దుబ్బాక ఉపఎన్నిక పరిశీలకుడిగా తమిళనాడు సింగం: యంగ్ ఐపీఎస్కు బాధ్యతలు: ఏరికోరి
హైదరాబాద్: సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలీస్ పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన యువ ఐఎఎస్ అధికారి నియమితులు అయ్యారు. ఆయన పేరు సరోజ్ కుమార్ ఠాకూర్. ప్రస్తుతం చెన్నై సైబర్ క్రైమ్ డివిజన్-3 సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. ఆయనను దుబ్బాక ఉప ఎన్నిక పోలీసు అబ్జర్వర్గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e67uNO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e67uNO
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment