్

Image
భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్ వినేశ్ పొగట్‌కి కరోనా వైరస్ సోకింది. ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వినేశ్ పొగట్‌.. ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్‌‌రత్న అవార్డుకి ఎంపికైంది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శనివారమే ఆ ఖేల్‌రత్న అవార్డుని అందుకోవాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉండనుందని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) తెలిపింది. అర్జున అవార్డుకి ఎంపికైన తెలుగు షట్లర్ సాత్విక్ సాయిరాజ్‌కి కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దాంతో.. ఇద్దరూ ఆ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు. 2021లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన ఏకైక మహిళా రెజ్లర్‌గా నిలిచిన వినేశ్ పొగట్ ప్రస్తుతం హర్యానాలోని సోనెపట్‌లో శిక్షణ తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్పోర్ట్స్ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తొలిసారి వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ.. అవార్డుల్ని అథ్లెట్స్ సమీపంలోని సాయ్ కేంద్రాలకి పంపింది. దాంతో.. ఈరోజు సాయ్ కేంద్రాలకి వచ్చి రాష్ట్రపతి పేర్లు పిలిచిన సమయంలో వచ్చి అథ్లెట్స్ వాటిని అంద...

ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. మాడవీధుల్లో వాహనసేవల ఊరేగింపు కూడా రద్దు

Image
ఈ ఏడాది శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధికమాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించే సంప్రదాయం తిరుమలలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబ‌రు 19 నుంచి 27 వ‌ర‌కు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే, కోవిడ్ కారణంగా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్నట్టు టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించే న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్సవాల‌ను అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎలా నిర్వ‌హించాలో నిర్ణ‌యం తీసుకుంటామని ఆయన అన్నారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స‌మావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ‌‌వారి వైభ‌వాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా కశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు వేంకటేశ్వరస్వామి ఆల‌యాలు నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో స్థానిక భ‌క్తుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ దాత‌ల‌ నుంచి విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించినట్టు పేర్కొన్నారు. అలాగే టీటీడీ ఆదాయం పెంచుకునే ఆలోచ‌న‌లో...

Scream 5 Gets A Release Date, And Snake Eyes Gets a Huge Delay

You take the good, you take the bad. from CinemaBlend Latest Content https://ift.tt/2G7PAgC via

The Riddler: 8 Things You Might Not Know About The Batman's Main Villain

Riddle us this...? from CinemaBlend Latest Content https://ift.tt/2DehVAQ via

Looks Like Disney’s Haunted Mansion Reboot Is Back On Track

The happy haunts have received your sympathetic vibrations and are beginning to materialize. from CinemaBlend Latest Content https://ift.tt/2YHUbfM via

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సరికొత్త వ్యూహం.. ఆ ప్లాన్ వర్కౌట్, ఫుల్ హ్యాపీ

ఈ అసమ్మతిని చల్లార్చేందుకు వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది.. అక్కడ రైతుల్ని, స్థానికుల్ని కాస్త శాంతపరిచేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. from Samayam Telugu https://ift.tt/2QylzIT

వినేశ్ పొగట్‌కి కరోనా పాజిటివ్.. ఈరోజు ఖేల్‌రత్న‌ అందుకోవాల్సిన రెజ్లర్

దేశంలోనే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకి ఈ ఏడాది ఎంపికైన రెజ్లర్ వినేశ్ పొగట్.. కరోనా వైరస్ కారణంగా ఆ అవార్డుని అందుకోలేకపోతోంది. from Samayam Telugu https://ift.tt/3lBhrGn

ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. మాడవీధుల్లో వాహనసేవల ఊరేగింపు కూడా రద్దు

తిరుమల బ్రహ్మోత్సవాలను కొవిడ్‌-19 కారణంగా ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించి, ఉత్సవాల్లో భాగంగా.. మాడవీధుల్లో వాహన సేవల ఊరేగింపులను కూడా రద్దు చేసి, ఆలయానికే పరిమితం చేస్తామని టీటీడీ తెలిపింది. from Samayam Telugu https://ift.tt/32DqopA

Study Finds First Case Of Coronavirus Re-Infection In US

Researchers for the first time have identified someone in the United States who was reinfected with the novel coronavirus, according to a study that has not yet been reviewed by outside experts. from NDTV News - Special https://ift.tt/31CUWsA via

11 Bond Women Who Were Truly 007's Equal

The women that gave James Bond a run for his money. from CinemaBlend Latest Content https://ift.tt/34K55FS via

That Time Quentin Tarantino Snuck Chris Pine’s Grandmother Into Once Upon A Time In Hollywood

Talk about star power! from CinemaBlend Latest Content https://ift.tt/2YEB2eP via

ఎట్టకేలకు నోరు విప్పిన రియా చక్రవర్తి... సుశాంత్ తన కలలో వచ్చాడని మొదలుపెట్టి....

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అన్ని వైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియాచక్రవర్తి ఎట్టకేలకు నోరు విప్పారు. సుశాంత్ మరణించిన జూన్ 14 నుంచి ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయని రియా... మొట్టమొదటిసారిగా ఓపెన్ అప్ అయ్యారు. పలు జాతీయ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hzGK93 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంతరిస్తోన్న అండమాన్ తెగకూ కరోనా - ఉన్నదే 50 మంది అందులో 10 మందికి పాజిటివ్

ఇండియాలో అంతరించిపోతున్న అండమాన్ తెగలనూ కరోనా వైరస్ వదల్లేదు. అక్కడి గ్రేట్ అండమానీస్ తెగలో ప్రస్తుతం 50 మంది మాత్రమే జీవించి ఉండగా, గడిచిన నెల రోజుల వ్యవధిలో వాళ్లలో 10 మంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన పదిమందిలో ఆరుగురు కోలుకుని హోం క్వారంటైన్‌లో ఉన్నారని, గత వారమే కరోనా సోకిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/34D5bPj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆస్తి కోసం వేధింపులు: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్‌పై బామ్మ ఫిర్యాదు, రాజకీయం..

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలి ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబల్ నేత అదితి సింగ్‌పై ఆమె నానమ్మ కమలా సింగ్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తనను తన మనుమరాలు అదితి సింగ్ వేధిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjFyan viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భాయ్ చెప్పాడు.. రూ.34కోట్లు రెడీనా? - ప్రముఖ దర్శకుడికి బెదిరింపు - కారణం తెలిస్తే షాకవుతారు

‘‘ఏంటి సార్.. లాక్ డౌన్ లో కులాసాగా కాలం గడుపుతున్నారా? మళ్లీ సినిమాలు చేయాలంటే కనీసం మీరు ఉండాలిగా.. నేనేం చెబుతున్నానో అర్థమవుతోందా.. అవును.. భాయ్ చెప్పాడు.. రెండ్రోజుల్లోగా రూ.34 కోట్లు రెడీ చేసుకోండి.. చెప్పిన చోటుకు డబ్బు పంపండి..'' అంటూ బెదిరింపులు రావడంతో ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ పోలీసులన్ని ఆశ్రయించాడు. అచ్చం సినిమాను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EzXCOJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జూమ్ లైవ్ మీటింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగి రాసలీలు... కెమెరా ఆఫ్ అయిందనుకుని...

టెక్నాలజీ మీద సరైన అవగాహన లేని ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొంటూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన జూమ్ ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న అతను... తనవంతు అయిపోగానే దాన్ని క్లోజ్ చేయకుండా అలాగే వదిలేశాడు. ఆపై అదే గదిలో తన సెక్రటరీతో శృంగారంలో పాల్గొనడంతో అదంతా జూమ్ లైవ్‌లో రికార్డయింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు అతనిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YFwOUc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా దేవుడి చర్య, 2.35 లక్షల కోట్ల లోటు, రాష్ట్రాలకు 2 మార్గాలు, పన్నులు పెంచలేం: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఈ నేపథ్యంలోనే గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించారు. కరోనా అనేది దేవుడి చర్య అని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురైందన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/34G3els viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మానసిక మానభంగం... ఒంటరి పోరాటానికైనా రెడీ... 143 మంది రేప్ కేసుపై యాంకర్ ప్రదీప్ రియాక్షన్...

సంచలనం రేకెత్తిస్తున్న యువతిపై 143 మంది అత్యాచారం కేసుపై ప్రముఖ యాంకర్ మాచిరాజు ప్రదీప్ స్పందించారు. ఈ కేసులో బాధితురాలు ప్రదీప్ పేరును కూడా బయటపెట్టిన నేపథ్యంలో ప్రదీప్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. బాధితురాలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన ప్రదీప్... ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఆమె చెప్తున్న పేర్లు,స్థలాలు ఇతరత్రా వాటితో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjCRWf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో మద్యం తాగితే రెండు,మూడేళ్లలో హరీ అంటారట.. ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీలో మద్యం అమ్మకాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో మద్యం విక్రయాలపై స్పందించిన ఆయన ఎక్కడా లేని విచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారు అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే మద్యం తాగితే రెండు మూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉందంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. శిరోముండనం కేసులో సీఎం సమీప బంధువు .. రాజధానిపై మింగ మెతుకు లేకున్నా... రఘురామ రచ్చ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gBqbbD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సోనియాపై ముప్పేటదాడి:ఆజాద్ బాంబు -సీల్డ్ కవర్ ప్రెసిడెంట్లకు విలువుదా? సీడబ్ల్యూసీకీ ఎన్నికల డిమాండ్

జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభానికితోడు అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసమ్మతి నేతలంతా కలిసి అధినేత్రి సోనియా గాంధీపై ముప్పేటదాడి జరుపుతున్నారు. కొత్త నాయకత్వం, పార్టీ ప్రక్షాళన అంశంపై సోనియాకు ఘాటు లేఖ రాసిన 23 మంది నేతలను కాంగ్రెస్ శ్రేణులు టార్గెట్ చేస్తున్న దరిమిలా.. ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QtQNk7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారీగా కరోనా కేసులు, 4 లక్షలకు చేరువలో.. తమిళనాడును దాటనున్న ఏపి, రెండో స్థానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ.. బుధవారం 10వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం కూడా ఏమాత్రం తగ్గకుండా 10వేల కంటే ఎక్కువే కొత్తగా కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న క్రమంలో కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FWgoQI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు కేటాయింపు ...ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై ఆసక్తికర చర్చ

ఏపీ ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి శర వేగంగా అడుగులు వేస్తోంది. ఒకపక్క కాపులుప్పాడ కొండపై హైకోర్టులో విచారణ జరిగిన గంటలోపే స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణాలు ప్రారంభించడానికి కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవోను విడుదల చేసింది. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు .. శరవేగంగా నిర్ణయాలు .. కేంద్రం వద్ద పావులు కదపనున్న జగన్ సర్కార్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/32sMNWR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని తరలింపు... హైకోర్టు కీలక నిర్ణయం... సీఎం జగన్,మంత్రివర్గానికి నోటీసులు....

రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్, మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే టీడీపీ, బీజేపీలకు కూడా నోటీసులు జారీ చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరించిందని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YFQWFJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Salam bhai: హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్న ముస్లీం, పెళ్లి ఎలా చేశాడంటే, గ్రేట్, వైరల్ !

ముంబై/ అహ్మద్ నగర్: రాముడు మావాడు, అల్లా మీవాడు అని చీటికిమాటికి పొట్లాడుకుంటున్న ఈ కాలంలో ఓ ముస్లీం సోదరుడు చేసిన పని ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటున్నారు. సొంత అక్కచెల్లెళ్లు లేరని ఆవేదన చెందిన ఓ ముస్లీం సోదరుడు ఇద్దరు హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న ఇద్దరు యువతులు పెళ్లి వయసుకు రావడంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YHezO9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రక్షణ రంగంలో 74% విదేశీకి అనుమతి - ‘ఆత్మరనిర్భర్ భారత్’పై ప్రధాని మోదీ - అంటే తలుపులు మూయడం కాదు

''ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే బయటివాళ్లను లోనికి రానివ్వకుండా మనకు మనం అన్ని తలుపులు మూసేయడం కాదు. ఆత్మనిర్భర్ అసలు ఉద్దేశం.. భారతదేశాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్ది.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించే స్థాయిలో నిలబెట్టడం'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ అభియాన్ లో భాగంగా రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలంటే ఏం చేయాలనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aYUpUT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దర్శకుడు శంకర్‌కు భూకేటాయింపులు... మరి వాళ్లకూ ఇలాగే ఇస్తారా... ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..

సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం కారు చౌకగా భూమిని కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరిగింది. రూ.2.5కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.25లక్షలకే ఎలా కేటాయించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దర్శకుడు శంకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. అయితే న్యాయస్థానం ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ln1KCd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి .. క్యాబినెట్ హోదా కూడా !!

ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ సలహాదారులకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నారని, అనవసరంగా వారి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది . రెండు రోజుల క్రితమే రామచంద్రమూర్తి ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చెయ్యగా ఆంధ్ర ప్రదేశ్ లో మరో సలహాదారుని నియమిస్తూ ఏపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEYlFa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సోనియాపై ధిక్కారం: మళ్లీ ఫైరైన కపిల్ - బీజేపీని వదిలేసి, సొంతవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?

జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. సమర్థవంతుడైన నాయకుణ్ని ఫుల్ టైమ్ అధ్యక్షుడిగా నియమించాలంటూ 23మంది నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన వ్యవహారంపై దుమారం పెద్దదైంది. సోనియాపై ధిక్కార పతాకగా అభివర్ణిస్తోన్న ఈ ఉదంతంలో సీనియర్ నేత కపిల్ సిబల్ మరోసారి అధిష్టానంపై నిప్పులు చెరిగారు. చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gvotZr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పక్కింటివారికి కరోనా వస్తే.... కంగారు వద్దు... ఈ జాగ్రత్తలతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి...

గత ఆర్నెళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో ప్రజల్లో ఎంత భయముందో... ఇప్పటికీ అంతే భయం నెలకొంది. అయితే పరిస్థితుల్లో మాత్రం కొంత మార్పు వచ్చింది. పక్క వీధిలో కరోనా వచ్చిందంటేనే బెంబేలెత్తిపోయి బంధువుల ఇళ్లకు వెళ్లినవారు సైతం ఇప్పుడు కాస్త ఆలోచిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లకుండా ఉన్నచోటే సరైన జాగ్రత్తలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/34EBFbR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వ్యాప్తిపై తెలంగాణా జిల్లాల్లో సర్వే ... ఎన్ఐఎన్, తెలంగాణా సర్కార్ సంయుక్త నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఏవిధంగా ఉంది అన్న విషయం పై జాతీయ పోషకాహార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సర్వే నిర్వహిస్తుంది. నల్గొండ, కామారెడ్డి ,జనగామ జిల్లాలలో మూడు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 1200 మంది నుండి నమూనాలు సేకరించి సర్వే చేయనున్నారు. ముఖ్యంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jhZlXO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నెల్లూరులో మహిళ దారుణ హత్య... డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెళ్లిన దుండగులు...

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కావలిలోని పుచ్చలపల్లివారి వీధిలో గురువారం(అగస్టు 27) కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ వివాహితను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కావలికి చెందిన షకీల(25) అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తతో విబేధాల కారణంగా ఏడాది క్రితం విడాకులు తీసుకుంది. అప్పటినుంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QtrdM7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే గందరగోళం - మొహర్రంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - ఊరేగింపులకు నో

దేశంలో కరోనా వ్యాప్తికి మతాలను ముడిపెడుతూ విద్వేషం వెళ్లగక్కుతోన్న తీరును న్యాయస్థానాలు మరోసారి గర్హించాయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ ముస్లింలను బలిపశులు చేశారంటూ బాంబే హైకోర్టు(ఔరంగాబాద్ బెంచ్) గతవారం ఆగ్రహం వ్యక్తం చేయగా, మొహర్రం పండుగపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ గురువారం సుప్రీంకోర్టు సైతం వర్గాలను టార్గెట్ చేయడంపై అనూహ్య వ్యఖ్యలు చేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EErWaG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Original Dune Star Explains Why He’s Psyched For Denis Villeneuve’s Version

This actor can't contain their excitement. from CinemaBlend Latest Content https://ift.tt/3hBKcAa via

Logan and 4 Other R-Rated Movies That Wouldn't Be Out Of Place On Disney+

There are understandable reasons why you won't find these films on Disney+, but perhaps there are equally good reasons they should be included. from CinemaBlend Latest Content https://ift.tt/3jgzYW8 via

94 ఏళ్ల తల్లి, 70 ఏళ్ల కూతురు కరోనాను జయించారు - ఐదు రోజుల్లోనే భేషుగ్గా ఇంటికి - వైరల్ వీడియో

ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కొవిడ్ మరణాల రేటు చాలా తక్కువని తెలిసిందే. మహమ్మారి బారినపడి ఇప్పటిదాకా చనిపోయినవాళ్లలో 70 శాతానికిపైగా 60ఏళ్లు పైబడినవాళ్లే ఉన్నారు. అలాంటిది, ఈ తల్లీకూతుళ్లు కరోనాను ఐదు రోజుల్లోనే కరోనాను జయించిన తీరు అందరిలో ధైర్యం నింపుతున్నది.   గుడ్‌న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hyOp7w viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతి రైతుల అరెస్టు గర్హనీయం, ఒప్పందం ఉల్లంఘించొద్దు: పవన్ కళ్యాణ్

అమరావతి: కౌలు అడిగిన రాజధాని రైతులను అరెస్ట్ చేయడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదన్నారు. ఒప్పందం ప్రకారం - భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hw653W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు... జూనియర్ ఆర్టిస్టులతో...

హైదరాబాద్ జీడిమెట్లలోని షాపూర్‌లో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు విటులు,నలుగురు మహిళలతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ మహిళల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. పక్కా సమాచారంతో ఓ లాడ్జిపై దాడి చేయడంతో ఈ వ్యభిచార దందా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే... జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YD7sGF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికం, కృష్టాలో స్వల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఏపీనే నిలుస్తుండటం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు కంటే కూడా ఏపీలోని కొత్త కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lkYmrC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుడ్‌న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి అడుగు - ఎస్పీ చరణ్ తాజా వీడియో

లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలిస్తున్నాయనడానికి సంకేతంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ పాట పాడేందుకు ప్రయత్నించారన్న శుభవార్తను ఆయన కొడుకు ఎస్పీ చరణ్ తెలియజేశారు. కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయకుడి ఆరోగ్యం కాస్త మెరుగైందని చరణ్ బుధవారం నాటి వీడియో అప్ డేట్ లో ప్రకటించారు. ఎంజీఎం ఆస్పత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Exy591 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డ్రగ్స్ లింకులు.. రంగంలోకి నార్కోటిక్స్.. ఎనీ టైమ్ బ్లడ్ టెస్టుకు రెడీ అన్న రియా..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో 'డ్రగ్స్' లింకులను తేల్చేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే సీబీఐ,ఈడీ విచారణలు, కేసు చుట్టూ బోలెడు అనుమానాల నడుమ ఎన్‌సీబీ ఎంట్రీతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఎన్‌సీబీ ఢిల్లీలో రియా చక్రవర్తి,ఆమె సోదరుడు షోయిక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qr5OTI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

JEE, NEETపై కేంద్రం కుండబద్దలు - ఇప్పటికే 85 శాతం డౌన్‌లోడ్స్ - విద్యార్థుల ఒత్తిడివల్లే:పోఖ్రియాల్

వివాదాస్పదంగా మారిన నీట్(NEET),జేఈఈ(JEE) పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేయబోమని కుండబద్దలు కొట్టింది. పరీక్షల వాయిదా కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నందు వల్లే ముందుకు వెళుతున్నామని, రెండో ఆలోచనేదీ తమకు లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వ్యాఖ్యానించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31xG8eC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మీ అమ్మా, నానమ్మను చంపేశా: కొడుకు, కూతుళ్లకు అమెరికాలోని భారత క్రీడాకారుడి ఫోన్, అరెస్ట్

వాషింగ్టన్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన ఓ మాజీ క్రీడాకారుడు తన తల్లిని, బార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత తనను తాను గాయపర్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EumSGb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fact Check:భారత్‌లో ప్లాస్టిక్ గుడ్లు అమ్ముతున్నారు.. వీడియో వైరల్,ఈ వార్తలో నిజమెంత?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా చాలా అవాస్తవమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో చాలా అనర్థాలే జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గట్టి నిఘాను పెడుతున్నాయి. అప్పుడెప్పుడో ప్లాస్టిక్ గుడ్లు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అదే వీడియో మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. భారత్‌లో ప్లాస్టిక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31yBQ6V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fact Check : రూ.2వేల నోటును ఆర్బీఐ నిషేధించిందా...?

భారతీయులు ఇప్పటివరకూ ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినవాటిల్లో రూ.2000 నోటుపై నిషేధం ఒకటి. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోకపోయినా... ఇప్పటికీ ఎంతోమంది గూగుల్‌లో ఈ అంశంపై సెర్చ్ చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన ఈ నోటును ప్రభుత్వం నిషేధించిందా... లేదా నిషేధించబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. Oneindia దీనిపై పలువురు అధికారులను సంప్రదించగా... from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D2ZPld viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా లాక్ డౌన్ దారుణం- జీతం కోతపై యజమానితో గొడవ - పీక కోసి బావిలో పడేసిన ఉద్యోగి

కరోనా మహమ్మారి కారణంగా కొనసాగుతోన్న లాక్ డౌన్ దాదాపు అందరి జీవితాలనూ ప్రభావితం చేసింది. శాలరీడ్ వర్గంలోనే సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోగా, అసంఘటిత రంగమైతే అతలాకుతలమైపోయింది. ఉద్యోగాల్లో ఉన్నోళ్లకూ జీతం కోతలు తప్పడంలేదు. బతికుంటే బలుసాకు తినొచ్చని అందరూ అడ్జెస్ట్ అయిపోతున్న వేళ కొందరు మాత్రం క్రైమ్ బాటపడుతున్నారు. జీతం కోతంలో కోత పెట్టాడన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gxEZrF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హెచ్‌సీక్యూ, అజిత్రోమైసిన్ కిలిపి వాడితే గుండెకు ప్రమాదమే..: శాస్త్రవేత్తల అధ్యయనం

న్యూఢిల్లీ: భారత ఔషధం హైడ్రోక్సిక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) కరోనా మహమ్మారి చికిత్సలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో ఔషధం అజిత్రోమైసిన్ మాత్రలు కూడా కరోనా చికిత్సలో వినియోగిస్తున్నారు. అయితే, ఈ రెండు మాత్రలను ఒకేసారి వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/34CZvET viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Super CM: తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం, ఏడాదిలో రూ. 5, 000 కోట్లు లూటీ ?, సాక్షం, లక్ష్మణ్ !

బెంగళూరు/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5, 000 కోట్లకు పైగా ప్రజల డబ్బులు లూటీ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ముఖ్యమంత్రి అనే ధీమాతో కేవలం ఒక్క సంవత్సరంలో బీవై. విజయేంద్ర రూ. 5 వేల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gr4KtO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్‌తో తండ్రీకూతుళ్లు... సిద్దిపేటలో కలకలం...

సిద్దిపేట జిల్లా కోహెడ తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. పెట్రోల్ డబ్బాలతో కార్యాలయంలోకి వెళ్లిన తండ్రీకూతుళ్లు తలుపులు మూసి ఆత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగితేనే అక్కడినుంచి కదులుతామని లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో వారు శాంతించినట్లు తెలుస్తోంది. కోహెడ మండలం చెంచల చెరువులపల్లి గ్రామానికి చెందిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/31u3aTA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖపట్నం మరో రికార్డు... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రభుత్వ ప్రకటనతోనే..!

విశాఖపట్నం: ఇప్పటికే కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో తొమ్మిదవ స్థానం పొందిన విశాఖపట్నం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి మన విశాఖనగరం పెట్టుబడులకే కాకుండా పర్యాటక రంగం,మౌలిక సదుపాయాలకు కూడా ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వస్తుందని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచే విశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. అదే సమయంలో చాలామంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjmMjr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా ... టీఆర్ఎస్ లో వరుసగా కోవిడ్ బాధితులు

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి వదలడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలపై కరోనా పంజా విసురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబం కూడా కరోనా బారిన పడగా, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EzfgSu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముస్లిం ఫ్యామిలీలో గణేశ్ ఫెస్టివల్... మత సామరస్యాన్ని నిలబెట్టిన మూడేళ్ల చిన్నారి...

పిల్లలు దైవ సమానులని చాలామంది హిందువుల నమ్మకం. పిల్లలు దైవం ఇచ్చిన కానుకలని ముస్లింల విశ్వాసం. మతమేదైనా పిల్లల పట్ల దాదాపుగా అందరి భావన ఒక్కటే. వారు కల్మషం లేనివారు, ప్రపంచంతో ఏ పేచీ లేనివారు. దేవుడంటే ఏమిటో తెలియకపోయినా తల్లిదండ్రులు చెప్తే ముద్దుగా చేతులెత్తి మొక్కేవారు. అయితే మన దేవుడు,పరాయి దేవుడు అన్న భావాలు పెద్దలకే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aYnLCA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తమిళనాడు బోర్డర్‌లో సినీ ఫక్కీలో దోపిడీ- లారీ ఆపి రూ.7 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల చోరీ..

ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో సినీ ఫక్కీలో ఓ దోపిడీ జరిగింది. ఇందులో అచ్చుగుద్దినట్లు సినిమా తరహాలోనే ఆగంతకులు సెల్‌ఫోన్ల స్టాక్‌తో వెళ్తున్నలారీని ఆపి రూ. 7 కోట్ల విలువైన స్టాక్‌ను ఎత్తుకెళ్లారు. నగరి సమీపంలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. లారీలో పూర్తి స్టాక్‌ను కాకుండా తమకు కావాల్సిన విలువైన సెల్‌ఫోన్లను మాత్రమే from Oneindia.in - thatsTelugu https://ift.tt/32stUmW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అనూహ్యం: గాల్వాన్‌పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్‌పై అక్కసు

భారత్, చైనా సంబంధాలతోపాటు ప్రపంచ రాజకీయాలనూ తీవ్రంగా ప్రభావితం చేసిన 'గాల్వాన్ ఘర్షణ'పై డ్రాగన్ దేశం ఎట్టకేలకు పశ్చాత్తాపం చెందింది. 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గాల్వాన్ ఘర్షణను చరిత్రలోనే దురదృష్టకర సంఘటనగా చైనా అభివర్ణించింది. అయితే, ఇప్పటికీ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లకపోవడం, మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఆత్మనిర్భర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YGeryy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సోనియా కొత్త వ్యూహం.. బీజేపీకి చెక్ పెట్టేనా.. కలిసొచ్చేదెవరు..?

ప్రతీ కార్యం వెనక పరమార్థం ఉంటుంది. అసలు కార్యం ఒకటైతే దాని వెనక అర్థం మరొకటి ఉంటుంది. ఇది రాజకీయాల్లో కామన్. అవసరమనుకుంటే చిరకాల శతృవుతో నైనా స్నేహం చేయగలరు రాజకీయ నాయకులు. ఇక దేశ రాజకీయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YU8FJR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెదిరిస్తే భయపడొద్దు .. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా ..రఘురామ సంచలనం

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వ వైఖరిపై , అలాగే వైసీపీ నేతల తీరుపై పలు అంశాలను ప్రస్తావించారు . బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, ఏపీ ప్రజలకు హితవు పలికారు. నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని అయినప్పటికీ ఎవరూ చలించవద్దు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎవర్ని ఎవరూ ఏమీ చేయలేరని, ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా రఘురామ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b7u336 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Hugh Jackman Would Be Down To Do A Face/Off Reboot With Ryan Reynolds, But Has One Request

What could that request possibly be? from CinemaBlend Latest Content https://ift.tt/3aYlPKk via

Joseph Gordon Levitt Hilariously Details How He Tried To Get Out Of Starring In 10 Things I Hate About You Multiple Times

The Project Power recalls wanting to be known as a "serious" actor since he started working in Hollywood as a kid. from CinemaBlend Latest Content https://ift.tt/2YCmJam via

అమానుషం: మహిళ మృతి!, కరోనా అనుమానంతో జేసీబీలో స్మశానానికి

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారిని ఒంటరి చేస్తూ.. వారిని మరింతగా కుంగదీస్తున్నారు. దీంతో వారు మానసికంగా ఒత్తిడికి లోనై ఆ వ్యాధితోనే బలవుతున్నారు. ఇక కరోనాతో మృతి చెందినవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కన్నవారు కూడా కరోనా మృతుల అంత్యక్రియాల్లో పాల్గొనడం లేదు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32jqcMg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేరళ సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం.... ఆ ఆధారాలను మాయం చేసే కుట్ర...?

తిరువనంతపురంలోని కేరళ సచివాలయంలో మంగళవారం(అగస్టు 25) అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న ప్రోటోకాల్ సెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో సాయంత్రం 4.45గం. సమయంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్,రెస్క్యూ టీమ్స్ స్పందించడంతో మంటలను త్వరగానే అదుపు చేయగలిగారు. ప్రమాదంలో పలు డాక్యుమెంట్స్,ఫైళ్లు,కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడ్డ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు సెక్రటేరియట్‌లోని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lgwnJv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారం

మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక దళ బృందాలు సహాయకచర్యలు చేపట్టగా, ఇప్పటివరకు 60 మందిని కాపాడారు. వారిలో 4ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇంకా శిధిలాల కిందే పలువురు చిక్కుకొని ఉండటంతో రెస్క్యూ కొనసాగుతున్నది. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htXJd4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

14 నుంచి పార్లమెంటు సమావేశాలు!: కరోనా కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ నెల నుంచి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సూచించినట్లు తెలిసింది. శని, ఆది వారాల్లో కూడా లోక్‌సభ , రాజ్యసభ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటలపాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lhEJRj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ కరోనా:‘యాక్టివ్‌’లో దేశంలోనే టాప్2 - కొత్తగా 9927 కేసులు, 92 మృతి - ఐదు జిల్లాలో ఉధృతంగా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 64, 351 శాంపిళ్లను టెస్టు చేయగా, కొత్తగా 9927 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.71లక్షలకు చేరింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3leObop viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అదే టర్నింగ్ పాయింట్.. 'పుల్వామా' స్కెచ్ బయటపడిందిలా.. చొరబాటు సమయంలోనూ సెల్ఫీలు...

భారత్-పాక్ సంబంధాలను మరింత జటిలం చేస్తూ... ఇరు దేశాల మధ్య యుద్ద వాతావారణాన్ని సృష్టించిన పుల్వామా దాడికి సంబంధించి ఎన్ఐఏ జమ్మూ కోర్టులో 13500 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌‌పై ఉగ్రవాదులు ఎలా దాడికి పాల్పడ్డారు... ఎక్కడినుంచి ధ్వంసరచన చేశారు... ఎంతమంది ఎప్పుడెప్పుడు ఎలా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు... తదితర అంశాలను చార్జిషీట్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FVX71Y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్ నుంచి మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ చివరి దశలో: రష్యా ‘స్పుత్నిక్ వీ’ కూడా మనదేశంలోనే

న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రష్యాతోపాటు భారత్, యూకే, అమెరికా లాంటి దేశాలు కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు కసరత్తులు వేగవంతం చేస్తున్నాయి. కాగా, మూడు వ్యాక్సిన్ అభ్యర్థులు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కు చేరుకున్నాయని మంగళవారం ఐసీఎంఆర్ ప్రకటించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jdWAqk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో 5 నుంచి జగనన్న విద్యా కానుక - పంపిణీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘జగనన్న విద్యా కానుక' పంపిణీకి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42 లక్షల 32 వేల మంది విద్యార్థులకు తలా మూడు జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను అందించనున్నారు. సెప్టెంబరు 5 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QooVxP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fact check : సోషల్ మీడియాలో ఆ ఫోటోలతో ఫేక్ ప్రచారం...

హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న సోహ్నా రోడ్ ఫ్లైఓవర్ శనివారం(అగస్టు 22) రాత్రి హఠాత్తుగా కూలిపోయిన సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్ కుప్పకూలిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇవే ఫోటోలతో కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి తెరదీశారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ కృపం ఫొనిక్స్ మాల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో బ్రిడ్జి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jcCg8N viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్కూళ్ల రీఓపెనింగ్ ఇప్పుడే కాదు - సెప్టెంబర్ 1ని ఖరారు చేయలేదన్న కేంద్రం - తలో దారిలో రాష్ట్రాలు..

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 31.72లక్షలకు, మరణాల సంఖ్య 58,562కు పెరిగింది. రికవరీలు, మరణాల సంఖ్య పరంగా భారత్ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. స్కూళ్లు, కాలేజీలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EC2tPm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శత్రువును భయపెట్టేందుకు అమాయకుడ్ని అంతమొందించారు: తల, మొండెం వేరుగా..

వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేయడంపై సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ, ఇక్కడ వాస్తవంగా జరిగింది. ఈ దారుణ ఘటనలో ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tHase viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌‌ హ్యాక్... పాకిస్తానీ హ్యాకర్ల పనే...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ kishanreddy.com మంగళవారం(అగస్టు 25) హ్యాక్‌కి గురైంది. పాకిస్తానీ హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్న కథనాలు వస్తున్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున హ్యాక్‌కి గురైన ఈ వెబ్‌సైట్‌లో కశ్మీర్ విముక్తి,పాకిస్తాన్ తదితర అంశాలతో పాటు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు కొన్ని సందేశాలను ఉంచారు. వెబ్‌సైట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/34vj1TP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..

కరోనాతో పారాడుతోన్న గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొందరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తోన్న ప్రార్థనలు మెల్లగా ఫలిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాధికి గురై, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని, డాక్టర్లు అందిస్తోన్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వెల్లడైంది. షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hFTAmx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుశాంత్ మృతికి దుబాయ్‌ లింకులు... విష ప్రయోగం...? ఆ నిర్మాతపై అనుమానాలు...

అనేక అనుమానాలు,చిక్కుముళ్లు,మలుపులు... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుశాంత్ మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. 'సుశాంత్ హంతకుల రాక్షస మనస్తత్వం,వారి ప్రమేయం నెమ్మదిగా బయపడుతుంది. సుశాంత్ కడుపులో ఉన్న విషపు ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకే పోస్టుమార్టమ్‌ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు.' అని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aWARAA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతిపై చంద్రబాబు ఫేక్‌ పోల్స్‌- ఆ 23 చోట్ల కూడా నమ్మడం లేదన్న సజ్జల..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారుకు అమరావతి ఆందోళనలు తలనొప్పిగా మారాయి. దీంతో ఇప్పటివరకూ అమరావతిలో అక్రమాలపై రోజుకో విమర్శ చేస్తూ వచ్చిన ప్రభుత్వం, తాజాగా రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తున్న పోల్స్‌పైనా అసహనం వ్యక్తం చేసింది. అమరావతి రాజధానిపై టీడీపీతో పాటు వివిధ టీవీ ఛానళ్లు నిర్వహిస్తున్న పోల్స్‌పై ప్రభుత్వ సలహాదారు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aXiD1u viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సరిహద్దుల్లో చైనా కవ్వింపులు- రష్యా మిసైల్‌ వ్యవస్ధలను రంగంలోకి దింపుతున్న భారత్‌...

చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు భారత్‌పై కత్తులు దూస్తున్న డ్రాగన్‌ దేశం తాజాగా హెలికాఫ్టర్లతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే పలు యుద్ధ సన్నాహాలు చేస్తున్న భారత్‌.. తాజాగా భుజాలపై ఉంచి పేల్చగలిగే రష్యన్‌ క్షిపణులను సరిహద్దుల్లో మోహరిస్తోంది. నియంత్రణ రేఖ దాటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/32qhAU2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: ఆసుపత్రిలో రోగి మాయం, డ్రైనేజ్ లో శవం, కిడ్నీలు కొట్టేసి హత్య ?, ఆసుపత్రి మటాష్ !

వారణాసి/ లక్నో/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఆ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలు తీసుకోవాలంటే వారి కుటుంబ సభ్యులు కొన్ని ప్రాంతాల్లో వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో కరోనా కాటుకు బలి అయిన వారి మృతదేహాలు చూడకుండా ప్లాస్టిక్ కవర్లలో చుట్టేసి ఇస్తున్నారని పలు ప్రాంతాల్లో ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUO10F viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చిన సుప్రీం ధర్మాసనం నేడు తీర్పు రిజర్వ్ చేసింది . 2020 జూన్ 27 మరియు 29 తేదీలలో వరుసగా రెండు వివాదాస్పద ట్వీట్ల ద్వారా ప్రస్తుత సిజెఐ ఎస్ ఎ బోబ్డే మరియు గతంలో పని చేసిన నాలుగు సిజెఐలకు వ్యతిరేకంగా ఆయన చేసిన 'ధిక్కార from Oneindia.in - thatsTelugu https://ift.tt/34xEnAc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరో వ్యాక్సిన్‌తో రష్యా రెడీ... ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ సక్సెస్... నవంబర్‌లో ఉత్పత్తి...

కరోనా వైరస్ చికిత్స కోసం ప్రపంచ దేశాలన్నింటి కంటే ముందు రష్యా 'స్పుత్నిక్ వి' టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని మొదటి దశ ఉత్పత్తిని కూడా రష్యా ప్రారంభించింది. తాజాగా ఇదే రష్యా నుంచి మరికొద్దిరోజుల్లోనే మరో కరోనా వ్యాక్సిన్ కూడా రానుంది. వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరలాజీ&బయాలజీ అభివృద్ది from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lcGWgZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాకిస్తాన్ కుట్రపై తిరుగులేని ఆధారాలు - పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ 13,500 పేజీల చార్జిషీట్

ఉగ్రవాదుల కార్ఖానాగా పేరు పొందిన పాకిస్తాన్.. ఇండియాలో ధ్వంసరచనకు పాల్పడిందనేందుకు తిరుగులేని ఆధారాలు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీటును ఫైల్ చేసింది. జమ్మూలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు మొత్తం 13,500 పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేశామని, అందులో కేసుకు సంబంధించిన టెక్నికల్, మెటీరియల్, సందర్భోచిత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aWngcw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్‌లో కరోనా తగ్గుముఖం, బిల్లు ఎక్కువేస్తే చర్యలు

గత కొద్దిరోజులుగా గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు తక్కువగా వస్తున్నాయి. అయితే ఇవీ వచ్చేనెల చివరి వరకు ఆశించినస్థాయిలో ఉండనున్నాయి. ఇందుకు కారణం కరోనాపై ప్రజలకు పూర్తి అవగాహన రావడమేనని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు తెలిపారు. ఇలానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఎవరైనా సరే బయటకు వెళితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FWtg9C viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శ్రీశైలం అగ్నిప్రమాదంలో కొత్త కోణం .. అర్దరాత్రి సమయంలో బ్యాటరీల మార్పుపై అనుమానాలు

శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన సిఐడి ప్యానెల్ బోర్డులో వచ్చిన మంటలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అంతా భావిస్తున్న నేపథ్యంలో తాజాగా దర్యాప్తులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కొత్త బ్యాటరీలు అమరుస్తున్నట్టు , from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D0G4uy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

What The Hell Are Bill And Ted Actually Good At? The Trilogy’s Co-Creator Explains

Good students? Good musicians? What can these guys do? from CinemaBlend Latest Content https://ift.tt/32j9We0 via

కరోనాతో ఆస్పత్రిలో మాజీ సీఎం - ఆయన కొడుకు, ప్రస్తుత సీఎంకూ టెస్టులు..

జార్ఖండ్ ఉద్యమ సారధి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్, మాజీ సీఎం, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్ ఆస్పత్రిలో చేరారు. తన భార్య రూపా సోరెన్ తోపాటు రాంచీలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. రెండ్రోజుల కిందట శిబు దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఉన్నట్లుండి from Oneindia.in - thatsTelugu https://ift.tt/34wNNvA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్: సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు డిజిటల్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QjPnIO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా: వాహనదారులకు ఊరట - లెసెన్స్, ఇతర పత్రాల వ్యాలిడిటీ డిసెంబర్ 31 వరకు పొడగింపు

ఇంకో వారంలో అన్ లాక్ 4.0లోకి ప్రవేశించనున్నప్పటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కర్యకలాపాలు మునుపటిలా వేగం పుంజుకోలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులకు ఊరటను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్స్, పర్మిట్స్, రిజిస్ట్రేషన్లతో పాటు వాహనదారుల లైసెన్స్ వ్యాలిడిటీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QlIHtP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాహుల్‌తో నారా లోకేష్.. సోనియాతో చంద్రబాబును పోల్చుతూ జీవీఎల్ ఏకిపారేశారంతే!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై కొనసాగుతున్న సంక్షోభంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు కోరుతూ కొందరు సీనియర్ నేతలు లేఖలు రాయడం, నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై చర్చలు జరగడం.. చివరకు సోనియా గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని నిర్ణయించడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YLOQV1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం... తప్పిన పెను ప్రమాదం...

విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఉన్న కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రం‌లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగడంతో పరిస్థితి త్వరగానే అదుపులోకి వచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3grsQoj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

5 అంతస్తుల్లో 45 కుటుంబాలు - కుప్పకూలిన బిల్డింగ్ - శిథిలాల్లో 70 మందికిపైగా - సీఎం దిగ్భ్రాంతి

కరోనాకు తోడు భారీ వర్షాలతో అతలాకుతలమైన మహారాష్ట్రలో మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ పట్టణంలో సోమవారం ఓ ఐదంతస్తుల భవంతి కుప్పకూలింది. తారీఖ్ గార్డెన్ గా పిలిచే ఆ బిల్డింగ్ లోని 45 పోర్షన్లలో పలు కుటుంబాలు జీవిస్తున్నాయి. సోమవారం సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో అది ఒక్కసారిగా కూలడంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aSa6wO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఘోర ప్రమాదం... కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... శిథిలాల కింద 70 మంది...

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలో ఓ బహుళ అంతస్తుల భవనం కూలి 15 మంది గాయపడ్డారు. మరో 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందగానే సహాయక చర్యల కోసం ముంబై నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రాయ్‌గఢ్‌కి బయలుదేరాయి. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు దాదాపు నాలుగైదు గంటల సమయం పట్టే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YvDYKD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రంగంలోకి రాహుల్ గాంధీ, తోకముడిచిన సీనియర్లు.. కాంగ్రెస్‌లో కుమ్ములాట టీ కప్పులో తుఫానే..?

కాంగ్రెస్.. 130 ఏళ్లకు పైగా చరిత్ర గల పార్టీలో నేతలు/ శ్రేణులకు వ్యక్తిగత స్వాతంత్ర్యం ఎక్కువే.. అదే సమయంలో చాలా సందర్భాల్లో అధి నాయకత్వం మాటే చెల్లుబాటు అవుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ అధినేత అంటే గాంధీ-నెహ్రూ కుటుంబీకులే. ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే 2019లో అధికారం కోల్పోయాక రాహుల్ గాంధీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ew7edb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Unlock 4.0: మెట్రో సేవల పునరుద్ధరణ!, స్కూల్స్, కాలేజీలు బంద్, బార్లు ఓపెన్ కానీ..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్‌లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా వీటిని ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31pJQHm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అసెంబ్లీ సమావేశాలకు 2 రోజుల ముందు... సీఎం,స్పీకర్‌లకు కరోనా పాజిటివ్...

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత కొద్దిరోజులుగా తనతో నేరుగా భేటీ అయినవారంతా ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. హర్యానా అసెంబ్లీ స్పీకర్ గియన్ చంద్ గుప్తా కూడా కరోనా బారినపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు సీఎం,స్పీకర్ ఇద్దరూ కరోనా బారినపడటం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QlUxEw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విధేయుడే ధిక్కరించిన వేళ... సోనియా పెద్ద మనసు... సారథ్య సంక్షోభంలో కీలక పరిణామం...

కాంగ్రెస్ టాప్ లీడర్‌షిప్‌లో మార్పులు కోరుతూ లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లలో గులాం నబీ ఆజాద్‌ కూడా ఉండటం అధినేత్రి సోనియా గాంధీని ఒకింత ఎక్కువగా బాధపెట్టి ఉండవచ్చు. ఒకప్పుడు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేని తనను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పట్టుబట్టిన ఆజాద్... రాజీవ్ గాంధీ హయాం నుంచి ఇప్పటివరకూ గాంధీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lfCNbN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంతా ఒకే కుటుంబమన్న సోనియా - లేఖపై కక్ష లేదు - గీత దాటితే వేటే - కాంగ్రెస్ సీడబ్ల్యూసీ నిర్ణయాలివే

నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సుదీర్ఘంగా ఏడు గంటలపాటు భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన ఈ సమావేశంలో సోనియాకు సీనియర్లు లేఖ రాసిన అంశంపై తీవ్రస్థాయిలో విభేదాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఏది ఏమైనా అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులేనని, గీత దాటినవాళ్లపై మాత్రం వేటు తప్పదని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EluA5r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో ఆ గ్రామానికి వస్తా: సోనూ సూద్, దేశానికే వారు స్ఫూర్తినిచ్చారంటూ ప్రశంస

ముంబై/విజయనగరం: కరోనా కష్ట కాలంలో అనేక వేల మందికి తన వంతుగా సాయం చేసి రియల్ హీరోగా మారిపోయిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ తన దాతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. తనకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఆదుకున్న సోనూ సూద్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31mjy8O viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సోనియా గాంధీకి నెత్తుటి లేఖ - కొత్త అధ్యక్షుడు ఖాయం - 7గంటల సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు

ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో అసలు అజెండా పక్కదారి పట్టినట్లయింది. అయితే, ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో ఎట్టకేలకు హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకోగలిగింది. మరోవైపు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తినే సారధిగా కొనసాగించాలంటూ కాంగ్రెస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gtqipA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా బారిన మైనర్లు... 34.7శాతం మంది.... సెరాలజికల్ సర్వే షాకింగ్ రిపోర్ట్...

తాజా ఢిల్లీ సెరాలజికల్ సర్వే ఫలితాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. 5-17ఏళ్ల వయసు వారిలోనే ఎక్కువగా యాంటీబాడీస్‌ని గుర్తించినట్లు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 5-17 ఏళ్ల వయసున్న 34.7శాతం మందిలో యాంటీబాడీస్‌ను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే 50 ఏళ్ల వయసున్న 31.2శాతం మందిలో,18-49 ఏళ్ల వయసున్న 28.5శాతం మందిలో యాంటీబాడీస్‌ని గుర్తించినట్లు తెలిపింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lltGqr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Congress: జేజమ్మకు జై, ఖార్గే, చినబాబుకు జై, సిద్దూ, రచ్చ మామూలుగా లేదు, ట్విట్ కు ట్విట్... అంతే!

బెంగళూరు/ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీకి స్వయంగా రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC)సమావేశంలో పెను ప్రకంపనలు రేపిందని తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్థుడు, లోక్ సభలో మోడీ ప్రభుత్వాన్ని ఢీకొడుతూ వచ్చిన మల్లిఖార్జున్ ఖార్గే కాంగ్రెస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmh1BN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

CWCలో ఊహించిన ట్విస్ట్: సారధిగా సోనియా గాంధీ కొనసాగింపు - నేతల ఒత్తిడి వల్లే?

నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కొనసాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో అందరూ ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది. కొత్త సారధిపై ఎంతకీ క్లారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. గాంధీయేత కుటుంబానికి చెందిన వ్యక్తికి సారధ్య బాధ్యతలు కట్టబెట్టాలని సోనియా కుటుంబం భావించగా, అందుకు నేతల నుంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yut0VT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వర్మకు షాకిచ్చిన నల్గొండ కోర్టు .. మర్డర్ కు బ్రేక్ , అమృతకు రిలీఫ్

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమాతో మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమృత మర్డర్ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ నల్గొండ కోర్టును ఆశ్రయించారు . దీంతో నల్గొండ కోర్టు వర్మకు షాకిస్తూ సినిమాకు బ్రేక్ వెయ్యాలని ఆదేశించింది . కోర్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gpAQGj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా కల్లోలం- మరో 8600 కేసులు- 86 మరణాలు- కృష్ణాలోనే ఊరట....

ఏపీలో కరోనా కల్లోలం అంచనాలకు కూడా అందకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేవలం కృష్ణా జిల్లా మినహాయిస్తే మిగతా రాష్ట్రమంతా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్యలోనూ భారీ మార్పులేవీ లేవు. దీంతో మరికొంత కాలం ఈ పరిస్ధితి కొనసాగవచ్చని భావిస్తున్నారు. గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 8601 కరోనా కేసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/32pr55Q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అన్నది రాహుల్ కాదు, రాజీనామా చేస్తా - బీజేపీతో కుమ్మక్కు ఆరోపణలపై ఆజాద్ వివరణ

నాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం భేటీ కాగా.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్రంగా పెనుదుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ దుస్థితిని వివరిస్తూ, ప్రక్షాళన అవసరమంటూ 23 మంది సీనియర్ల సంతకాలతో అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖను ఆజాదే డ్రాఫ్ట్ చేయించారని, మీటింగ్ లో ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YwIcSl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలి ..తెలంగాణా కాంగ్రెస్ నేతల అభిప్రాయం

ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ , రాహుల్ గాంధీ నాయకత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపే సత్తా గాంధీ కుటుంబానికి ఉందని ఆయన అన్నారు. గతంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/34t2NuA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట - ఎట్టకేలకు షరతులతో బెయిల్‌...

వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చివరికి ఫలించాయి. మచిలీపట్నం కోర్టు ఆయనకు కొన్ని షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వైసీపీ నేత, మంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ErpGn8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత ప్రశంసల వర్షం..ఆసక్తికర చర్చ

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి పై శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ప్రశంసల జల్లు కురిపించటం తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. హైదరాబాద్ బోయినపల్లి లో జరిగిన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సభలో మాట్లాడిన స్వామి గౌడ్ రేవంత్ రెడ్డిని ఒక రేంజ్ లో పొగిడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/34plnDP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. వెండి పతనం.. ఈరోజు రేట్లు ఇలా!

బంగారం ధర పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. from Samayam Telugu https://ift.tt/2QkixYo

5 రోజులుగా పెరుగుతూనే వస్తున్న పెట్రోల్ ధర!

పెట్రోల్ ధర పెరుగుతూనే వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ నడిచింది. పెట్రోల్ ధర పెరిగితే డీజిల్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. from Samayam Telugu https://ift.tt/2QkZ6i4

అనంత: బంధువుతో వివాహిత అఫైర్.. వదిలి ఉండలేక అఘాయిత్యం

బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న అంజలి అతడిని వదిలి ఉండలేకపోయింది. ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగతా చికిత్స పొందులూ ఆమె చనిపోయింది. from Samayam Telugu https://ift.tt/3l5GYqG

జగన్ కాళ్లు పట్టుకుని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

గన్నవరం నుంచి తానే పోటీచేస్తానని.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు 15 రోజుల్లో మంచి వార్త చెబుతాను అన్నారు. తనతో ఉన్నవారిని భయపెడుతున్నారని.. పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు, తనకు విభేదాలు లేవన్నారు. from Samayam Telugu https://ift.tt/2QjQDM9

దేశంలో కరోనా మహమ్మారి విజృంభ‌‌ణ.. వారం రోజుల్లో 4.5లక్షలకుపైగా కొత్త కేసులు

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు మూడు మిలియన్ల దాటిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. from Samayam Telugu https://ift.tt/2QjGa3o

Hyderabad: మంత్రాల పేరుతో మహిళపై రేప్.. రెండేళ్లకు చిక్కిన కీచక బాబా

తనకు శరీరాన్ని అర్పిస్తే అనారోగ్యాలు, దోషాలు నయం అవుతాయని నమ్మిస్తూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న కీచక బాబాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. from Samayam Telugu https://ift.tt/31kNtya

Redmi 9 Prime to Go on Sale Today at 12 Noon via Amazon, Mi.com

Redmi 9 Prime will go on sale for the second time via Amazon and Mi.com. The sale will start at 12pm (noon) today, August 24. from NDTV Gadgets - Latest https://ift.tt/32j5Fav via

దేశంలో కరోనా మహమ్మారి విజృంభ‌‌ణ.. వారం రోజుల్లో 4.5లక్షలకుపైగా కొత్త కేసులు

Image
మహమ్మారి శర వేగంగా విస్త‌రిస్తోంది. గడ‌చిన‌ వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 4.5 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 6,666 మంది క‌రోనాతో మృతిచెందారు. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం గడ‌చిన‌ 7 రోజుల్లో దేశంలో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. అయితే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య ప్రపంచంలోని ఇత‌ర‌ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం ఆదివారం కొత్తగా 62,042 కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చితే ఆదివారం తక్కువ సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. గత 24 గంటల్లో మరో 856 మంది మృతి చెందారు. దేశంలో కోవిడ్ మరణాలు 900లోపు నమోదుకావడం ఆగస్టు 11 తర్వాత ఇదే తొలిసారి. కాగా దేశంలో కోవిడ్ రికవరీ రేటు 75 శాతానికి పెరిగింది. దేశంలో ప్రతిరోజూ 50 వేలకుపైగా బాధితులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 56, 863 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా కేసులు గతవారం ఎక్కువగా నమోదయినా.. వృద్ధిరేటు మాత్రం తగ్గడం కొంత సానుకూలంశం. అంతకు మ...

Follow live: Mike Conley, Jazz aiming to take 3-1 series lead vs. Nuggets

null from www.espn.com - TOP https://ift.tt/32k5qfp via

Luka: Game-winner vs. Clips 'something special'

Luka Doncic called his historic 40-point triple-double and game-winning shot to even the series with the Clippers on Sunday "something special." from www.espn.com - TOP https://ift.tt/31mO5Dh via

Goodell: 'Wished we listened earlier' to Kap

NFL commissioner Roger Goodell said that he wishes the league had listened earlier to what Colin Kaepernick was protesting. from www.espn.com - TOP https://ift.tt/2EyG5pG via

A new era begins for Kyrie, KD and the ousted Brooklyn Nets

The next time these Nets take the court, Kevin Durant and Kyrie Irving will be part of the NBA's newest mystery. from www.espn.com - TOP https://ift.tt/3lbACpI via

ఏపీ నుంచి తెలంగాణ, హైదరాబాద్‌కు బస్సులకు రూట్ క్లియర్!.. వివరాలివే

Image
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులకు రూట్ క్లియర్ అవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానుండటంతో అధికారులు చర్చలకు సిద్ధమయ్యారు. కేంద్రం కూడా రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. హైదరాబాద్‌కు బస్‌ సర్వీసులు తిప్పడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో సోమవారం భేటీ కానున్నారు. ఎన్ని సర్వీసులు నడపాలి అనే అంశంపై ఓ క్లారిటీకి రానున్నారు. ఈ వారంలోనే సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న అంశంపై క్లారిటీ రానుంది. వాస్తవానికి అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభంకాగానే రెండు రాష్ట్రాల మధ్య బస్సుల్ని పునరుద్ధరించాలని ఏపీ అధికారులు భావించి అధికారులకు లేఖ రాశారు. కానీ కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభించకూడదని భావించింది. కేవలం రాష్ట్రంలోని బస్సులు మాత్రమే తిప్పింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమీక్షలో భాగంగా, అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కొన్ని కీలక సూచనలు చేశారు. రెండు ఆర్టీసీలు సమంగా బస్సులను నడి...

రష్యా నుంచి మరో వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు!

Image
కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటికే ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌కు రష్యా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. స్పుత్నిక్‌-వీ పేరుతో టీకాను అభివృద్ధి చేసిన రష్యా.. తొలి బ్యాచ్ ఉత్పత్తి కూడా పూర్తయినట్టు తెలిపింది. తాజాగా, మరో వ్యాక్సిన్‌ను రష్యా సిద్ధం చేస్తోంది. వెక్టర్‌ స్టేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ అభివృద్ధి చేసిన ‘ఎపివాక్‌ కరోనా’ టీకా మానవ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెల్లడయినట్టు ఓ నివేదిక పేర్కొంది. వ్యాక్సిన్ సురక్షితమైందేనని తేలిందని నివేదిక వివరించింది. ఈ క్లినికల్‌ ప్రయోగాలు వచ్చే నెలలో పూర్తవుతాయని రష్యా ఫెడరల్‌ సర్వీస్‌ ఫర్‌ సర్వీలియెన్స్‌ ఆన్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ హ్యూమన్‌ వెల్‌బీయింగ్‌ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు 57 మంది వాలంటీర్లపై ప్రయోగించగా ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని తెలిపింది. వాలంటీర్లకు 14 నుంచి 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ప్రయోగించగా.. వారిలో కోవిడ్‌ను ఎదుర్కొనే రోగనిరోధకత చూపిందని పేర్కొంది. అయితే, కేవలం ఒక్క వాలంటీర్‌కు మాత్రమే రెండు డోస్‌లు ఇచ్చినట్టు న...

Spider-Woman: 5 Cool Things To Know About The Marvel Character From The Comics

Untangling the webs of Spider-Woman from CinemaBlend Latest Content https://ift.tt/32gBpxb via

ఏపీ నుంచి తెలంగాణ, హైదరాబాద్‌కు బస్సులకు రూట్ క్లియర్!.. వివరాలివే

సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానుండటంతో అధికారులు చర్చలకు సిద్ధమయ్యారు. కేంద్రం కూడా రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. హైదరాబాద్‌కు బస్‌ సర్వీసులు తిప్పడంపై చర్చలు. from Samayam Telugu https://ift.tt/2QiyAG7